అక్కినేని సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఓ బేబీ.ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే గ్రాండ్ గా జరిగింది.రేపు శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కొరియన్ మూవీ మిస్ గ్రానీ రీమేక్గా తెరకెక్కిస్తున్నారు.చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ లో ఒక థియేటర్ దగ్గర సమంత భారీ కటౌట్ ఒకటి ఏర్పాటు చేసారు. ఈ భారీ కటౌట్ ఫోటోను ట్వీట్ చేస్తూ ఓ అభిమాని …
Read More »కుప్పం టూర్ లో చంద్రబాబు రివర్స్ గేమ్ విత్ భారీ జోక్
తాజా ఎన్నికల్లో ప్రజాతీర్పు చూస్తే చాలా బాదగా ఉందని ప్రతిపక్ష నేత చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికోసం పనిచేశానే తప్ప తప్పు చేయలేదన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రెండో రోజు పర్యటనలో ఆయన మాట్లాడారు. నేను చేయరాని తప్పు ఏం చేశా..? అంటూ విచారం వ్యక్తంచేశారు. ‘ప్రాంతాల వారీగా, రంగాల వారీగా నేను చేసిన అభివృద్ధి కళ్లకు కనిపిస్తోంది.. కానీ ప్రజలు ఏవిధంగా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడంలేదు. మరీ23 సీట్లకు …
Read More »టీడీపీ బాగుపడాలంటే ముందు అతడిని పక్కన పెట్టాలి..?
లక్ష్మీ పార్వతి..మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పై మరోసారి ధ్వజమెత్తారు.ఆమె ఈరోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడిన లక్ష్మీ పార్వతి మాజీ మంత్రి లోకేష్ పై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ బాగుపడాలంటే ముందు లోకేష్ ను పార్టీ నుండి తప్పించాలని,అప్పుడే పార్టీ మంచిగా ఉంటుందని లేకుంటే టీడీపీ భ్రష్టు పడుతుందని అన్నారు.లోకేష్ మరోసారి ఆడవారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని …
Read More »మూడు రికార్డుల పై కన్నేసిన యూనివర్సల్ బాస్..ఒక్క మ్యాచ్ తోనే
కరేబియన్ విద్వంసకర ఆటగాడు,యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఈరోజు తన కెరీర్ లోనే చివరి మ్యాచ్ ఆడనున్నాడు.40ఏళ్ల గేల్ కు వేరే ప్రపంచకప్ ఎలాగూ ఆడాడు కాబట్టి ఇదే అతడికి చివరి వరల్డ్ కప్ మరియు మ్యాచ్ అని చెప్పొచు.ఈరోజు వెస్టిండీస్ ఆఫ్ఘానిస్తాన్ తో మ్యాచ్ ఆడనుంది.అయితే ఈరోజు మ్యాచ్ లో ఈ సిక్సర్ల వీరుడు మూడు రికార్డులు సాధించే అవకాశం వచ్చింది,అదేమిటంటే *ఈరోజు జరిగే మ్యాచ్లో గేల్ 18 …
Read More »జడేజాకు కోపం వచ్చింది..మంజ్రేకర్ కు వణుకు పుట్టింది
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్పై మండిపడ్డారు.ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో రెస్పాన్స్ ఇచ్చాడు.నీ నోటిని కట్టిపెట్టు అని మంజ్రేకర్ ని ఉద్దేశించి అన్నాడు.వరల్డ్ కప్ లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ తో మ్యాచ్ ఆడిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో భారత్ ఓడినప్పటికీ ధోని,చాహల్ పై విమర్శలు చేసాడు మంజ్రేకర్.ఈ మేరకు జడేజా గట్టిగా స్పందించాడు.నేను నీకన్న ఎక్కువ మ్యాచ్ లు ఆడాను,ఇంకా …
Read More »చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇదే అత్యంత ప్రమాదకరమైన గేమా.? ఏం జరగబోతోంది.?
ఏపీ మాజీసీఎం చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోగానే మళ్ళీ కార్యకర్తలే నాకు సర్వస్వం అనే పాత పాట మొదలుపెట్టారు. 1995 నుండి 2004 వరకు అధికారంలో ఉన్నపుడు తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు కార్యకర్తలకు చేసిందేమి లేదు.. అధికారులు, ఐటి, నేనే అభివృద్ధి చేస్తానంటూ కార్యకర్తలను నిర్లక్ష్యం చేసి 2004లో ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్నారు. 2004లో ఓడిపోయిన చంద్రబాబు మళ్లీ కార్యకర్తలే నాకు బలం, ధైర్యం అన్నారు. మళ్లీ 2004 నుండి 2014 వరకు …
Read More »స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మద్యం సీసాలపై మహాత్ముడి ఫొటోలు.. తర్వాత ఏమైంది
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.. దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మద్యం సీసాలపై మహాత్మాగాంధీ చిత్రాలను ముద్రించింది ఇజ్రాయెల్కు చెందిన ఓ కంపెనీ.. అయితే అందుకు భారత్కు క్షమాపణలు కూడా చెప్పింది. భారతదేశ ప్రజల మనోభావాలను గాయపరిచినందుకు క్షమాపణలు కోరుతున్నామని చెప్పింది. ఇజ్రాయెల్కు చెందిన ఓ కంపెనీ మద్యం సీసాలపై భారత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రాలను ముద్రించింది.. అయితే ఈఘటన దేశ ప్రజలకు అవమానకరమని ఎంపీలు తాజాగా రాజ్యసభలో …
Read More »చంద్రబాబు అరెస్టయ్యే అవకాశం.. టీడీపీ శ్రేణుల గుండెల్లో రైళ్లు
భారతదేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ వరుస సోదాలతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. సీబీఐకి చెందిన అవినీతి నిరోధక శాఖ దేశవ్యాప్తంగా రెండోరోజూ సోదాలు నిర్వహిస్తోంది. తాజాగా 14 కీలక కేసులకు సంబంధించి దేశంలోని 12 రాష్ట్రాల్లో గల 18 నగరాల్లో ఏకకాలంలో సీబీఐ సోదాలు చేపట్టింది. మొత్తం 50కి పైగా ప్రాంతాల్లో ఈ సోదాలు జరుపుతున్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థలు, కంపెనీలు, వాటికి …
Read More »ఇలా రాయుడు స్టేట్మెంట్ ఇచ్చాడో లేదో మరో క్రికెటర్ పేరు బయటకు వచ్చేసింది..
మహేంద్రసింగ్ ధోని..ప్రంపంచవ్యాప్తంగా ఈ పేరు తెలియని వాడు లేడు.ధోని భారత్ కు దొరికిన ఒక ఆణిముత్యంమని చెప్పాలి.ఎందుకంటే అతడు టీమిండియాకు ఎనలేని సేవలు అందించాడు. మూడు ఐసీసీ ట్రోఫీలు తన సారధ్యంలో ఇండియా కు అందించాడు.అంతేకాకుండా టెస్ట్ మ్యాచ్ లో ఇండియాను నెంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చిన ఘనత ధోనిదే.ఆస్ట్రేలియా గడ్డపై ఏ కెప్టెన్ సాధించని రికార్డ్ ధోనినే బద్దలుకొట్టాడు.2007లో టీ20 వరల్డ్ కప్,2011లో ప్రపంచకప్ సాదించిన ఘనత ధోనిదే.ఇక …
Read More »కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..
కర్ణాటకలోని చిక్బళ్లాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు టాటా ఏస్ను ఢీ కొట్టడంతో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు.మరికొందరికి గాయాలు కాగా వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. చింతామణి నుంచి మురుగుమల్ల వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.మృతుల్లో ఓ చిన్న పాప కూడా ఉన్నట్టుగా సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More »