భారత మహిళల జట్టు నిన్న వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 6వికెట్ల తేడాతో విజయం సాధించి. టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 194పరుగులకే ఆల్లౌట్ అయ్యారు. అనంతరం చేసింగ్ కు దిగిన భారత్ అందరు అనుకునట్టుగానే విండీస్ బౌలర్స్ ను ఉతికి ఆరేసారు. ఈ మ్యాచ్ లో అడుగుపెట్టిన డాషింగ్ ఓపెనర్ మందన్న బౌలర్స్ పై విరుచుకుపడింది. 9ఫోర్లు, 3సిక్స్ లతో 74పరుగులు సాధించింది. దాంతో ఈమె …
Read More »దేశ రాజధానిలోనే ఇన్ని సమస్యలా..కొలిక్కి వచ్చేనా..?
దేశ రాజధాని ఢిల్లీ లో ఏర్పడిన వాతావరణ ఇబ్బందులు రోజురోజికి పెరుగుతున్నాయి పెరుగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో ఎందరో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రమాదకర ప్రాంతాల్లో ‘ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితి’ ప్రకటించారు. ప్రస్తుతం ఆ ప్రాంతాలు మొత్తం ఎమర్జెన్సీ లో ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం దేశ రాజధానిలో మరో ఇబ్బంది తలెత్తింది. ఒక పక్క లాయర్స్ మాకు న్యాయం చెయ్యాలని పోరాడుతుంటే, మరోపక్క పోలీసులు సెక్యూరిటీ కావాలని …
Read More »అడిగితే కాదనకుండా ఇచ్చేస్తున్నారట..ఇంతకన్నా అదృష్టమా..!
నిధి అగర్వాల్…ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ అని చెప్పాలి. సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత చిత్రం మిస్టర్ మజ్నులో అఖిల్ సరసన నటించింది. ఈ రెండు చిత్రం అంతగా హిట్ కాకపోయినా హీరోయిన్ నటన మాత్రం చాలా బాగుంది. అనంతరం తాజాగా పురీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో కూడా నటించంది. ఈ చిత్రం …
Read More »పోలవరంపై పూనుకున్న మెఘా..ఇక చకచకా పనులు..!
జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే తనకి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజల కోసమే నిరంతరం శ్రమిస్తున్నారు. అంతేకాకుండా మరోపక్క పోలవరం విషయంలో కూడా జగన్ తీసుకున్న నిర్ణయాలు అభినంధదాయకం. పోలవరం పనులను మెఘా కి అప్పగించారు. అప్పగించిన తరువాత రోజు నుండి చకచకా పనులు జరుగుతున్నాయి. అయితే ముందు కాంక్రీటు పనులు జరగాలంటే పేరుకుపోయిన బురద మరియు నీరును బయటకు తోడాలి. …
Read More »సురేందర్ రెడ్డి మెగా ఫ్యామిలీకే అంకితమా..?
సురేందర్ రెడ్డి..సైరా సినిమాతో సంచలనం సృష్టించిన ఈ డైరెక్టర్ మొన్నటి వరకు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో సినిమా తీస్తున్నాడనే వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం ఏమిటంటే ఆయన తన తరువాత సినిమా మరో మెగా హీరోతో తీస్తున్నాడనే వార్త బయటకు వచ్చింది. ఆ మెగా హీరో ఎవరో కాదు వరుణ్ తేజ్ నే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది తీయనున్నారనే వార్తలు వస్తున్నాయి. …
Read More »రైతులకు శుభవార్త..గడువు తేదీ పొడిగింపు !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం రైతు భరోసా. దీని ద్వారా ఇప్పటివరకు 40 లక్షల 84 వేల మందికి సాయం అందిందని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తెలియజేసారు. దీనికి సంబంధించి బుధవారం లక్షా ఏడు వేల రైతుల బ్యాంకు ఖాతాల్లో 97కోట్లు రూపాయలు జమ చేసినట్టు చెప్పారు. ఈ పథకం యొక్క కొత్త లబ్దిదారులకు ప్రతీ బుధవారం రైతు భరోసా ఇస్తామని అన్నారు. ముఖ్యమంత్రి …
Read More »‘నిశబ్దం’ కు రెడీ ఐన ముగ్గురు దర్శకులు..ఎవరంటే..?
అనుష్క శెట్టి హీరోయిన్ గా తెరకెక్కబోతున్న చిత్రం నిశ్శబ్దం. ఈ సినిమా విషయంలో ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లు కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం అభిమానులకు పండగని చెప్పాలి. ఎందుకంటే అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందే అంటే బుధవారం సాయంత్రం 5గంటలకు ఈ చిత్ర టీజర్ ను విడుదల చెయ్యాలని యూనిట్ భావించింది. ఈ చిత్రం నాలుగు భాషల్లో విడుదల కానుంది. అయితే తెలుగు విషయానికి …
Read More »గతంలో మాట ఇచ్చిన మేరకు రమణదీక్షితులు కు న్యాయం చేసిన జగన్
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణదీక్షితులు కు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సరిదిద్దుతున్నారు. శ్రీవారికి సంబంధించి అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారంటూ రమణ దీక్షితులు బాహాటంగానే విమర్శలు గుప్పించారు. అనంతరం టీడీపీ ప్రభుత్వం రమణదీక్షితులు వ్యవహారం పై కక్ష గట్టి ఆయనను టీటీడీ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు …
Read More »విజయ్ సేతుపతికి ఝలక్..ఏకంగా ఇంటినే ముట్టడి !
మంగళవారం నాడు నటుడు విజయ్ సేతుపతి ఇంటిని చిరు వ్యాపారులు చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. ఇదంతా ఎందుకు అనే విషయానికి వస్తే విజయ్ ఇటీవలే మండి వ్యాపార ప్రకటనలో నటించారు. ఆన్ లైన్ బిజినెస్ వల్ల చిరు వ్యాపారులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారని, ఇలాంటి యాడ్స్ లో విజయ్ సేతుపతి నటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో ఇది వరకే ఇంటిని ముట్టడిస్తామని చెప్పినట్టు సమాచారం. దాంతో ఎక్కువ మంది …
Read More »ఇక దీన్నుండి తప్పించుకోవడం కష్టం..కొత్త రూల్ వచ్చేసింది !
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో ఎక్కువ విమర్శలకు గురైన సమస్య ఏదైనా ఉంది అంటే అది నో బాల్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ ఒక్క తప్పు వల్ల టైటిల్ విజేతలే మారిపోతారు. దీనికి సంబంధించి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకించి ఈ నో బాల్ వీక్షించడానికి ఒక అంపైర్ ను పెట్టనుంది. ఫీల్డ్ అంపైర్లు, థర్డ్ అంపైర్ తో సహా ఈయన కూడా …
Read More »