ఓఎన్జీసీ.. ఇంజనీరింగ్, జియో సైన్సెస్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ (క్లాస్-1) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విభాగాల వారీగా ఖాళీలు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ): 550 విభాగాలు: మెకానికల్(సిమెంటింగ్)-10, పెట్రోలియం (సిమెంటింగ్)-1, సివిల్-19, మెకానికల్ (డ్రిల్లింగ్)-86, పెట్రోలియం (డ్రిల్లింగ్)-8, ఎలక్ర్టికల్-95, ఎలక్ర్టానిక్స్-24, ఇన్స్ర్టుమెంటేషన్-26, మెకానికల్-75, మెకానికల్ (ప్రొడక్షన్)-64, కెమికల్ (ప్రొడక్షన్)-80, పెట్రోలియం (ప్రొడక్షన్)-33, రిజర్వాయర్-19, ఇండస్ర్టియల్ ఇంజనీరింగ్ -10. కెమిస్ట్-67, జియాలజిస్ట్-68, జియోఫిజిసిస్ట్ (సర్ఫేస్)-29, జియోఫిజిసి్స్ట(వెల్స్)-14, మెటీరియల్స్ మేనేజ్మెంట్ …
Read More »టైగర్ కేసీఆర్..ది అగ్రెస్సివ్ గాంధీ
తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ సంచలనాలు సృష్టిస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొన్న నందమూరి తారకరామారావు ఆఖరి రోజుల్లో జరిగిన సంఘటనల ఆధారంగా లక్ష్మి స్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కించి సంచలనం రేపిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రం ఒక్క ఏపీలో తప్ప అన్నిచోట్ల విడుదల కాగా మంచి హిట్ టాక్ కూడా వచ్చింది.అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితాధారంగా ఓ బయోపిక్ను తెరకెక్కించబోతున్నారు.కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని …
Read More »ఆఫీస్ స్పేస్ లీజింగ్లో భాగ్యనగరందే అగ్రస్థానం..!
హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ పరుగులు పెడుతున్నది. కార్పొరేట్లకు దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన నగరంగా భాగ్యనగరం ఎదిగింది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని తొమ్మిది నగరాల్లో జరిగిన ఆఫీస్ స్పేస్ లీజింగ్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచినట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ వెల్లడించింది. ముఖ్యంగా బెంగళూరు నగరాన్ని హైదరాబాద్ తొలిసారి అధిగమించినట్లు పేర్కొన్నది. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్, కొచ్చి నగరాల్లో 12.8 మిలియన్ …
Read More »కంగనా రనౌత్పై చెప్పు విసిరిన డైరెక్టర్..ఎవరో తెలుసా?
బాలీవుడ్లో వివాస్పద హీరోయిన్ ఎవరు అంటే అందరికి ముందుగా గుర్తుకొచ్చే పేరు కంగనా రనౌత్దే. కెరీర్ మొదటి నుండి ఎన్నో వివాదాలతో సావాసం చేస్తు వచ్చింది. ఇటీవల తను నటించిన చిత్రం మణికర్ణిక…ఈ సినిమా పెద్ద వివాదం అయిన సంగతి అందరికి తెలిసిందే.ఝాన్సీ లక్ష్మీ భాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమాకి దర్శకుడు క్ర్రిష్ నటి కంగనా మధ్య చాల గొడవలు జరిగిన విషయం అందరికి తెలిసిందే.అయితే మొదట …
Read More »టిక్ టాక్ పిచ్చితో ఏకంగా కొడుకునే..
టిక్ టాక్ పిచ్చి ప్రాణాలమీదికి తెస్తోంది. ఈ టిక్ టాక్ వీడియో షేరింగ్ తో విచక్షణ మరచిపోయిన జనాలు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఈపిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ టిక్ టాక్ అరాచకం ఒక్కోసారి శ్రుతి మించిపోతోంది. ఈ క్రమంలో మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి తమ కుమారుడిని ఫ్రిజ్లో పెట్టేశారు. కొద్దిసేపటి తర్వాత బయటకు తీసేసరికి ఆ చిన్నారి బొమ్మలా …
Read More »ఇన్స్టాగ్రామ్లో ప్రభాస్ తొలి ఫొటోతోనే రికార్డు బ్రేక్..
బాహుబలి కొన్ని రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఓపెన్ చేసిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఖాతా తెరిచి ఇన్ని రోజులు ఐన సరే ప్రభాస్ ఒక్క ఫోటో కూడా ఇంక పోస్ట్ చెయ్యలేదు.అయినప్పటికీ తన ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ సంఖ్య ఏడు లక్షలకు చేరింది.మొత్తానికి ఇన్స్టాగ్రామ్లో ‘బాహుబలి’ చిత్రంలోని ఓ స్టిల్ను పోస్ట్ చేసాడు ప్రభాస్.తన ప్రొఫైల్ పిక్చర్గా కూడా అదే పెట్టుకున్నారు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తను ప్రస్తుతం …
Read More »మరో హిట్టు కొట్టడానికి “తీస్ మార్ ఖాన్” తో మీ ముందుకు..!
గత ఏడాది సెప్టెంబర్ 28న కల్యాణ్ జి గోగాన దర్శకత్వంలో అశిశ్ గాంధీ, అశిమా నర్వల జంటగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నాటకం’. ఈ చిత్రాన్ని శ్రీ సాయి దీప్ చట్ల, రాధిక శ్రీనివాస్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. కాగా సాయి కీర్తిక్ సంగీతం అందించారు.అయితే డైరెక్టర్ కల్యాణ్ జి, నటుడు అశిశ్ గాంధీకు ఇది మొదటి చిత్రం కాగా..తమ మొదటి సినిమాలోనే హిట్ టాక్ అందుకున్నారు. హీరోగా …
Read More »విశాఖలో దారుణం..నిండు గర్భిణీ అని కూడా చూడకుండా వరకట్న వేధింపులు
విశాఖ జిల్లా పెందుర్తిలో దారుణం జరిగింది.నిండు గర్భిణీ అని కూడా చూడకుండా భర్త, అత్త వరకట్న వేధింపులకు పాల్పడ్డారు.పుట్టింటి నుండి రూ.25 లక్షలు అదనపు కట్నం తేవకపోతే.. అబార్షన్ చేయించుకోవాలంటూ.. భర్త దామోదర్, అత్త లలిత కలిసి ఆమెపై ఒత్తిడి చేసి ఇబ్బంది పెట్టారు.అయితే అబార్షన్ కు ఆమె నిరాకరించింది.అయితే తల్లీ కొడుకులు ఇద్దరు ప్లాన్ చేసుకొని మరీ ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పి.. కారులో ఆ గర్భిణీపై దాడి చేశారు.ఆ …
Read More »బ్రేకింగ్ న్యూస్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీవీ నటులు దుర్మరణం
మరో ప్రమాదం..షూటింగ్ నుండి వస్తుండగా ఇద్దరు బుల్లితెర నటులు.. మృతిచెందారు.మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వీరి ప్రాణాల్ని తీసుకుంది.అయితే అసలు విషయానికి వస్తే ఓ సీరియల్లో నటిస్తున్నారు భార్గవి (20), అనుషారెడ్డి (21) షూటింగ్ కోసం వీరు సోమవారం రాత్రి వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవులకు వెళ్ళడం జరిగింది. షూటింగ్ అనంతరం కారులో హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమయ్యారు. తిరిగి వస్తున్న సమయంలో వీరి కారు ఎదురుగా వస్తున్న లారీని …
Read More »నితిన్ రష్మిక జంటగా ఓ అద్భుతమైన ప్రేమకథ..!!
నితిన్ ఒక్కప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగాడు.హీరోగా తన నటనతో మంచి పేరు తెచ్చుకున్నాడు.అంతేకాకుండా నిర్మాతగా కూడా అడుగు పెట్టాడు. ప్రస్తుతం నితిన్ చేతిలో మూడు సినిమాలు వున్నాయి.ఇందులో ముందుగా ‘భీష్మ’ సినిమాను తెరకెక్కించాలని బావిస్తున్నారు. ‘ఛలో’ సినిమాతో మంచి ప్రేమకథా చిత్రాన్ని అందించిన వెంకీ కుడుముల ఇప్పుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.ఇది కూడా ప్రేమకథా చిత్రమే..ఇందులో కథానాయికగా రష్మిక మందనను తీసుకున్నారు.అయితే కొన్నిరోజులుగా ఈ చిత్రంలో …
Read More »