Home / sivakumar (page 187)

sivakumar

జగన్ మరో సంచలనం.. ఆరుగురు ఏఎస్పీలకు పోస్టింగ్ !

వైసీపీ అధినేత మరియు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటినుండి ప్రతీరోజు ప్రజల శ్రేయస్సు కొరకు పోరాడుతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకై కృషి చేస్తున్నారు. అటు ప్రజలనే కాకుండా వారిని కాపాడే పోలీసుల విషయంలో కూడా సరైన నిర్ణయాలు తీసుకుంటూ అందరితో సూపర్ సీఎం అనిపించుకున్తున్నాడు. ఈ నేపధ్యంలోనే తాజాగా వెయిటింగ్ లో ఉన్న ఆరుగురు ఏఎస్పీలకు …

Read More »

బాబును కాపాడేందుకు పచ్చ మీడియా ఎన్ని చేసినా..చివరికి శూన్యమే..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి మండిపడ్డారు. దీనిపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పై విరుచుకుపడ్డారు.అమరావతి ప్రపంచ స్థాయి సిటీ, రెండో టోక్యో అవుతుందని మొన్నటి దాకా ప్రజెంటేషన్లతో చావగొట్టిన చంద్రబాబ ఇప్పడేమో సోషల్ మీడియాలో దుర్భాషలాడుతున్నారని ఎవరూ పట్టించుకోని పోస్టులను అందరికీ చూపించాడు. పాతాళంలోకి జారి పోయాడు. ఎన్ని జాకీలు పెట్టినా పచ్చ మీడియా బయటకు లాగలేదు అని అన్నారు. …

Read More »

మహేష్ బాబును చూసి కుళ్లుకుంటున్న నమ్రత

మహేష్ బాబు అంటే చాలు తెలుగు ఇండస్ట్రీలో యమ క్రేజ్..అందానికి అందం అంతకు మిచ్చిన యాక్టింగ్ స్కిల్స్ తో మహేష్ ప్రేక్షకులను కట్టి పడేస్తాడు. ఇప్పటికే నాలుగు పదుల వయసుదాటిపోయిన మహేష్ ఇప్పటికే అందే లుక్ మెయిన్ టెన్ చేస్తున్నాడు. అందానికే అసూయ పూట్టేలా తను రోజు రోజుకి మరింత యంగ్ గా తయారవుతున్నాడు. తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్న మహేష్ తాజాగా…ఓ మ్యాగిజిన్ కి ఇచ్చిన షూటింగ్ …

Read More »

ఈమె ఎవరో గుర్తుపట్టారా…

ప్రేమ కథలకు, హీరోయిజానికి మారు పేరు పూరీ జగన్. తన  సినిమాలతో కుర్రాళ్లో ప్రేమపై కొత్త అర్ధాన్ని చెప్పిన పూరీ… హీరోయిజానికి సరికొత్త పంథా నేర్పారు. ముఖ్యంగా ప్రేమ  విషయంలో..ప్రేమికుల మధ్య జరిగే సన్నివేశాలు, మాటల విషయంలో పూరీ స్టైల్ డిఫరెంట్. అందుకే తన సినిమాలు ఫెయిల్ అయినా..పాస్ అయినా తను మాత్రం ఫామ్ కొల్పొలేదు.ఇప్పటికీ, ఎప్పటికీ మాస్ డైరెక్టర్ గా టాప్ డైరెక్టర్ లిస్టులోనే ఉంటారు. అలాంటి పూరీది …

Read More »

విడదల రజినీ పై వింత రాజకీయం చేస్తున్న టీడీపీ..!

చిలకలూరు పేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విడదల రజిని పై టీడీపీ రాజకీయం చేస్తుంది. తనపై తన కుటుంబ సభ్యుల పై అవాస్తవాలను ప్రచారం చేసి శృతిమించడంతో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే అవమానిస్తావా అంటూ క్లాస్ తీసుకున్నారు. అయితే ఈ విషయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి విమర్శించారు. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన విడుదల రజిని మాజీ …

Read More »

వారి కంట్లో చంద్రబాబు కన్నీరు రప్పిస్తే..జగన్ కన్నీరు తుడిచారు !

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పనిచేస్తున్న 3720 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు జగన్ ప్రభుత్వం వేతనాలు విడుదల చేసింది. కొన్ని నెలల క్రితమే వారి వేతనాలు ఆగిపోయాయి. అసోసియేషన్ ప్రతినిధులు సమస్యను ఎడ్యుకేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను అధికారులకు వివరించారు. అయితే ఈ విషయంపై విచారణ జరిపి తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరారు. దాంతో వెంటనే వేతనాలు విడుదల చేస్తున్నట్టు కూడా ప్రకటించారు అంతేకాకుండా …

Read More »

రెండో ఇన్నింగ్స్ లోను అదే ఊపు…! ఇక టీ20 మొదలెట్టనున్నడా..?

విశాఖపట్నం వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య  మొదటి మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుంది. మొదటి బ్యాట్టింగ్ చేసిన భారత్ 502 పరుగుల వద్ద డిక్లేర్ ఇవ్వగా..అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన సఫారీలు 431 పరుగులకు ఆల్లౌట్ అయ్యారు. అయితే నాలుగోరోజు ఆటలో ఆదిలోనే మయాంక్ వికెట్  కోల్పోయింది  భారత్. మరో ఓపెనర్ రోహిత్ మాత్రం తనదైన శైలిలో టీ20 ఆట ఆడుతున్నాడు. ఈ క్రమంలో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఇదే జోరు …

Read More »

మూలా నక్షత్రం రోజున దుర్గమ్మను దర్శించుకున్న సీఎం జగన్ ఏం కోరుకున్నారు..?

దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలోని దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సాంప్రదాయ దుస్తుల్లో ఇంద్రకీలాద్రికి చేరుకున్న జగన్ ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. పట్టుచీర వెళ్లడంతో జగన్ తన శిరస్సుపై వుంచుకుని అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందజేసి వేద పండితులు ఆయనకు ఆశీర్వదించారు. అయితే అక్కడికి …

Read More »

మోడీ సహకరిస్తారా…జగన్ ఏం చేయబోతున్నారు…?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీని కలుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు వ్యవసాయ పెట్టుబడి కింద ఆర్థిక సహాయం అందించేందుకు రైతు భరోసా కార్యక్రమాన్ని జగన్ ప్రారంభిస్తున్నారు. కార్యక్రమ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి మోడీ జగన్ ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో మోడీ పర్యటించనున్నారు. ఈ క్రమంలో పోలవరం వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని జగన్ కోరనున్నారు. అలాగే గోదావరి జలాలను …

Read More »

టీడీపీపై మరో బాంబు పేల్చిన ఏపీ ప్రభుత్వం..!

సంచలన నిర్ణయాలకు మారుపేరైన ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మద్దతుదారులపై మరో బాంబు పేల్చారు. ఈ విషయాన్ని డిప్యూటీ ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు. ముఖ్యంగా భూముల విషయంలో, రికార్డుల విషయంలో టీడీపీ చేస్తున్న తప్పుడు ఆరోపణలను ఆయన ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇప్పటికీ 3.3కోట్ల ఎకరాల భూమి ఉందని ఈ భూమికి సంబంధించి పూర్తి స్థాయిలో సరైన రికార్డులు లేని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat