ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్టార్ కోసం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విజయవాడ వచ్చారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న చిరంజీవి అక్కడి నుండి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్లారు. పెద్దఎత్తున చిరంజీవి అభిమానులు ఆయనను చూడటానికి చేరుకున్నారు. చిరంజీవి తనయుడు, సైరా నిర్మాత రామ్ చరణ్ తేజ్ కూడా సీఎంను కలుస్తున్నారు. అయితే చిరంజీవిని సినిమాల్లో అభిమానించే అభిమానులకు చాలా మందికి రాజకీయంగా జగన్ ని …
Read More »గౌరమ్మను ఆహ్వానించిన గ్రామస్తులు..ఇక పోటీ షురూ !
రావమ్మా గౌరమ్మా అంటూ…ఆ గ్రామస్తులు అమ్మవారిని ఘనంగా ఆహ్వానించారు. ఇంతకు ఎక్కడా గ్రామం, ఎవరా గౌరమ్మా అనుకుంటున్నారు కధా.. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఊలపల్లి గ్రామంలో గౌరీదేవి జాతర జరుగుతుంది. రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ జాతరను గ్రామస్తులు అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ సందర్భంగా నిన్న ఆదివారం నాడు గ్రామస్తులు గౌరమ్మను డప్పులతో, ఆట పాటలతో, వేషదారణలతో ఎంతో కోలాహలంగా అమ్మవారిని ఆహ్వానించి …
Read More »ఇప్పటికీ ఆయన వెంటే పడుతున్న దర్శకుడు..కాని నో ఛాన్స్ ?
పరశురామ్…గీతాగోవిందం సినిమాతో ఒక వెలుగు వెలిగిన దర్శకుడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించగా ఇది బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఈ దర్శకుడు ప్రస్తుతం మహేష్ తో సినిమా తియ్యాలని అనుకుంటున్నాడు. ఈ మేరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. మరోపక్క అక్కినేని అఖిల్ తో తర్వాత ప్రాజెక్ట్ చేయనున్నాడు. అయినప్పటికీ ఇంకా మహేష్ వెనకాలే తిరుగుతున్నాడని తెలుస్తుంది. మహేష్ కు కధ …
Read More »నేడు సీఎం జగన్ తో చిరంజీవి భేటీ…!
మెగాస్టార్ చిరంజీవి సోమవారం మధ్యాహ్నం సీఎం జగన్ను తాడేపల్లిలో కలవనున్నారు. ఆయనతో పాటు కొడుకు రామ్ చరణ్ కూడా సీఎం ను కలవనున్నాడు.చిరంజీవి ఇటీవల నటించిన చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి విడుదలై విజయపథంలో దూసుకెళ్తోంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా దీనిని రూపొందించారు.ఈ చిత్రం విజయం సాధించడంతో చిత్రాన్ని చూడవలసిందిగా ఆహ్వానించే నిమిత్తం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని చిరంజీవి కలువనున్నారు. అసలు ఈ భేటీ నాలుగురోజుల …
Read More »9,648 వలంటీర్ల నియామకానికి ప్రకటన..!
ఎంపికయినా చేరని, వివిధ కారణాలతో భర్తీ కానీ 9,648 వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం మరోసారి ప్రకటన జారీ చేయనుంది. ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలను అధికారులు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. గ్రామాల్లో 50 కుటుంబాలకో వాలంటీర్ చొప్పున 1,94,592 మంది నియామకాలు చేపట్టింది. వారిలో 1,84,944 మంది విధుల్లో చేరారు. మిగతా ఖాళీల భర్తీ కోసం నెలాఖరులోగా ప్రకటన చేసి డిసెంబర్లోగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు …
Read More »గతంలో వైసీపీని వీడిన కొందరు మళ్లీ పార్టీలోకి రానున్నారా..?
తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీ నేత గతంలో వైసీపీలో క్రియాశీలకంగా పని చేసిన జూపూడి ప్రభాకర్ చేరిన నేపథ్యంలో పార్టీ క్యాడర్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూపూడి బాటలోనే మరి కొందరు నేతలు పార్టీ లోకి రానున్నారట.. వీరిలో విజయవాడ నుంచి జలీల్ ఖాన్ పేరు వినిపిస్తుంది. జలీల్ ఖాన్ గతంలో వైసీపీ నుండి గెలిచి పార్టీ ఫిరాయించారు. టీడీపీ ప్రభుత్వం నుంచి మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. …
Read More »మళ్లీ యూటర్న్ తీసుకుని బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు తహతహలాడుతున్న చంద్రబాబు..!
తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో యూటర్న్ తీసుకుని ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ హవా, పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాజకీయపరంగా చంద్రబాబు తీసుకున్న ఈ సంఖ్య అన్న సరే అతిశయోక్తి కాదు. అయితే 2015 నుంచి చంద్రబాబు బీజేపీ ఓటమి కోసం …
Read More »మరో మూడు రోజుల్లో ఏపీ కేబినెట్ భేటీ.. ఏయే నిర్ణయాలు తీసుకోనున్నారు?
అక్టోబర్ 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించే ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిన సంక్షేమ పథకాలు అమలు చేసిన పథకాలు గ్రామ ఉద్యోగాలపై మరోసారి సమీక్షించనున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి ఇవ్వనున్న ఆరోగ్యశ్రీ కార్డులో విధివిధానాలను చర్చించనున్నారు. జూనియర్లకు ఇస్తున్న గౌరవ వేతనం, …
Read More »టెస్ట్ సిరీస్ ఇండియాదే..రెండో టెస్ట్ లో ఘన విజయం..!
పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ గెలుచుకుంది. ఫాలో ఆన్ ఆడిన సౌతాఫ్రికా జట్టు 189 పరుగులకే ఆల్లౌట్ అయ్యింది. దాంతో ఇండియా ఇన్నింగ్స్ మరియు 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరోసారి సఫారి బాట్స్ మాన్ మహారాజ్ నిలకడగా ఆడినప్పటికీ మిగతా ఆటగాలు బోల్తాపడ్డారు. అశ్విన్ 4, జడేజా3, ఉమేష్ 3 …
Read More »వైసీపీ సోషల్ మీడియాలో పర్యవేక్షణ కరువైందా.. ఎందుకీ ఆటుపోట్లు ?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కొన్ని ఆటుపోట్లకు గురవుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కూడా వారికి హామీ ఇచ్చారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు తీస్తున్నాం పారదర్శకంగా ఇస్తున్నాం వీటిలో చాలా మంది నిరుద్యోగులు కవర్ అవుతారు. అయితే వాలంటీర్ల ద్వారా ఇచ్చే ఉద్యోగాల్లో పెద్దఎత్తున వైసీపీ శ్రేణుల కు ఉద్యోగాలు వస్తాయని భావించారు. కానీ అవి కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తికి వెళ్లడంతో వైసిపి …
Read More »