సాధారణంగా కొన్ని ప్రాంతాలలో దొంగతనాలు జరగడం చాలా మాములు అయిపోయింది. అయితే ఏకంగా ఓ ఎమ్మెల్యే ఆఫీస్ లోనే దొంగతనం చేశారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో చోరీ జరిగింది. ఈ విషయంపై ఎమ్మెల్యే అనుచరుడు జూపూడి జాక్సన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నియోజవర్గంలో వెల్ఫేర్ కార్యక్రమాలకు సంబంధించి చేయాల్సిన పనుల పై సమీక్షించుకుని 10 లక్షల రూపాయలు భద్రపరచి ఆ నగదును …
Read More »సోనియా కుటుంబానికి భద్రత ఎత్తివేతపై కాంగ్రెస్ ఆందోళన, వాకౌట్..!
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కుటుంబానికి గత కొన్నేళ్లుగా ఇస్తున్న ఎస్పీజి భద్రత పై లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు.. పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. కాంగ్రెస్ పార్టీ విపక్ష నేత అధిర్ రంజన్ మాట్లాడుతూ గతంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన భద్రత తగ్గించలేదని ఇప్పుడు ఆ కుటుంబానికి ఎందుకు భద్రత తొలగిస్తున్నారు చెప్పాలన్నారు.. సోనియా కుటుంబానికి భద్రత తొలగించడం …
Read More »మార్షల్స్ యూనిఫామ్ బాలేదని ప్రతిపక్షాల ఆందోళన..!
భారత పార్లమెంటు లో ప్రస్తుతం 250 సమావేశాలు జరుగుతున్నాయి.. అనేక సంస్కరణలు అనేక బిల్లులతో పాటు అనేక అంశాలపై లోక్ సభ చర్చిస్తోంది. అయితే మార్షల్స్ కొత్త యూనిఫామ్ పై ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. వారు వేసుకున్న యూనిఫామ్ మిలటరీ తరహాలో ఉండడంతో ఇవి కరెక్ట్ కాదు అంటూ విపక్షాలు ఆరోపిస్తూ ఈ మార్షల్స్ కొత్త యూనిఫాం గురించి రాజ్యసభ కు సమీక్షించాలని కోరారు.. రాజ్యసభ సెక్రటెరియట్ పరిశీలించాలని ఆదేశించారు.
Read More »ఆ విషయంలో మంత్రులపై సీరియస్ అయిన సీఎం జగన్..!
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తనదైన ముద్రవేస్తూ దూసుకుపోతున్నారు.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు ప్రధాన కార్యాలయంగా జగన్ మంత్రి వర్గం తో కలిసి పనిచేస్తున్నారు.. తాజాగా మంత్రి వర్గ సమావేశం పూర్తయిన తర్వాత అధికారులతో మాట్లాడిన తర్వాత అధికారులు వెళ్లిపోయిన తర్వాత జగన్ మందులతో ప్రత్యేకించి మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే జగన్ రాష్ట్రంలో రాజకీయ అవినీతిని …
Read More »ఒక్కసారిగా రూట్ మార్చిన ఇస్మార్ట్ భామ..ఇలా కూడా కన్నుల పండగే!
నిధి అగర్వాల్…ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ అని చెప్పాలి. సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత చిత్రం మిస్టర్ మజ్నులో అఖిల్ సరసన నటించింది. ఈ రెండు చిత్రం అంతగా హిట్ కాకపోయినా హీరోయిన్ నటన మాత్రం చాలా బాగుంది. అనంతరం తాజాగా పురీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో కూడా నటించంది. అంతే ఒక్కసారిగా ఎక్కడికో …
Read More »అనుకున్న దానికన్నా ముందే వస్తున్న దర్బార్..తేడా వస్తే ?
సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు పోటీ పడుతున్నాయో అందరికి తెలిసిన విషయమే. ఈ చిత్రాలతో పండుగ రోజుల్లో ప్రేక్షకులను అలరించబోతున్నారు. అయితే ప్రస్తుతానికి ‘అల వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు ఉన్న విషయం అందరికి తెలిసిందే. వీటితో పాటుగా రజినీకాంత్ దర్బార్ కూడా పోటీ పడుతుంది. అయితే ఈ రెండు సినిమాలు ముందుగానే రావడంతో వాటికన్నా ముందే 10వ తేదీన ఈ చిత్రం రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ భావించింది. మరి …
Read More »మరికొన్ని గంటల్లో మహేష్ ఫ్యాన్స్ కు పండగే..సస్పెన్స్ కూడా?
సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా లేడీ అమితాబ్ విజయశాంతి ముఖ్య పాత్రలో నటిస్తుంది. మరోపక్క సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లు విషయంలో చకచక పనులు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఈరోజు సాయంత్రం 6.03 నిముషాలకు చిత్ర ట్రైలర్ విడుదల డేట్ ప్రకటించనున్నారు. …
Read More »రోజురోజుకి సైజ్ తగ్గిస్తున్న కైరా..సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తుందో మరి..?
కైరా అద్వాని..టాలీవుడ్ లో మహేష్ హీరోగా నటించిన భారత్ అనే నేను సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది. అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దాంతో ఒక్కసారిగా అవకాశాలు తన్నుకుంటూ వచ్చాయి. అటు తెలుగులోనే కాదు అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా తన మరోకోణం బయటకు వచ్చింది. ఇక అందులోనే పయనిస్తుంది. తన అందాన్ని అభిమానులకు చూపిస్తే …
Read More »చంద్రబాబుకి పేద పిల్లలు చదవడం ఇష్టం లేదనుకుంట..వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గడిచిన ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతిపక్ష నేతగా అధికార పార్టీ చేస్తున్న మంచి పనులకు సపోర్ట్ చేస్తే ఆ మర్యదనే వేరుగా ఉంటుంది. కాని చంద్రబాబు మాత్రం ఓడిన కోపంలో ఏం చేస్తున్నాడో ఆయనకే అర్దంకావడంలేదు. అంత దారుణంగా ప్రజలు ఓడించారు అంటే ఏం చెయ్యలేదనే కదా అర్ధం. ఇప్పుడు చివరికి పిల్లల విషయంలో కూడా అడ్డుకోవాలని చూస్తున్నాడు. అయితే ఈ …
Read More »టెస్టుల్లో అదరహో అనిపిస్తున్న భారత్..లిస్టులో వాళ్ళదే హవా !
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరుగుతున్న టెస్టుల్లో భారత్ హవా నడుస్తుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కూడా ఇండియానే ముందు ఉండి. మొన్న సౌతాఫ్రికా నేడు బంగ్లాదేశ్ ఏ జట్టు ఐనా విజయం మాత్రం భారత్ దే అనడంలో సందేహమే లేదు. మరోపక్క భారత్ బ్యాట్టింగ్ లైన్ అప్ కూడా చాలా బాగుందనే చెప్పాలి. ఓపెనర్స్ రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ అద్భుతమైన ఆరంభాన్ని ఇస్తుంటే పుజారా, …
Read More »