విశాఖపట్నం టెస్ట్ లో భాగంగా రెండో రోజు ఆట ప్రారంభం అయింది. మొదటిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 202 పరుగులు చేసింది. అయితే ఓపెనర్స్ ఇద్దరిలో రోహిత్ సెంచరీ చేయగా, మరో ఓపెనర్ మయాంక్ 84 పరుగులు చేసాడు. ఇక ఇప్పుడు విషయానికి వస్తే మయాంక్ కూడా శతకం సాధించాడు. అటు రోహిత్ కూడా 150 పరుగులకు చేరువలో ఉన్నాడు. ఇక వీరిద్దరూ ఇలానే ఆడితే …
Read More »రికార్డ్ బ్రేక్..పంజా విసిరిన పవన్ సరావత్..!
ప్రో కబడ్డీ సీజన్ 7లో భాగంగా నిన్న హర్యానా, బెంగళూరులో మధ్య మ్యాచ్ జరగగా…బెంగుళూరు ఘన విజయం సాధించింది. ఒక ఎండ్ లో చూసుకుంటే హర్యానా భారీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఆ తరువాత పవన్ సరావత్ పంజా విసిరాడు. దాంతో ఏకంగా రికార్డ్ బ్రేకింగ్ పాయింట్స్ సాధించాడు. ఏకంగా 39 పాయింట్స్ తన ఖాతాలో వేసుకొని పరదీప్ రికార్డును బ్రేక్ చేసాడు. ఇందులో అసలు విషయం ఏమిటంటే బుల్స్ మొత్తం …
Read More »ప్రతీ సచివాలయ ఉద్యోగికీ స్మార్ట్ ఫోన్.. మీరు చేయాల్సిందల్లా
గ్రామ సచివాలయాల ద్వారా మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం నెరవేరుతోందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన సచివాలయాలను గాంధీ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కరపలో సీఎం ప్రారంభించారు. అంతకుముందు ముఖ్యమంత్రి పైలాన్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రసంగించారు. గాంధీ జయంతి రోజున ఆయన సేవలను స్మరించుకోవాలని, అవినీతి రహిత పాలనే లక్ష్యంగా చేసిన గొప్పప్రయత్నమే సచివాలయ …
Read More »మద్యం కోసం మందుబాబు ఇక్కట్లు.. ప్రభుత్వాదీనంలోకి మద్యం షాపులు.. మహిళల సంతోషం
సంపూర్ణ మధ్య నిషేధం సీఎం జగన్ ఇచ్చిన హామీ.. ఎంత కష్టమైనా ఆపని చేయాలనేది జగన్ సంకల్పం.. అయితే తాజాగా జగన్ నిర్ణయానికి తొలి అడుగుపడింది. విచ్చలవిడిగా విక్రయాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రారంభం అయ్యాయి. పలుఆంక్షలతో విక్రయాలు జరిగాయి. కొత్త మద్యంపాలసీ మంగళవారం నుంచి అమలులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా చాలా దుకాణాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా కొన్నిచోట్ల మినహా మిగిలిన అన్నిచోట్లా దుకాణాలన్నీ ప్రారంభమయ్యాయి. సూపర్ …
Read More »వాళ్లు ఎప్పటికీ గాంధీని అర్ధం చేసుకోరు.. బీజేపీపై సోనియా సంచలన వ్యాఖ్యలు
కుట్ర పూరిత రాజకీయాలు చేసేవారు మహాత్మాగాంధీ బోధించిన శాంతి, అహింస గురించి ఎన్నటికీ అర్థం చేసుకోలేరని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. భారత జాతిపిత గాంధీ 150వ జయంతి సందర్భంగా బుధవారం రాజ్ఘాట్ వద్ద సోనియా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ గత ఐదేళ్లుగా దేశం లో జరుగుతున్న పరిణామాలకు గాంధీ ఆత్మ ఎంతో క్షోభించి ఉంటుందని మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు. తమను తాము గొప్పవాళ్లు గా భావించుకునే …
Read More »మాజీ సీఎం చంద్రబాబుకు 22 సూటి ప్రశ్నలు ఒక్కదానికైనా సమాధానం చెప్పగలరా?
మహాత్మా గాంధీ 150వ జయంతి పురస్కరించుకొని.. ఏపీ ప్రభత్వం గ్రామ సచివాలయాలు ప్రారంభించింది. ఈ క్రమంలో చంద్రబాబు పాలనకు జగన్ పాలనకు మధ్య తేడాలు చూపిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు సీదిరి అప్పలరాజు, శెట్టి ఫల్గుణ, శ్రీదేవి, ఎండీ అబ్దుల్ హఫీజ్ ఖాన్లు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు రాజకీయ ధోరణిని తీవ్రంగా ఎండగట్టారు. ఈప్రకటనలో ఆయనకు పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు. 1) గ్రామ సచివాలయాల వ్యవస్ధను ఇవాళ …
Read More »ఒక్క సెంచరీ…ఎన్నో రికార్డులు..మున్ముందు ఇంకెన్నో..!
హిట్ మాన్ ఒక్క శతకంతో ఎన్నో రికార్డులు తన సొంతం చేసుకున్నాడు. సౌతాఫ్రికాతో విశాఖపట్నం వేదికగా ఈరోజు మొదలైన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓపెనర్ గా అరంగ్రేట్ర మ్యాచ్ లోనే సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. ఇదే గాంధీ జయంతి రోజున 2015 లో రోహిత్ శర్మ టీ20 మ్యాచ్ లో సెంచరీ చేసాడు. తద్వారా టీ20లో ఓపెనర్ గా శతకం సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఇక …
Read More »టీడీపీ గెలిచిన నియోజకవర్గాలనూ జగన్ అభివృద్ధి చేస్తున్నారు.. చంద్రబాబులా కాదు..
వైఎస్సార్సీపీ గెలిచిన 151 స్థానాల్లోనే కాకుండా టీడీపీ గెలిచిన నియోజకవర్గాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని ఏపీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి 4నెలలు కాకముందే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించామన్నారు. విజయవాడలో వార్డు సచివాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలకు శ్రీకారం చుట్టామని, విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో 285సచివాలయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సీఎం జగన్మోహన్రెడ్డి సెక్రటేరియట్కు ఎన్నికైన అభ్యర్థులపై గురుతర బాధ్యతను ఉంచారని, …
Read More »రోహిత్ గ్రేట్..బ్రాడ్ మాన్ రికార్డుకు చేరువలో !
విశాఖపట్నం టెస్ట్ లో భాగంగా ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న భారత్.. మొదటిరోజు టీ టైమ్ కి ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 202 పరుగులు చేసింది. ఇంతలో వర్షం రావడంతో మ్యాచ్ నిలిపివేయడం జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే ఓపెనర్స్ రోహిత్, మయాంక్ అగర్వాల్ అద్భుతమైన ఆటను ప్రదర్శించారు. రోహిత్ సెంచరీ చేయగా మయాంక్ 84 పరుగులతో ఇద్దరూ గ్రీజ్ లో ఉన్నారు. ఇక రోహిత్ …
Read More »లీడర్కు మానిప్యులేటర్కు తేడా అదే బాబూ…ఇకనైనా మారితే మంచిది!
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ధ్వజమెత్తారు.వేతనాల సంగతెలా ఉన్నా పదవీ విరమణ వయసును ప్రభుత్వ ఉద్యోగుల్లాగా 60 ఏళ్లకు పెంచమని ఆర్టీసీ కార్మికులు ప్రాధేయ పడితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జీతాలే దండగ అంటూ హేళన చేశాడు. ఆ విషయాలు ఎవరూ మర్చిపోరు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబరు1 నుంచే రిటైర్మెంటు ఏజ్ పెంచి మానవతను ప్రదర్శించారు. లీడర్కు మానిప్యులేటర్కు …
Read More »