Home / Blog List Layoutpage 1078

Blog List Layout

జగన్ కు భయపడ్డ అమరావతి దొంగ చంద్రబాబు ..

ఇటు ఏపీ అటు తెలంగాణ రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో అక్కడి పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో,విభజన చట్టంలో పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఉమ్మడిగా వాడుకునే అవకాశం ఉన్న కానీ కేవలం ఆ విషయం మీద భయపడి హైదరాబాద్ ను వదిలి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబేనని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. అయితే వైసీపీ సభ్యులు సభకు …

Read More »

జ‌గ‌న్ స‌వాల్.. స్వీక‌రించ‌లేన‌న్న”40″ ఇయ‌ర్స్ బాబు..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఇక పాద‌యాత్ర‌లో భాగంగా.. ప్యార‌డైజ్ లీక్స్ విష‌యంలో స్పందిచింన జ‌గ‌న్‌.. చంద్ర‌బాబుకు 15 రోజులు గ‌డువు ఇచ్చి స‌వాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే. అయితే జ‌గ‌న్ విసిరిన స‌వాల్‌కి చంద్ర‌బాబు విచిత్రంగా స్పందిచారు. ప్యారడైజ్‌ లీక్స్‌ వ్యవహారంలో జగన్‌ పేరు పత్రికల్లో వచ్చింది. జ‌గ‌న్ అవినీతి ప‌రుడ‌ని అక్ర‌మ పెట్టుబ‌డులు ఉన్నాయ‌ని.. నల్లడబ్బు ఎలా సంపాదించారని.. …

Read More »

వైసీపీలోకి టీడీపీ ఎంపీ తనయుడు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన రంపచోడవరం నియోజక వర్గ ఎమ్మెల్యే రాజేశ్వరి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.ఈ సంగతి మరిచిపోవడానికి వైసీపీ శ్రేణులకు మంచి జోష్ ఇచ్చే వార్త తెగ చక్కర్లు కొడుతుంది . రాష్ట్రంలో అనంతపురం లోక్ సభ నియోజక వర్గ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు …

Read More »

ఏపీలో 200 కంపెనీలు ..10వేల కోట్లు పెట్టుబడులు -చంద్రబాబు ..

ఏపీ రాష్ట్రంలో విజయవాడకు వచ్చిన బుసాన్‌ కాన్సుల్‌ జనరల్‌ జియాంగ్‌ డియోక్‌ మిన్‌తో పాటు ముప్పై మంది దక్షిణకొరియా పారిశ్రామికవేత్తల బృందంతో గేట్‌వే హోటల్‌లో పరిశ్రమల మంత్రి ఎన్‌.అమరనాథ్‌రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్‌ పి.కృష్ణయ్య, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, ఏపీఐఐసీ వీసీఎండీ అహ్మద్‌ బాబు, పరిశ్రమలశాఖ కమిషనర్‌ సిద్ధార్థ జైన్‌ తదితరులతో భేటీ అయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో కలిశారు.ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్రాన్ని రెండో రాజధానిగా …

Read More »

జగన్ తలచుకుంటే షర్మిలాను సీఎం ,విజయమ్మను రాష్ట్రపతి చేస్తాడు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహించిన సంగతి విదితమే .అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను మొదలెట్టిన రోజు నుండే అధికార పార్టీ అయిన టీడీపీకి చెందిన నేతలు విమర్శల పర్వం కొనసాగిస్తూ వస్తున్నారు . ఈ నేపథ్యంలో మంత్రులు జవహర్ నుండి …

Read More »

నాకు 40 ఏళ్ళు ..కొత్త అనుభూతి ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు లేకుండానే ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి .ఈ సందర్భంగా టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలో మాట్లాడారు .ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే వారంతో నేను రాజకీయాల్లోకి వచ్చి నలబై ఏళ్ళు పూర్తికానున్నాయి అని అన్నారు . నా నలబై యేండ్ల రాజకీయ జీవితంలో ప్రతిపక్షం లేని సభను …

Read More »

జగన్ క‌ష్టం.. వేణుమాధ‌వ్ చిల్ల‌ర ప‌లుకులు..!

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి వ‌స్తున్న స్పంద‌న చూసి టీడీపీ నేత‌లు ఒక్కొకరుగా వ‌చ్చి జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇప్ప‌టికే అనేక‌మంది టీడీపీ నేత‌లు జ‌గ‌న్ పాద‌యాత్ర పై వ్యాఖ్య‌లు చేయ‌గా.. తాజాగా టీడీపీ క‌రివేపాక్ బ్యాచ్‌లో ఒక‌డైన సినీ న‌టుడు వేణుమాధ‌వ్ జ‌గ‌న్ పై కామెంట్స్ చేశారు. అస‌లు విష‌యం ఏంటంటే సీబీఐ కోర్టుకు హాజ‌రు కావాల్సి ఉండ‌డంతో.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి ఈ శుక్ర‌వారం …

Read More »

కుమారుడితో సహా దంపతులు బావిలో దూకి ఆత్మహత్య

కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. తుగ్గలి మండలం రామలింగాయపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంగరాజు(27), అతని భార్య తిమ్మక్క(22) తమ కుమారుడు క్రిష్ణయ్య(8 నెలలు)తో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయం కంది పంటకు పురుగుల మందు పిచికారీ చేసేందుకు వారు గంగరాజు, తిమ్మక్క.. కుమారుడిని తీసుకుని పొలానికి వెళ్లారు. గురువారం ఎంత …

Read More »

వైసీపీ లేని అసెంబ్లీ.. ఎలా ఉందో మీరే చూడండి..!

ఏపీ శాస‌న‌స‌భ స‌మావేశాలు శుక్ర‌వారం ఉద‌యం ప్రారంభ‌మ‌య్యాయి. దేశంలోనే బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం ఉన్న రాష్ట్రాల‌లో ఏపీ ముందువ‌రుస‌లో ఉంటుంది. దానికి ప్ర‌ధాన కారంణం వైసీపీ. అయితే ఈ సారి అసెబ్లీ మొత్తం సంద‌డి లేకుండా బోసిపోయిన‌ట్టు క‌నిపిస్తోంది. అయితే దానికి బ‌ల‌మైన కారాణాలే ఉన్నాయి. అవును ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్ని వైసీపీ బ‌హిష్క‌రించింది. అసెబ్లీ స‌మావేశాల‌ను వైసీపీ ఎందుకు బ‌హిష్క‌రించిదో.. తుగు కార‌ణాలు కూడా సభాప‌తి ముందు వివ‌ర‌ణ ఇచ్చింది. …

Read More »

పవన్ కళ్యాణ్ పోటీ అక్కడినుంచే..?

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పూర్తి స్థాయి రాజకీయ పార్టీ గా ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణ యించిన సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం పై కొంత క్లారిటీ వచ్చింది .పవన్ అనంతపురం జిల్లానుండి ఎన్నికల బరిలోకి దిగుతారని జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి తెలిపారు.రాజమహేంద్రవరం ఆనం రోటరీ హాలులో జరిగిన జనసేన పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat