Home / Blog List Layoutpage 1015

Blog List Layout

తాంత్రిక పూజలు నిర్వహించినట్టు ఒప్పుకున్న పూజారులు…నమ్మలేని నిజాలు

దుర్గగుడిలో తాంత్రిక పూజల్లో ముగ్గురు పూజారులను వన్‌టౌన్‌ పోలీసులు విచారించారు. ఈ విచారణలో భైరవి పూజ నిర్వహించినట్టు పూజారులు ఒప్పుకున్నట్లు సమాచారం. ఆలయ ప్రధాన అర్చకుడు బద్రీనాథ్‌ బంధువులు కలిసి భైరవి పూజ నిర్వహించినట్లు తెలుస్తోంది. ముగ్గురు పూజారులను విచారించిన వన్‌టౌన్‌ పోలీసులు కొత్త విషయాలు కనుగొన్నారు. పక్కా ప్రణాళికతోనే అర్ధరాత్రి పూజలు నిర్వహించినట్టు తెలుస్తోంది. మంగళవారం రాత్రి డిసెంబరు26 దుర్గామాతను పూజిస్తే శుభాలు జరుగుతాయనే విశ్వాసంతో ఉన్నతాధికారి ఆదేశాలతోనే …

Read More »

గ‌ర్భిణీలు, మ‌హిళ‌ల గురించి గ‌జ‌ల్ శ్రీ‌నివాస్ ఎం చెప్పాడో తెలుసా..?

ప్ర‌ముఖ గ‌జ‌ల్ గాయ‌కుడు శ్రీ‌నివాస్‌ను మంగ‌ళ‌వారం పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. త‌న‌ను లైంగికంగా వేధించాడంటూ కుమారి అనే రేడియో జాకి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ద‌ర్యాప్తు చేసి గ‌జ‌ల్ గాయ‌కుడు శ్రీ‌నివాస్‌ను అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. గజల్ శ్రీనివాస్‌కు ఈ నెల 12 వరకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో, శ్రీనివాస్‌ను చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే, ఇటీవ‌ల కాలంలో ఓ మీడియాకు ఇచ్చిన …

Read More »

ప‌వ‌న్ మూడో భార్య గురించి తెలియ‌ని.. షాకింగ్ నిజాలు..!!

జ‌న‌సేన అధినేత‌, టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒకవైపు సినిమాలు, మ‌రో వైపు రాజ‌కీయాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు. అయితే, ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ప‌వ‌ర్ స్టార్‌కు సంబంధించిన ఒక వార్త ట్రెండ్ అవుతోంది. అదే ప‌వ‌న్ క‌ల్యాణ్ పెళ్లిళ్ల విష‌యం. ఇప్ప‌టికే ముగ్గురిని పెళ్లిళ్లు చేసుకున్న ప‌వ‌ర్ స్టార్ అందులో మొద‌టి భార్య నందిని, రెండో భార్య రేణుదేశాయ్ కాగా,, వారిద్ద‌రికీ ప‌వ‌న్ క‌ల్యాణ్ అధికారికంగా విడాకులు …

Read More »

నూటికి 95 శాతం ఓట్లు టీడీపీకేన‌ట‌..!!

అవును, నూటికి 95 శాతం ఓట్లు తెలుగుదేశంపార్టీకే వ‌స్తాయ‌ట‌, అలాగే ఏపీలో మ‌ళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స్వ‌యాన చెప్పారు. కాగా, నిన్న జ‌రిగిన జ‌న్మ‌భూమిలో కార్య‌క్ర‌మంలో భాగంగా చంద్ర‌బాబు పాల్గొన్న కార్య‌క్ర‌మంలో విద్యార్థితో మాట్లాడించారు. ఈ సంద‌ర్భంగా ఆ చిన్నారి చంద్ర‌బాబును ఉద్దేశించి మాట్లాడుతూ.. చంద్ర‌బాబును పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు. ఆ విద్యార్థి స్పీచ్ అనంత‌రం.. చంద్ర‌బాబు షేక్ హాండ్ ఇచ్చి.. …

Read More »

చంద్ర‌బాబు సొంత జిల్లాలో జగన్ పాదయాత్ర స్పెషాలిటీ ఇదే.!

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ తాను చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర‌లో ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ.. స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గాల‌ను ర‌చిస్తూ.. ప్ర‌జ‌ల్లో భ‌రోసా నింపుతూ ముందుకు సాగుతున్నారు. కాగా, వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర నిన్న‌టితో 50రోజులు పూర్తి చేసుకుని 700 కిలోమీట‌ర్ల మార్క్‌ను దాటింది. అయితే, చిత్తూరు జిల్లా పీలేరు నియోజ‌వ‌ర్గం ప‌రిధిలోగ‌ల జ‌మ్మివారిప‌ల్లి వ‌ద్ద ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏడువంద‌ల …

Read More »

ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌కు షాక్ ఇచ్చే మాట చెప్పిన క‌త్తిమ‌హేష్‌

జ‌న‌సేన అధినేత, ప‌వ‌ర్ స్టార్‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఒంటికాలిపై లేచే సినీ విమ‌ర్శ‌కుడు క‌త్తిమ‌హేష్ త‌న దూకుడు మ‌రింత పెంచారు. ఇప్ప‌టికే ప‌లు అంశాల‌పై స్పందించిన క‌త్తి మ‌హేష్ తాజాగా న్యూ ఇయ‌ర్ వేడుక‌గా కూడా ప‌వ‌న్‌పై స్పందించారు. ఇటుసోష‌ల్ మీడియాలో అటు ఇంట‌ర్వ్యూలో విరుచుకుప‌డ్డారు. కొత్త సంవ‌త్స‌రం ప్రారంభంలో కొత్త నిర్ణ‌యాలు తీసుకుంటానంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్, జ‌న‌సేన అభిమానులు ల‌క్ష్యంగా ఓ పోస్ట్ ను సోష‌ల్ మీడియాలో …

Read More »

క‌స్తూరిభా స్కూళ్ల‌కు కొత్త రూపం…198 కోట్ల‌తో కొత్త నిర్ణ‌యం

తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల‌ను నూత‌న బాట ప‌ట్టించేందుకు తెలంగాన ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది.  తెలంగాణ రాష్ట్ర కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలు దేశంలో అత్యుత్తమంగా ఉన్నాయని, వీటిని మరింత పటిష్టంగా మార్చాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. రూ.198 కోట్లతో 61 అకాడమిక్ బ్లాక్ లు, 34 కేజీబీవీలకు నూతన భవనాలకు ఈ నెల 15వ తేదీలోపు శంకుస్థాపనలు చేసి, 2018 అక్టోబర్ నాటికి …

Read More »

24 గంట‌ల విద్యుత్ వెనుక సీఎం కేసీఆర్ ఎంత శ్ర‌మించారంటే..!

24 గంట‌ల విద్యుత్ స‌ర‌ఫరా దేశంలోని అన్నివ‌ర్గాల‌ను చూపును తెలంగాణ‌వైపు తిప్పుకున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, ప‌ట్టుద‌ల వ‌ల్లే ఈ నిర్ణ‌యం వెలువ‌డిందనే సంగ‌తి తెలిసిందే. అయితే దీని వెనుక ఎంత కృషి ఉందో తాజాగా శాసనమండలి  ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వెల్ల‌డించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న సమర్ధవంతమైన చర్యల వల్లే …

Read More »

నారా లోకేష్‌ను ము‌ఖ్యమంత్రని చేసేందుకే కనకదుర్గ గుడిలో తాంత్రిక పూజలు..షాకింగ్ నిజాలు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయడు కొడుకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ను ము‌ఖ్యమంత్రని చేసేందుకే విజయవాడలోని కనకదుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయని వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాంత్రిక పూజల వెనుక ముఖ్యమంత్రి ఉన్నారని అన్నారు. పూజ చేస్తూ దొరికిపోయిన తర్వాత ఆ తప్పును అధికారులపై నెట్టేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. …

Read More »

తెరపైకి దివంగత సీఎం వైఎస్సార్ జీవిత చరిత్ర.వైఎస్ఆర్ పాత్రలో స్టార్ హీరో ..

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఒక మూవీ రాబోతుంది.ఇప్పటికే పొలిటికల్ ,క్రీడాకారుల జీవిత చరిత్రల ఆధారంగా వచ్చిన సినిమాలన్నీ హిట్ అవుతున్న సందర్భంలో దర్శకులు ,నిర్మాతలు బయోపిక్ తీయడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త మాత్రం ఫిల్మ్ నగర్ లో తెగ చక్కర్లు కొడుతుంది.అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat