Home / sivakumar (page 367)

sivakumar

అక్రమంగా అయినా గెలవాలి.. టెక్నాలజీని అడ్డుపెట్టుకుని దుర్మార్గ రాజకీయం చేస్తున్న టీడీపీ

వచ్చే ఎన్నికల్లో గెలుపే తెలుగుదేశం పార్టీ అన్ని రకాల అక్రమాలకు తెరలేపిందని వైసీపీ విమర్శిస్తోంది. ఐదేళ్లుగా ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బు ఎర చూపి ఓట్లు దండుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతటితో ఆగక ఏకంగా వైయ‌స్ఆర్‌సీపీకి అనుకూలంగా ఉన్నవారి ఓట్లను తొలగించి లబ్ధి పొందే దిగజారుడు పనులకు దిగింది టీడీపీ. కొంతకాలంగా అధికార పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా సర్వేల పేరుతో ప్రజాభిప్రాయాన్ని సేకరించి వైసీపీ మద్దతుదారుల …

Read More »

బ్రేకింగ్.. డేటా లీకేజ్ వెనుక బ్లూ ఫ్రాగ్.. అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు

ఏపీ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న డేటా లీకేజ్ కు విశాఖ నగరం కేంద్రంగా మారిందట.. విశాఖ నగరాన్ని ఐటీ హబ్‌ చేసేస్తామని చెబుతున్న చంద్రబాబు, లోక్‌శ్‌ లు విశాఖనే డేటా లీకేజీ కేంద్రంగా చేశారన్న వాదనలకు వినిపిస్తున్నాయి. విశాఖ కేంద్రంగానే డేటా అక్రమ వినియోగం కోసం కొన్నాళ్లుగా ప్రణాళికలు వేసినట్టు తెలుస్తోంది. తాజాగా కలకలం రేపిన తెలుగుదేశం పార్టీ సేవామిత్ర యాప్‌ వ్యవహారం వెనుక హైదరాబాద్‌ ఐటీ గ్రిడ్స్‌ కంపెనీతో పాటు …

Read More »

‘మా’ అధ్య‌క్ష ఎన్నికలకు రెడీ అవుతున్న అభ్యర్ధులు

ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలలో అందరి నోటినుండి వచ్చే మాట ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌లు కోసమే.అయితే అంతకుమించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు మా అధ్య‌క్షుడుగా ఉన్న శివాజీ రాజా పదవీ కాలం ఈ నెల 10న ముగియనుంది.దీంతో ఎన్నికలకు మ‌ళ్లీ సిద్దం అవ్తున్నారు.అయితే శివాజీ రాజా ముందుసారి ఏకగ్రీవంగా 740మంది ఎన్నికొని అతడిని ప్రెసిడెంట్ చేసారు.అంతకముందు రాజేంద్రప్రసాద్,జయసుధ మధ్య పోటీ ఉండగా మెజారిటీ మెంబెర్స్ తో …

Read More »

అశోక్ ను పట్టుకొస్తే వాళ్లిద్దరి పేర్లు చెప్పేస్తాడా.. మొత్తం స్కాం బయటకొచ్చే అవకాశం..

ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా చోరీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ యాప్‌ తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్‌ డైరెక్టర్‌ దాకవరం అశోక్‌ పరారైనట్లు తెలుస్తోంది. సంస్థ సర్వర్ల నుంచి కీలక సమాచారం డిలీట్‌ చేయడంతోపాటు మూడు హార్డ్ డిస్క్ లతో అశోక్‌ పరారీలో ఉన్నారని భావిస్తున్నారు. దీంతో అశోక్‌ కోసం గాలిస్తున్న సైబరాబాద్‌ పోలీసులు అతను డిలీట్‌ చేసిన సమాచారం రిట్రీవ్‌ చేయడంకోసం సైబర్‌ ఫోరెన్సిక్‌ నిపుణుల సహకారం …

Read More »

ఆపార్టీకి తెలిసిన “బూతు మేనేజ్మెంట్” వైసీపీకి తెలియట్లేదా.. తప్పుడు ప్రక్రియను ప్రణాళికా బద్ధంగా ఎలా చేస్తున్నారు..

గుంటూరులో స్పా అనే సర్వే సంస్థ పేరుతో నేరుగా టిడిపి కార్యకర్తలే ఓట్లు తొలగిస్తుండడంతో జనం వాళ్ళని సాఫ్ట్ వేర్ తో సహా పట్టుకున్నారు. వాళ్ళకి ప్రస్తుతం డేటా చోరిపై వార్తలు వస్తున్న వీళ్ళకి లింక్ ఉందనే అనుమానాలొస్తున్నాయి. ఒకవైపు మండుటెండల్లో కూడా ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి సభకు జనం తండోపతండాలుగా వస్తుంటే టీడీపీ మేధావులు మాత్రం ఈ జనాభిమానం ఎంత ఉన్నా వైసీపీకి ఓట్లరూపం దాల్చదు అంటున్నారు.. …

Read More »

న‌లుగురు అమ్మాయిల శృంగార అనుభ‌వం…ట్రైలర్ లో అన్ని బూతులే

ఈ మధ్యకాలంలో ఎక్కువుగా అడ‌ల్డ్ సినిమాలు వస్తున్నాయి.సినిమా విడుదల కాకముందే ట్రైల‌ర్‌లతోనే సినిమా ఎలా ఉంటుందో తెలిసిపోతుంది.ఇలాంటి బూతు సినిమాలని తెరపైకి తీసుకొచ్చి యువత దీనికి ఆకర్షితులయ్యేలా చేస్తున్నారు.తాజాగా మరో బూతు సినిమా రెడీగా ఉంది.ఇటీవ‌లే 90ML అనే సినిమా మంచి విజయాన్ని సాదించిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో త‌మ‌ళ బిగ్‌బాస్ న‌టి ఓవియా కీలక పాత్ర పోషించింది.ప్రస్తుతం ఈ సినిమాని తెలుగులో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ మేరకు …

Read More »

ఆ సినిమా మంచి టాక్ రాకపోవడంతో మ‌హేశ్ సుకుమార్‌కు షాక్ ఇచ్చాడట..

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ప్రస్తుతం మహర్షి తో బిజీగా ఉన్నారు.వచ్చే నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం.ఈ చిత్రం అనంతరం మహేష్ ద‌ర్శ‌కుడు సుకుమార్‌తో ఓ సినిమా ఉంది.కాని ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయింది.స్టోరీ నచ్చకపోవడంతో త‌మ సినిమా క్యాన్సిల్ అయినట్లు స్యయంగా మహేష్ బాబు తన ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా చెప్పారు.అయితే తాను సుకుమార్‌తో చేసిన 1 నేనొక్కిడినే సినిమా క్లాసికల్ …

Read More »

తూర్పుగోదావరి జిల్లాలో తప్పిన పెను ప్రమాదం..

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం రైల్వేస్టేషన్‌ వద్ద అగ్నిప్రమాదం సంభవించింది.యశ్వంత్‌పూర్‌-టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో వంట చేసే బోగీ నుండి మంటలు ఎగసిపడ్డాయి.ఈ తెల్లవారుజామున ఘటన చోటుచేసుకుంది.అయితే ఆ బోగీ మధ్యలో ఉండడంతో పక్కబోగీలోని ప్రయాణికులు చైన్‌ లాగి రైల్‌ను ఆపేశారు.వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు బోగీలను తప్పించారు.వంటే చేసే బోగీ పూర్తిగా కాలిపోగా,పక్క బోగీ పాక్షికంగా కాలిపోయింది. ఈ ప్రమాదం నుండి ప్రయాణికులందరూ సురక్షితంగా బయటకురాగా …

Read More »

నెల్లూరులో వైసీపీ సమర శంఖారావం, బూత్ కన్వీనర్లతో జగన్ ముఖాముఖి

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సమర శంఖారావం ఈనెల 5వ తేదీన నెల్లూరులో నిర్వహించనున్నారు. సమరశంఖారావం సభకు భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరులో నిర్వహించే ఈ సభలో పాల్గొని పార్టీ శ్రేణులు, బూత్‌కమిటీ సభ్యులతో మాట్లాడనున్నారు. ఎన్‌టీఆర్‌ నగర్‌ సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్వీజీఎస్‌ కళాశాల మైదానంలో ఈ సభ జరగనుంది. ఈ సభకు విచ్చేయనున్న …

Read More »

జగన్ స్కెచ్.. అవంతి చేతిలో గంటా దారుణంగా ఓడిపోవడం ఖాయమట..

అధికార టీడీపీని ఓడించి వైఎస్సార్సీపీని అధికారంలోకి తెచ్చేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పక్కా ప్లాన్ వేస్తున్నారు జగన్‌. టీడీపీలో బలమైన నేతలను ఓడించేందుకు పాదయాత్ర నాటినుంచే పెద్దఎత్తున కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో భీమిలీ ఎమ్మెల్యే, మంత్రి గంటా శ్రీనివాసరావును ఓడించేందుకు జగన్ తిరుగులేని వ్యూహాన్ని రచించారు. సామాజికపరంగా, ఆర్థికంగా బలంగా ఉన్న గంటాకు చుక్కలు చూపించేందుకు భీమిలీ మాజీ ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat