Home / Blog List Layoutpage 1092

Blog List Layout

కోడంగల్ ఉప ఎన్నికపై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు …

తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ఇటు టీడీపీ పార్టీకి అటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్న సంగతి విదితమే . అంతకుముందు రేవంత్ ఏపీలో టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం తను …

Read More »

కేటీఆర్ ను బుక్ చేయబోయి అడ్డంగా దొరికిన రేవంత్ ..

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పంచాయితీ ,మున్సిపల్ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో నిన్న కోడంగల్ నియోజక వర్గానికి చెందిన దాదాపు పదమూడు వందల మంది టీడీపీ ,కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ,కార్యకర్తలు  టీఆర్ఎస్ భవన్ లో  టీఆర్ఎస్ గూటికి చేరారు .ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ స్వాతంత్రం అనంతరం పలు కుంభకోణాలకు పాల్పడిన కుంభ కోణాల కాంగ్రెస్‌లోకి దేశ స్థాయిలో తెలంగాణ ముఖ్యంగా కోడంగల్ …

Read More »

కుమార్తె ప్రేమ వ్యవహరం….తల్లి ఆత్మహత్య

కుమార్తె ప్రేమ వ్యవహారం విషయమై మనస్తాపానికి గురైన తల్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గన్నవరం శివారు మర్లపాలెంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…మర్లపాలెం గ్రామానికి చెందిన చెరుకు జయబాబు ప్రైవేట్‌ బస్సు క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య శ్రీదేవి (35) ఇంటి వద్ద టైలరింగ్‌ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. వీరి కుమారై లావణ్య ఇంటర్మీడియట్‌ చదువుతోంది. శ్రీదేవి మేనల్లుడైన తెనాలికి చెందిన ధర్మసాయికి, …

Read More »

10 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

 ఈనెల 10వతేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 9.45గంటలకు శాసనసభ, 10.30గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే… అసెంబ్లీ ఎన్నిరోజులు నిర్వహించాలన్నదానిపై 10వతేదీన జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు. కాగా… 7 నుంచి 10 పనిదినాలు అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అసెంబ్లీలో మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని తెలిసింది.

Read More »

చంద్రబాబును టార్గెట్ చేస్తూ.. ఢిల్లీ పెద్దలకు చిన్నమ్మ లేఖ..?

పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి పురందేశ్వరి లేఖ రాశారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని పునః పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ 14% తక్కువ కోట్ చేసి కాంట్రాక్టు దక్కించుకుందని… అంత తక్కువకు ప్రాజెక్టు పూర్తిచేయడం అసంభవమని లేఖలో పేర్కొన్నారు. ఆ కంపెనీకి ఉన్న అనుభవం, సమర్ధత లోటు తెలిసి కూడా రాష్ట్రప్రభుత్వం 3సంవత్సరాల విలువైన సమయం వృధా చేసిందని విమర్శించారు. కేంద్రం అన్ని …

Read More »

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చంద్రబాబు ..

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రధానమైన నేతల్లో ఒకరైన అనుముల రేవంత్ రెడ్డి, ఎనిమిది మంది జిల్లాల అధ్యక్షులు, మరో 20 మంది వరకూ నేతలతో కలసి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన తరువాత ఏర్పడ్డ పరిస్థితులను సమీక్షించేందుకు ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ కు రానున్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం జరిపి, తాజా పరిస్థితులను ఆయన …

Read More »

ఆ సిట్టింగ్ 55 మంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు లేవు అని తేల్చేసిన బాబు ..

ఏపీలో అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పలు జిల్లాల నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఇంటింటికీ తెలుగుదేశం అనే కార్యక్రమం సక్రమంగా జరగని నియోజకవర్గంలో కొత్త నాయకత్వాన్ని చూస్తారంటూ ఆయా నియోజక వర్గాలకు చెందిన నేతలను గట్టిగా హెచ్చరించారు. రాష్ట్రంలో రాజధాని ప్రాంతంలోని తన నివాసం నుంచి …

Read More »

రోజూ రాత్రి పాలలో పసుపు కలుపుకుని తాగితే..?

పాలు, పసుపు రెండింటిలోనూ సహజసిద్ధమైన ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పాల ద్వారా మన శరీరానికి సంపూర్ణ పౌష్టికాహారం అందింతే, పసుపు అనారోగ్యాలు రాకుండా చూస్తుంది. ఇక ఈ రెండింటి కాంబినేషన్‌ను తీసుకుంటే దాంతో మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే రోజూ రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్ పాలలో 1/4 టీస్పూన్ పసుపు వేసి బాగా కలిపి తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. …

Read More »

మంత్రి సోమిరెడ్డికి చుక్కలు చూపించిన రైతులు …

ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఈ రోజు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్రంలో ప్రత్తిపాడు మండలంలో పత్తిపంటను పరిశీలించేందుకు వెళ్ళిన మంత్రిని రైతులు నిలదీశారు. ఈ క్రమంలో ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం, కోయవారిపాలెం గ్రామాల్లో గులాబీ బారిన పడి పత్తి పంటలు నాశనమైపోతున్నాయి. దీంతో మంత్రి సోమిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు, వ్యవసాయాధికారులు కలిసి పత్తిపంటను ఈ రోజు గురువారం ఉదయం పరిశీలించారు. …

Read More »

ఏపీ టీడీపీకి రాజధాని ప్రాంతంలో గట్టి ఝలక్ -మూకుమ్మడిగా రాజీనామాలు ..

ఏపీ అధికార పార్టీ టీడీపీ కి రాజధాని ప్రాంతంలోని గట్టి ఎదురుదెబ్బ తగిలింది .ఈ క్రమంలో రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో కొద్ది నెలలుగా మాచర్ల మున్సిపల్‌ పాలకవర్గంలోని టిడిపి కౌన్సిలర్ల మధ్య నడుస్తున్న విభేదాలు తాజాగా తారాస్థాయికి చేరాయి. చైర్‌పర్సన్‌ నెల్లూరు మంగమ్మకు వ్యతిరేకంగా వైస్‌ చైర్‌పర్సన్‌ సహా 10 మంది టిడిపి కౌన్సిలర్లు నిన్న బుధవారం రాజీనామా చేశారు. ఈ మేరకు పత్రాలను టీడీపీ నియోజకర్గ ఇన్‌చార్జి కొమ్మారెడ్డి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat