Home / Blog List Layoutpage 1090

Blog List Layout

కడప జిల్లాలో బ్లూవెల్‌గేమ్‌ కలకలం..?

ప్రపంచంలో ఎంతోమంది విద్యార్థులను, యువకులను పొట్టనపె ట్టుకున్న బ్లూవెల్‌గేమ్‌ భారతదేశంలోకి వ్యాపించింది. ఇప్పుడు రాజంపేట పట్టణంలో కలకలం రేపినట్లు సమాచారం. రాజంపేట పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు బ్లూవెల్‌గేమ్‌ వల్ల పరస్పరం బ్లేడ్స్‌తో కోసుకున్నారని తెలిసింది. కాగా ఈ వార్తలు.. పుకార్లు షికార్లు చేశాయి. ఐదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు బ్లూవెల్‌గేమ్‌ ఆడి అందులో వచ్చిన మెసేజ్‌చూసి బ్లేడ్స్‌తో కోసుకున్నారని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైఎస్ జగన్

వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు,ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇవాళ  ఉదయం నైవేద్య సమయంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.  దర్శనం అనంతరం రంగనాయకులు మండపం చేరుకున్న వైఎస్‌ జగన్‌ను వేద పండితులు ఆశీర్వదించారు.అక్కడి నుంచి శారదా పీఠం అతిథి గృహానికి చేరుకుని స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు కూడా వైఎస్‌ జగన్‌ తీసుకున్నారు. తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని శ్రీవారిని కోరకుంటున్నట్లు …

Read More »

బాబుకు దిమ్మతిరిగిపోయేలా కేటీఆర్ సూటి ప్ర‌శ్న‌

నోరు తెరిస్తే చాలు హైద‌రాబాద్‌ను తానే అభివృద్ధి చేశాన‌ని..ప్ర‌పంచ ప‌టంలో పెట్టాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికే ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు గాలి తీసేశారు రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ మంత్రి కేటీఆర్‌. త‌న ప్ర‌చారానికి వాస్త‌వానికి ఎంతో తేడా ఉంద‌ని…బీబీసీ ఇంట‌ర్వ్యూలో మంత్రి స్ప‌ష్టం చేశారు. గతంలో సీఎంలుగా చేసిన ఎన్టీఆర్‌, చంద్రబాబు వలే…హైదరాబాద్‌ నగరంపై సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ముద్ర ఏమైనా ఉండనుందా అని జ‌ర్న‌లిస్టుల అడిగిన‌ …

Read More »

తిరుమలకు చేరుకున్న వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల చేరుకున్నారు. టిటిడి అధికారులు జగన్ కు ఘన స్వాగతం పలికారు. రేపు  ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. జగన్ వెంట విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి తదితరులున్నారు. స్వామివారిని దర్శించుకున్నాక జగన్ హైదరాబాద్ తిరిగి వెళ్తారు. ఒక రోజు విరామం తరువాత హైదరాబాద్ నుంచి ఆయన ఇడుపులపాయకు బయలుదేరతారు.

Read More »

మరో ఐదు కోట్లతో అడ్డంగా చంద్రబాబు …

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన దుబారా ఖర్చు కోసం ప్రజాధనాన్ని వినియోగించనున్నారు .గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని పదవిని అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తోన్న దుబారాను అడ్డుకునే వ్యవస్థే ప్రస్తుతం కనుచూపు మేరలో ఎక్కడ కనిపించడం లేదు. ఒక వైపు పేద రాష్ట్రం అంటూ బీద అరుపులు అరుస్తూనే మరోవైపు తన సొంత విలాసాల విషయంలో మాత్రం …

Read More »

రైతులు అంటే అంత చులకనా -పొలంలో గ్రీన్ కార్పైట్ పై నడిచిన మంత్రి ..

ఏపీలో రైతులు అంటే ఎంత చిన్న చూపో ఈ సంఘటన బట్టి అర్ధమవుతుంది .రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ రైతుల కోసం రుణ మాఫీ ,వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తాం లాంటి హామీలను కురిపించి ఓట్లు వేయించుకొని మరి అధికారంలోకి వచ్చింది .తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ సర్కారు రైతులకిచ్చిన హామీలను తుంగలో తొక్కింది …

Read More »

ప్రపంచవ్యాప్తంగా గంట సేపు ….వాట్సాప్‌ సేవలు ఎందుకు ఆగినాయో తెలుసా

ప్రముఖ సోషల్‌ మీడియాదిగ్గజం వాట్సాప్‌ సేవలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడటంతో సోషల్‌మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ‍్యంగా ట్విట్టర్లో ఫిర్యాదుల వెల్లువ కురిసింది. అంతేకాదు…కొంతమంది యూజర్లు తమదైన శైలిలో స్పందిస్తూ.. వీడియోలను పోస్ట్‌ చేశారు. చిన్నా పెద్దా తేడలేకుండా..నిత్య జీవితంలో ముఖ‍్య భాగంగా మారిపోయిన వాట్సాప్‌లో సందేశాలు నిలిచిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుపుతూ ఈ వీడియోలు పోస్ట్‌ చేశారు. హిల్లేరియస్‌గా ఉంటూనే.. ఆలోచింప …

Read More »

జగన్ తప్పు చేస్తున్నాడు -ఉండవల్లి

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఎంతగా అభిమానమో మన అందరికి విదితమే .గత మూడున్నర ఏండ్లుగా ఉండవల్లి ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న కానీ నిత్యం బాబు సర్కారు అవినీతి ,అక్రమాలపై నిరంతరం ఆయన మీడియా ముందు ఎండగడుతూ వస్తు ఉన్నాడు . తాజాగా ఉండవల్లి కి జగన్ మీద …

Read More »

92 వేల మందికి కేసీఆర్ కిట్లు పంపిణీ

శాసనసభలో కేసీఆర్ కిట్లు పథకంపై లఘు చర్చ జరిగింది. సభ్యులందరూ మాట్లాడిన తర్వాత వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వివరణ ఇచ్చారు. కేసీఆర్ కిట్లు పథకాన్ని కూడా విపక్షాలు విమర్శించడం తగదన్నారు. కేసీఆర్ కిట్.. సూపర్ హిట్ అని పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో కథనాలు వచ్చాయని గుర్తు చేశారు. కేసీఆర్ కిట్లు పథకం అమలు వెనుక గొప్ప విజన్ ఉందని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ, హరితహారం, కేసీఆర్ కిట్లు లాంటి …

Read More »

టీడీపీలోకి వైఎస్ ఆప్తుడు ..

అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడు గా పేరు తెచ్చుకున్న కూచిపూడి సాంబశివరావు ,విజయ దంపతులు రాష్ట్ర అధికార పార్టీ అయిన టీడీపీలో చేరుతున్నారు అని వార్తలు వస్తున్నాయి .అందులో భాగంగా రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు, టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావులు వీరిద్దరితో చర్చలు జరుపుతూ టీడీపీలో చేరేందుకు ఒప్పించారని టాక్ . దీంతో టీడీపీ పార్టీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat