Home / sivakumar (page 362)

sivakumar

జగన్ కు ఎందుకు ఓటెయ్యాలో వివరిస్తున్న అలీ

తాజాగా వైసీపీలో చేరిన నటుడు అలీ ప్రచారం మొదలు పెట్టేసారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో జగన్‌ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. జగన్‌ దూరదృష్టితో బడుగు బలహీన వర్గాలను అభివృద్థి చేస్తారన్నారు. రాష్ట్రాన్ని జగన్ చేతుల్లో పెడితే యువత భవిష్యత్తు సంతోషకరంగా ఉంటుందన్నారు. చంద్రబాబు ముస్లిం మైనారిటీలను ఓటుబ్యాంకుగా భావించారే తప్ప వారి స్థితిగతులను మెరుగు పరిచేందుకు కృషి చేయలేదన్నారు. పార్టీలో సామాన్య …

Read More »

బీజేపీ కిష‌న్‌రెడ్డి 11 మందిని చంపాడు…ఢిల్లీలో ఫిర్యాదు

బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జి కిషన్‌ రెడ్డి ఊహించ‌ని వివాదంలో చిక్కుకున్నారు. రాజ‌కీయంగా క‌క్ష క‌ట్టి కొంద‌రిని కిషన్ రెడ్డి చంపించారని ఆయ‌న కాంగ్రెస్ నేత‌లు ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో కిష‌న్ రెడ్డి ఢిల్లీ చేరారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు కిషన్‌ రెడ్డి మంగళవారం కేంద్ర హౌంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కోరినట్టు చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… …

Read More »

ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయాలు.. లోటస్ పాండ్ కు క్యూ కట్టిన నేతలు

వైసీపీ అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్ధుల తొలి జాబితా సిద్ధమవుతోంది.. మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకుగాను ఇవాళ తొలి విడతలో సగానికి పైగా అభ్యర్థులను ప్రకటించనున్నారు పార్టీ అధినేత జగన్‌. ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో పార్టీలు అభ్యర్థుల ఎంపికను త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే మెజారిటీ సీట్లలో అభ్యర్థుల ఎంపికపై వైసీపీ కసరత్తు కొలిక్కి వచ్చింది. తొలి జాబితాలో సుమారు 100మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం …

Read More »

రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు.. పార్టీ జెండాలు ఎగురవేసిన ఎమ్మెల్యేలు, ఇన్ చార్జ్ లు

వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రాలతో పాటు పట్టణ, మండల కేంద్రాల్లో నేతలు, కార్యకర్తలు పార్టీ జెండాలు ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆశయాలను సజీవంగా ఉంచేందుకు పార్టీ ఆవిర్భవించి నేటికి తొమ్మిదేళ్లైన సందర్భంగా ప్రజా జీవితంలో కష్టాలకు ఎదురొడ్డి ఈ పార్టీని భుజస్కందాల మీద మోసిన ప్రతీ కుటుంబానికి అధ్యక్షుడు జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం …

Read More »

ప‌వ‌న్ బ‌రిలో దిగేది ఇక్క‌డి నుంచే..?

ఏపీలోని ఎన్నికలు సమీపిస్తున్న వేళ అందరి చూపు  ఆయా పార్టీల‌ ర‌థ‌సార‌థులు పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గంపైనే ప‌డింది. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గాలు ఖ‌రారు అయిన నేప‌థ్యంలో ప‌వ‌న్ ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌నే చ‌ర్చ జ‌రిగింది. తాజాగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పోటీపై క్లారిటీ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానం నుండి …

Read More »

వంగవీటి రాధాకు షాక్‌..వైసీపీలోకి కుటుంబ స‌భ్యుడు

వంగవీటి రాధాకృష్ణకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి చేరనున్న‌ట్లు ప్ర‌కటించిన రాధాకు ఆయ‌న కుటుంబ స‌భ్యుల నుంచే మ‌ద్ద‌తు ద‌క్క‌డంలేదు. వంగవీటి ఫ్యామిలీకి చెందిన మరో యువనేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. వంగవీటి నరేంద్ర వైసీపీ నేత‌ల‌తో ట‌చ్‌లోకి వ‌చ్చార‌ని స‌మాచారం. అర్ధరాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో కలిసి సీఎం చంద్రబాబుతో సుదీర్ఘ మంతనాలు సాగించిన రాధాకృష్ణ.. టీడీపీకి గూటికి …

Read More »

టీడీపీకి షాక్‌…మేయ‌ర్ దంప‌తులు పార్టీకి గుడ్‌బై

తెలుగుదేశం పార్టీకి షాకుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరే నాయ‌కుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఏలూరు మేయర్ దంపతులు సైకిల్ పార్టీకి టాటా చెప్పేందుకు సిద్ద‌మ‌య్యారు. ఏలూరు మేయర్ దంపతులు వైసీపీ తీర్థం తీసుకోనున్నారు. వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో హైద‌రాబాద్ లోటస్ పాండ్‌లో ఉదయం వైసీపీలో చేర‌నున్నారు. పార్టీలో త‌గు ప్రాధాన్యం ఇస్తామ‌ని, దీంతో పాటుగా ఎమ్మెల్సీ సీటు ఇస్తామని హామీతో …

Read More »

బాబుకు గంటా షాక్..అవసరమైతే పార్టీ మారైనా సరే ఎమ్మెల్యేగానే పోటీ చేస్తా

ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు నిన్నటి నుండి టీడీపీకి అందుబాటులో లేరని తెలుస్తుంది.దీనికంతటకి కారణం ఏమిటంటే ఆయన సీటుకే ఎసరు పెట్టడమే.గంటా ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలి స్థానంలో చంద్రబాబు కొడుకు లోకేష్ ను పోటీ చేయించడానికి ప్రయత్నించడంతో గంటా కంగుతిన్నారు.మరోవైపు జేడీ టీడీపీలో చేరుతున్నారనే వార్తలు రావడంతో గంటాను మరింత కలవరపెడుతున్నాయి.ఎందుకంటే ఈ స్థానం నుండి లోకేష్ లేదా జేడీ ని నిలబెట్టాలని బాబు అనుకోవడంతో గంటా శ్రీనివాసరావు అలిగారు. …

Read More »

నా ఓటు తొల‌గించండి..జ‌గ‌న్ పేరుతో సంచ‌ల‌న ద‌ర‌ఖాస్తు

ఔను. ఏపీ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరుతో ఇలా ద‌ర‌ఖాస్తు వ‌చ్చింది. నా ఓటు తొల‌గించేయండి అంటూ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం ఓటర్ల జాబితాలో ఉన్న జగన్ ఓటు తొలగించాలంటూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు వచ్చింది. ఈ విషయాన్ని పులివెందుల ఓటు నమోదు అధికారి సాకే సత్యం మంగళవారం విలేఖరులకు తెలిపారు. జగన్మోహన్‌రెడ్డి ఓటు తొలగించాలంటూ ఫారం-7 ఆన్‌లైన్‌లో వచ్చిందని ఆయన వెల్లడించారు. పులివెందుల పట్టణం …

Read More »

అంతా గోప్యంగా జరుగుతుంది.. అందరికీ తెలిసేలా షేర్ చేయండి.. మీ బాధ్యతను నిర్వర్తించండి

సీ విజిల్‌ యాప్‌ ఈ ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం తీసుకున్న ఓ వినూత్న విధానం. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన, అక్రమాలను వెంటనే అరికట్టేందుకు ఈ యాప్‌ను రూపొందించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం.. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తుంటాయి. వీటిని అరికట్టేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్ ను ఏర్పాటు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat