అల్లుఅర్జున్ హీరోగా, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం అల వైకుంఠపురములో. ఈ చిత్రానికి గాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీనికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే జనవరి 6న యూసుఫ్ గూడా గ్రౌండ్స్ వేదికగా అంగరంగ వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే తాజాగా దీనికి సంబంధించి శ్రేయాస్ మీడియా అదినేత శ్రీనివాస్ తో పాటు యగ్నేష్ పై కూడా కేసు …
Read More »చంద్రబాబూ ఇదేనా నీ రాజకీయం.. మత్స్యకారులను కూడా వదలడం లేదు !
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మత్స్యకారులు పాకిస్తాన్ లో బందీలుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై వైఎస్ జగన్ దృష్టికి పార్టీనాయకులు, బాధితులు తీసుకొచ్చారు. తమవాళ్ళ విడుదలకు కృషిచేయాల్సిందిగా కోరడంతో అప్పుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి జగన్ ఆదేశాలు జారీ చేశారు. అప్పటినుంచీ విదేశాంగ శాఖపై ఒత్తిడి తీసుకు వచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మేరకు చర్యలు తీసుకుని వారి విడుదలకు కృషి చేశారు. మొత్తానికి వాళ్లకి విముక్తి కలిగి …
Read More »మహిళలతో నీచ రాజకీయాలు చేస్తున్నారంటున్న వాసిరెడ్డి పద్మ..!
ఉద్యమాల ముసుగులో ఆడవాళ్లను ముందుకు పెట్టి… వారి వెనుక దాక్కుని కొన్ని రాజకీయ పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. పశ్చిమ గోదావరిజిల్లా ఏలూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలను అడ్డం పెట్టుకుని చేస్తున్న చిల్లర రాజకీయాలను ఖండించారు. అమరావతిలో పదవులు తీసుకుని, పెత్తనం చేసిన మగవాళ్లు ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. ఎందుకు ఆడవాళ్లను రోడ్లమీదకు తీసుకువచ్చి …
Read More »అమ్మ ఒడి పథకం ద్వారా డబ్బులు అందుకునే ప్రతీ తల్లికి లేఖ రాసిన సీఎం జగన్..!
అమ్మఒడి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుకోనున్న ప్రతి తల్లికీ నమస్కరిస్తూ అభినందనలు తెలియచేస్తూ ఈ ఉత్తరం రాస్తున్నా … పేదింటి తల్లులు తమ పిల్లలను చదివించుకోడానికి పడుతున్న ఇబ్బందుల్ని నా సుదీర్ఘ పాదయాత్రలో కళ్లారా చూశా … అలాంటి తల్లుల్లో మీరు కూడా ఒకరు .. మీలాంటి నిరుపేద తల్లులు పిల్లల్ని చదివించుకోవడానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం నేరుగా అందచేస్తే మీ కష్టాలు కొంతవరకైనా తీరుతాయని, మీ …
Read More »పాక్ జైలు నుండి విడుదలైన మత్సకారులను కలిసిన సీఎం జగన్.. పలు వరాలు !
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాక్ జైలు నుండి విడుదలైన మత్సకారులను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పాక్ సరిహద్దుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?అని అడగగా మత్స్యకారులు మాకు ఫిషింగ్ హార్బర్ నిర్మించి ఇస్తే ఇక్కడే మేం మా కుటుంబాలతో కలిసి ఉంటామని మేము వేటకు వెళ్లిన తర్వాత పట్టే చేపలను బట్టి మాకు కూలీ ఇస్తారు అని అన్నారు. మా ప్రాంతంలో సముద్ర తీరం ఉంది కాని …
Read More »‘సరిలేరు నీకెవ్వరు’…@2:49, విడుదలకు రెడీ !
సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత విజయశాంతి ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన విసువల్స్, వీడియోస్ అన్ని సూపర్ హిట్ అని చెప్పాలి. అయితే ప్రస్తుతం U/A వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకుంది. రెండు గంటల 49 …
Read More »దాడికి దిగినవారిని వదిలే సమస్యే లేదు.. గుంటూరు ఐజీ !
అమరావతి ఆందోళనకారులు చేపట్టిన జాతీయ రహదారుల దిగ్భంధనం కార్యక్రమం హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.శాంతియుతంగా ఆందోళన చేసుకుంటామనే పేరుతో హింసాయుత ఘటనలకు పాల్పడ్డారు. పిన్నెల్లిపై దాడి ఉద్దేశపూర్వకంగానే జరిగినట్టు తేలింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తిస్తున్నామని నిరసన పేరుతో దాడులకు దిగితే కఠిన చర్యలు తప్పవని గుంటూరు ఐజీ వినీత్ బ్రిజ్లాల్ చెప్పడం జరిగింది.గుంటూరు జిల్లా, చినకాకాని వద్ద సర్వీస్ రోడ్డులో వెళుతున్న ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే …
Read More »ఒకే ఈవెంట్..ఒకే రోజు..కాని రెండు అద్భుతాలు !
కేఎఫ్సీ బిగ్ బాష్ లీగ్..ఐపీఎల్ తరువాత అంతటి ఆదరణ తెచ్చుకున్న లీగ్ ఇదే అని చెప్పాలి. ప్రస్తుతం ఈ లీగ్ జరుగుతుంది. అయితే ఈరోజు మాత్రం ఈ లీగ్ లో రెండు అద్భుతాలు జరిగాయి. అవేమిటంటే ఒకేరోజు జరిగిన రెండు మ్యాచ్ లలో బౌలర్స్ హ్యాట్రిక్ వికెట్స్ తీసారు. అడిలైడ్ నుండి రషీద్ ఖాన్ మరియు మెల్బోర్న్ స్టార్స్ నుండి రూఫ్ హ్యాట్రిక్స్ తీసారు. ఒక్కరోజులో రెండు జరగడం బీబీఎల్ …
Read More »ఎగిరెగిరి పడుతున్న ముద్దుగుమ్మ…ఎంతవరుకో మరి !
నిధి అగర్వాల్… సవ్యసాచి చిత్రం లో నాగ చైతన్యతో జోడి కట్టిన ఈ ముద్దుగుమ్మ, ఆ తరువాత తమ్ముడు అఖిల్ తో మిస్టర్ మజ్ను చిత్రంలో నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు హిట్ టాక్ అందుకోలేకపోయాయి. అయినప్పటికీ నటన పరంగా ఈ భామకు మంచి పేరు వచ్చింది. ఇక ఆ తరువాత మొన్న పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం …
Read More »ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్…ఇదిగో షెడ్యూల్ !
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ స్థానికి సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈమేరకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. దీనికి సంబంధించి రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని కోర్ట్ ఆదేశించింది. జనవరి 17న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని.. ఫిబ్రవరి 10న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు విడుదల చేయాలని క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరి 15లోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి అవ్వాలని చెప్పడం జరిగింది.
Read More »