Home / Blog List Layoutpage 1076

Blog List Layout

మార్నింగ్ వాకర్స్‌తో షటిల్‌ ఆడిన కడియం..

వివిధ పనులతో నిత్యం తీరిక లేకుండా ఉండే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈరోజు ఉదయం వరంగల్‌లో ఉల్లాసంగా గడిపారు. హన్మకొండలోని ఆర్ట్స్‌ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో వరంగల్ పచ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌, వరంగల్‌ నగర మేయర్‌ నన్నపునేని నరేందర్‌తో కలిసి ఉదయం వాకింగ్ కి వచ్చారు. కొంతసేపు వాకింగ్‌ చేసిన అనంతరం వాకర్స్‌తో కలిసి షటిల్‌ బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌ ఆడారు. అనంతరం అయన మీడియా మాట్లాడుతూ.. …

Read More »

టీ తాగిన జగన్…కొట్టు యాజమానీని ఏమి అడిగాడో తెలుసా

ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులోని మెయిన్‌బజార్‌లో టీ తాగారు. మెయిన్‌బజార్‌లో వెళుతూ అలా పక్కన ఉన్న టీ కొట్టుకెళ్లి ‘యాసిన్‌ భాయ్‌.. ఏక్‌ ఛాయ్‌ దాలో భాయ్‌’.. అని అడిగి సాధారణ వ్యక్తిలా టీ తాగారు. టీ తాగుతూ యాసిన్‌ కష్టనష్టాల గురించి వాకబుచేశారు. ఒక్కో టీ ఎంతకు అమ్ముతున్నావు.. పాలు లీటర్‌ ఎంతకు కొనుగోలు చేస్తావు.. మిగులుబాటు ఎంత.. …

Read More »

ఆరో రోజు జన సంద్రోహం మద్య జగన్‌ పాదయాత్ర

వైసీపీ అధినేత ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా సాగుతుంది. ఇవాళ ఆరో రోజు ఆదివారం కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం సాయిశ్రీ నగర్‌ నుండి జన సంద్రోహం మద్య జగన్‌ పాదయాత్రను ప్రారంభించారు. జగన్ వెంట నడిచేందుకు అభిమానులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జగన్‌ ముందుకు సాగరు. ఈ క్రమంలో ఈరోజు అనగా ఆరో రోజు …

Read More »

ఏపీలో ఘోర ప్రమాదం

ఏపీలోని గుంటూరులో ఘోర ప్రమాదం జరిగింది. పాతగుంటూరులోని మణి హోటల్‌ సెంటర్‌లో శనివారం మధ్యాహ్నం నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కార్పొరేషన్‌ అధికారులు ఈ ప్రాంతంలో కొద్ది రోజులుగా రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా మురికి కాలువల తవ్వకాలు జరిపారు. దీనిలో భాగంగా పసుపులేటి నరసింహారావుకు చెందిన భవంతి ముందు భాగంలో మురికి కాలువ తవ్వకాలు …

Read More »

లోకేష్ రాజకీయ భవిష్యత్తుపై వేణు స్వామీ సంచలన జోష్యం ..

ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఆ పార్టీ బాధ్యతలు చేపట్టేది ..ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు అని అంటే టక్కున వచ్చే సమాధానం ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు అని ఇటు ఆ పార్టీ వర్గాలు అటు రాజకీయ వర్గాలు చెప్తాయి .కానీ నారా లోకేష్ నాయుడుకు ఆ యోగం లేదని ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామీ …

Read More »

లోకేష్ ఫ‌స్ట్ స్పీచ్‌.. టీడీపీ నేత‌ల ముఖ‌చిత్రాలు చూస్తే..?

ఏ చెట్టూ లేని చోట ఆముదం మొక్కే మ‌హా వృక్షం అనే సామెత గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.. ఇప్పుడు ఆ సామెత మాకెందుకు అంటారా.. అక్క‌డికే వ‌స్తున్నాం.. అస‌లు విష‌యం ఏంటంటే తాజాగా ఏపీ మంత్రివ‌ర్గంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్.. ఇప్ప‌టికే అనేక సంద‌ర్భాల్లో మైక్ ప‌ట్టుకొని త‌న ట్యాలెంట్ చూపించారు. ఆయ‌న ట్యాలెంట్ ప‌వ‌ర్ ఎలా ఉంటుందంటే.. స్వ‌యాన టీడీపీ వ‌ర్గీయుల‌కే షాక్‌ల …

Read More »

ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారో చెప్పేసిన వేణు స్వామీ ..

ఏపీ అధికార పార్టీ టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా చెప్పే మాట వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజక వర్గాల్లో గెలుస్తాము ..మనమే అధికారంలోకి వస్తాము అని ఆయన ఇటు పార్టీ సమావేశాల్లో అటు మీడియా సమావేశాల్లో పలు సార్లు చెప్పిన సంగతి తెల్సిందే .మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం …

Read More »

చిరంజీవిపై సెక్స్ వర్కర్ ..30 వేల నగదు ఎత్తుకెళ్లిన

నేరాలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఏపీలో జరుగుతున్నాయి. నెల్లూరులో రోడ్డుపై నిరీక్షిస్తున్న యువకుడిపై ఓ సెక్స్ వర్కర్ వల విసిరింది. అతన్ని సమీపంలోని ఖాళీ స్థలం వద్దకు తీసుకెళ్లి తన సహచరుడితో కలిసి దాడి చేసింది. యువకుడి వద్ద ఉన్న నగదు దోచుకెళ్లింది. పోలీసుల సమాచారం మేరకు.. నగరంలోని గుప్తాపార్కు నారాయణరావుపేటకు చెందిన ఎన్‌.చిరంజీవి ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. అక్టోబర్‌ 29వ …

Read More »

జ‌గ‌న్ క్యారెక్ట‌ర్ పై.. అసెంబ్లీ సాక్షిగా నిజం ఒప్పుకున్న చంద్ర‌బాబు..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష అధినేత వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర చేప‌ట్టి ప్ర‌జ‌ల బాట ప‌ట్టారు. ఇక పాద‌యాత్ర‌కి విశేష స్పంద‌న రావ‌డంతో టీడీపీ నేత‌లు ఒక్కొక‌రుగా బ‌య‌ట‌కు వ‌చ్చి జ‌గ‌న్ పై బుర‌ద‌జ‌ల్ల‌డానికి పూనుకున్నారు. అయితే జ‌గ‌న్ కూడా త‌న పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్ట‌డ‌మే కాకుండా వారికి షాక్ ఇస్తూ స‌వాల్ విసురుతున్నారు. ఇక తాజ‌గా ఏపీలో శాస‌న‌స‌భ స‌మావేశాలు ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అయితే ఏపీలో ప్ర‌ధాన …

Read More »

కొన్ని లక్షల మంది హృదయాన్ని కదిలిస్తున్న అవ్వతో జగన్ ..

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ..గత మూడున్నర ఏండ్లుగా బాబు సర్కారు కొనసాగిస్తున్న అరాచక పాలనను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా జగన్ గత ఐదు రోజులు రాష్ట్రంలో వైఎస్సార్ కడప జిల్లాలో పాదయాత్ర చేస్తున్నాడు . ఈ నేపథ్యంలోవైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ఐదో రోజు జిల్లాలో ఎర్రగుంట్ల శివారులోని మైలవరం కాల్వ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat