వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సుజనా చౌదరి అక్రమ వ్యవహారాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని రాసిన లేఖపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్పందించారు. ఆయన లేఖకు బదులిస్తూ రాష్ట్రపతి కార్యాలయం.. ఆ లేఖను హోంశాఖకు పంపింది. ఈ క్రమంలో హోంశాఖ సదరు లేఖను సంబంధిత శాఖలకు పంపించింది. ఇక సుజనా చౌదరి వ్యవహారాలపై ఏ క్షణంలోనైనా విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. …
Read More »దేశం గర్వించదగిన మహోన్నత నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి జయంతి నేడు..!
అటల్ బిహారీ వాజపేయి డిసెంబర్ 25,1924 లో గ్వాలియర్ లో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లి కృష్ణాదేవి, తండ్రి కృష్ణబిహారీ వాజపేయి మరియు తాత పండిట్ శ్యాంలాల్ వాజపేయి. ఆయన తండ్రి కృష్ణబిహారీ వాజపేయి ఉపాధ్యాయుడు మరియు కవి. వాజపేయి గ్వాలియర్ లోని సరస్వతి శిశు మందిర్ లో విద్యాభ్యాసం చేశాడు. గ్వాలియర్ విక్టోరియా కళాశాల (ప్రస్తుతం లక్ష్మీబాయి కళాశాల)లో చేరి హిందీ, ఆంగ్లము, సంస్కృతంలో అత్యంత ప్రతిభావంతునిగా పట్టభద్రుడైనాడు. కాన్పూరు …
Read More »పాయల్ ఇకనైనా పద్ధతి మార్చుకో..లేదంటే ?
పాయల్ రాజ్ పూత్..టాలీవుడ్ లో ఈ పేరు వింటే ముందుగా ఎవరికైనా గుర్తొచ్చేది ఆరెక్ష్ 100 సినిమానే. ఈ చిత్రంతో కుర్రకారును పిచ్చేక్కించిన పాయల్ ఆ తరువాతి సినిమా విషయంలో చాలా పెద్ద పొరపాటు చేసింది. సీక్వెల్ లో రెండో సినిమా తీసి ఉన్న కాస్తా ఇమేజ్ పోగొట్టుకుంది. అయితే ఈ సినిమా విడుదల కాకముందే వెంకీ మామ షూటింగ్ లో ఉండడంతో సేఫ్ అయ్యిందని చెప్పాలి. ఎంత ఎలా …
Read More »ఇడుపులపాయ చర్చి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైయస్ జగన్..!
డిసెంబర్ 25న ఏసుక్రీస్తు లోకకల్యాణార్థం ఈ భువి మీద అవతరించిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. ఇప్పటికే క్రిస్మస్ సంబురాలు షురూ అయ్యాయి. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇడుపులపాయ చర్చి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. కడప పర్యటనలో భాగంగా జగన్ ఇక్కడికి వచ్చారు. జగన్ రాకతో అక్కడి అందరి కళ్ళల్లో …
Read More »మెగాసూపర్ ఈవెంట్ కు సర్వం సిద్ధం..ఇదిగో సాక్షం !
సూపర్ స్టార్ మహేష్ హీరోగా, రష్మిక మందన్న హీరోగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ జనవరి 5న హైదరాబాద్ వేదికగా జరగనుంది. ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఈవెంట్ గురించే మాట్లాడ్తున్నారు ఎందుకంటే దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వస్తున్నాడని తెలుస్తుంది. అయితే దీనిపై ఫుల్ క్లారిటీ లేనప్పటికీ …
Read More »విమాన ప్రయాణికులకు ఇండిగో బంపర్ ఆఫర్..ఇప్పుడే బుక్ చేయండి !
మామోలుగా ప్రతీఒక్కరికి విమానంలో ప్రయాణించాలానే కోరిక కచ్చితంగా ఉంటుంది. కాని అందుకు తగ్గ డబ్బులు లేక వెనక్కి తగ్గుతారు. కాని ఇప్పుడు ఎవరూ రేట్లు విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండిగో సంస్థ ప్రయాణికులకు కేవలం రూ.899 కే టికెట్ బుక్ చేసుకునే అవకాసం కల్పించింది. అయితే ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ 26 వరకు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో బుక్ చేసుకున్నవారు జనవరి 15 నుండి …
Read More »విడుదలైన తాజా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్…అగ్రస్థానం మనదే !
మరో వారం రోజుల్లో ఈ ఏడాది పూర్తి కానుంది. ఈ ఏడాది క్రికెట్ విశేషాలు చూసుకుంటే ఎందరో ప్లేయర్ తమ అద్భుతమైన ఆటతో ముందుకు సాగారు. యంగ్ స్టర్స్ వారి ప్రతిభను కనబరిచి వారెవా అనిపించుకున్నారు. ఇక ఇదంతా పక్కనపెడితే తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇందులో బ్యాట్టింగ్ విభాగం చూసుకుంటే..! 1.విరాట్ కోహ్లి – 928 2.స్టీవ్ స్మిత్ – 911 3.కేన్ విలియంసన్ – …
Read More »గంటా వైసీపీలోకి వెళ్తారు అనడానికి ఇంతకన్నా సాక్షం ఇంకేం కావాలి..!
ఏపీ లో పరిపాలనా వికేంద్రీకరణ దిశగా జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయానికి విశేష ఆదరణ లభిస్తోంది. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదని జగన్ చేసిన ఈ ఆలోచన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందనడంలో సందేహంలేదు. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్.. కర్నూలులో హైకోర్టు, జ్యూడిషియల్ క్యాపిటల్.. విశాఖలో ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ పెట్టొచ్చని సీఎం జగన్ చెప్పారు. ఇక విశాఖపట్నం విషయానికి వస్తే టీడీపీ ఎమ్మెల్యే గంటా …
Read More »ప్లాన్లన్నీ బెడిసికొట్టాయని శోకాలు పెడుతున్నావా చంద్రబాబూ…?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత పాలనలో రాజధాని విషయంలో ప్రజలను మభ్యపెట్టి వారి బంధువులు, భినామీల కోసం స్కెచ్ వేసారు. రాజధాని ఇంకా అన్నౌస్ చేయకముందే వారందరూ రైతులకు మాయమాటలు చెప్పి దౌర్జన్యంగా భూములు లాక్కున్నారు. ఇదేమిటని చంద్రబాబుని అడిగినా పట్టించుకోని వైనం. దీనిపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. “రాజధాని మౌలిక సదుపాయాల పేరుతో రూ.1.09 లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి తన …
Read More »రాంచరణ్ ను దూరం పెట్టిన టాప్ హీరోలు..ఎందుకంటే ?
రాంచరణ్, ఉపాసన జరుపుకున్న పార్టీ చాలా వైభవంగా జరిగింది. ఈ పార్టీకి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, అక్కినేని నాగార్జున, అఖిల్, రానా దగ్గుబాటి, శృతిహాసన్, సమంత మరియు తదితరులు పాల్గున్నారు. అయినప్పటికీ ఇక్కడ ఒక విషయం టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. అదేమిటంటే ఈ ఫంక్షన్ కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాలేదు. ఎన్టీఆర్, రాంచరణ్ మధ్య మంచి …
Read More »