నిన్న విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని రియల్ ఎస్టేట్, ఆక్వా, గ్రానైట్ సంస్థల కార్యాలయాలపై గురి. ఎమ్మెల్యే పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్రావు సంస్థపై కొనసాగుతున్న దాడులు చేసారు.వివరాలు వెల్లడించడానికి నిరాకరించిన ఆదాయపు పన్ను అధికారులుఅయితే దాడులకు సంబంధించిన వివరాల్ని మాత్రం వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో ఐటీ శాఖ దాడులపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడినట్లు సమాచారం. ఇది రాష్ట్రంపై చేస్తున్న దాడిగా …
Read More »దేశానికి పట్టిన చీడ పురుగు కాంగ్రెస్…కేసీఆర్
కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన చీడ పురుగని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో తెరాస భారీ బహిరంగ సభ నిర్వహించింది. వనపర్తి వేదికగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు తెరాస శ్రేణులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్, తెదేపాల పాలనను ఎండగట్టారు. ‘‘తెలంగాణను కాంగ్రెస్, తెదేపా 60 ఏళ్లు పాలించాయి. వాళ్ల 60 ఏళ్ల పాలన …
Read More »సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన మంత్రి హరీష్ రావు….
అన్నదమ్ముల్లా కలిసి పెరిగాం.అభివృద్ధిలో మాత్రమే పోటీ పడుతున్నాం.ముఖ్యమంత్రి అప్పచెప్పిన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఆయన కలలు కంటున్న బంగారు తెలంగాణలో భాగస్వాములవుతున్నాం.లక్షలాది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని తామిద్దరం ముఖ్యమంత్రిగా కేసీఆర్ మరో 15 ఏళ్లు కొనసాగాలని కోరుకుంటున్నాం.మంత్రి కేటీఆర్ పనితీరు, సిరిసిల్ల అభివృద్ధి పైన ప్రశంసలు కురిపించిన మంత్రి హరీష్ రావు.ఆత్మహత్యల సిరిసిల్ల సిరుల ఖిల్లాగా మారిందంటే పూర్తి క్రెడిట్ మంత్రి కేటీఆర్ ది. బేగంపేటలోని మంత్రి కేటీఆర్ నివాసంలో నియోజకవర్గ …
Read More »నల్లగొండలో ప్రజా ఆశీర్వాదసభకు పోటెత్తిన జనప్రవాహం…..
నల్లగొండలో జరిగిన టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాదసభ జనఉప్పెనను తలపించింది. ఉమ్మడి జిల్లా నుంచి దాదాపుగా 4 లక్షల మంది హాజరైన ఈ సభ నల్లగొండ చరిత్రలో అతిపెద్దదిగా నిలిచిపోనున్నది. 40 ఎకరాల్లో సభను ఏర్పాటు చేయగా.. నీలగిరి ప్రజలు నీరాజనం పట్టారు. సభాస్థలితో పాటు చుట్టుపక్కల పరిసరాలన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. సభ పక్కనే ఉన్న అద్దంకి-నార్కట్పల్లి హైవే జనంతో రెండు కిలోమీటర్ల మేర కిటకిటలాడింది. ప్రజా ఆశీర్వాదసభకు పోటెత్తిన జనప్రవాహం.. …
Read More »సొంత గూటికి గజ్వేల్ నేతలు…కాంగ్రెస్ కు షాక్
నిన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ లోకి చేరిన దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గ తెరాస నేతలు ఇవాళ తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ నేతల ప్రలోభాలు, ఒత్తిళ్ల కారణంగానే కాంగ్రెస్ లో చేరామని నేతలు చెప్పారు. ఇవాళ మంత్రి హరీశ్ రావు సమక్షంలో నిన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్న వట్టిపల్లి ఎంపీటీసి కుంట కవిత, సీనియర్ నేత యాదగిరి, ఇటిక్యాల సర్పంచి ఐలయ్య …
Read More »బతుకమ్మ చీరకు ఇక ‘సిరిసిల్ల’నే బ్రాండ్
బతుకమ్మ చీరల తయారీకి సిరిసిల్లనే బ్రాండ్ గా మలచాలని మంత్రి కేటీఆర్ పట్టుదలతో ఉండటం, వారి లక్ష్యం నెరవేర్చడాన్ని ఈ సారి సవాల్ గా తీసుకొని అధికార వ్యవస్థ పని చేయడం అంతటా కనిపిస్తోంది. “గతంలో సమయాభావం కారణంగా సిరిసిల్ల పరిశ్రమ కేవలం 70 కోట్ల ఆర్డర్ల బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేసింది, ఈ సారి 250 కోట్ల ఆర్డరు సిరిసిల్లకే ఇవ్వాలని చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ …
Read More »సింగిడిలా సిరిసిల్ల…బతుకమ్మ పండుగ చీరలతో ఇంద్రధనుస్సు వలే మెరిసిపోతోన్న సిరిశాలపై ప్రత్యేక కథనం.
“రాష్ట్ర ఏర్పాటు వల్ల ఏమైందీ?” అంటే ఉరిశాలగా మారిన సిరిసిల్లకు భద్రత దొరికింది. పనికి ఎడాది పొడవునా గ్యారంటీ లభించింది. ముఖ్యంగా, పండుగా పబ్బం మరచిపోయిన ఇక్కడి పరిశ్రమ రెండోసారి బతుకమ్మ చీరల పనిలో నిమగ్నమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే తీరొక్క రంగుల బతుకమ్మ చీరలతో నేడు సిరిసిల్ల సింగిడిలా మెరిసిపోతున్నది. అవును ప్రస్తుతం సిరిసిల్ల పండుగ వాతావరణంలో ఉంది. బతుకమ్మ చీరలతో ఇంద్ర ధనుస్సును మరిపిస్తోంది. చేతి నిండా …
Read More »చంద్రబాబుతో కాంగ్రెస్కు పొత్తా? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైర్
తెదేపాతో కాంగ్రెస్ పొత్తుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉద్యమాలతో కష్టపడి సాధించుకున్నతెలంగాణను మళ్లీ అమరావతికి తాకట్టు పెడతారా? అని ప్రశ్నించారు. బుధవారం నిజామాబాద్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో కాంగ్రెస్ నేతలు పొత్తు పెట్టుకుంటారా? సిగ్గులేదా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏడు మండలాలు, సీలేరు విద్యుత్ ప్రాజెక్టు దుర్మార్గంగా తీసుకున్న చంద్రబాబుతో పొత్తా అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబుతో పొత్తు …
Read More »నిజామాబాద్ లో కేసీఆర్ భారీ బహిరంగ సభ..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్తోనే సుభిక్షంగా ఉంటుందని కేసీఆర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా మొట్టమొదటిసారి స్వతంత్రంగా జిల్లా పరిషత్ను గెలిపించింది. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వదలకుండా రెండు ఎంపీలు, 9 ఎమ్మెల్యే స్థానాల్లో గెలిపించిన జిల్లా నిజామాబాద్ జిల్లా. ఉద్యమంలో ఎల్లప్పుడూ అగ్రభాగాన ఉన్న జిల్లా. 2014లో టీఆర్ఎస్ చేతుల్లో రాష్ట్రం …
Read More »రేవంత్ను వాళ్లు విచారిస్తే..బాబు వీళ్ళతో స్కెచ్ వేస్తున్నారు
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులో కొత్త కలవరం మొదలైంది. తన నమ్మినబంటు అయిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని ఐటీ అధికారులు విచారిస్తున్న నేపథ్యంలో బాబులో ఆందోళన మొదలై పలు నిర్ణయాలుతీసుకున్నట్లు చెప్తున్నారు. ఓటుకునోటు కేసులో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డిని ఐటీ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తుండగా… మరోవైపు అమరావతిలో మంత్రులతో సమావేశమైన ఏపీ సీఎం చంద్రబాబు ఓటుకు నోటు అంశంపై ఆందోళన …
Read More »