రాష్ట్రంలో ఇప్పటికే 38 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారని, అవి ఆత్మహత్యలు కావు.. ముఖ్యమంత్రి చంద్రబాబు పరోక్షంగా చేసిన హత్యలేనంటూ సీపీఐ నేత నారాయణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాగా, ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 158 అనుమతులు లేని కాలేజీ హాస్టల్స్ ఉన్నా.. వాటిపై చంద్రబాబు సర్కార్ చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. కళాశాల యాజమాన్య వ్యక్తులే కేబినెట్లో ఉన్నారని విమర్శించారు. ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థల ఉచ్చులో …
Read More »Blog List Layout
రేప్ చేయాలనే ఆలోచన వస్తే వణుకు పుట్టేలా శిక్ష… భూమా అఖిలప్రియ
రేప్ చేయాలనే ఆలోచన వస్తే వణుకు పుట్టేలా శిక్ష విధించి వెంటనే ఉరి తీయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. అత్యాచారానికి గురైన బాలికను ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు శుక్రవారం రాత్రి ఆమె స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభం శుభం తెలియని పసిపిల్ల అఘాయిత్యానికి గురవడం చూస్తే మాట్లాడటానికి కూడా మాటలు రావడం లేదన్నారు. ఇలాంటి వారిని …
Read More »కర్నూల్ లో విద్యుత్ షాక్ తగిలి నలుగురు మృతి… మార్చురీలో ఒక్కసారిగా షాక్
కర్నూల్ జిల్లా సంజామల మండలంలోని మిక్కినేనిపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ఆస్పత్రికి ఆ నలుగురి మృతదేహాలను తరలించారు. అయితే, ఆస్పత్రి మార్చురీలో నలుగురి మృతదేహాలు ఉంచగా.. మద్దమ్మ(70) అనే మహిళ లేచి కూర్చుంది. అప్పటి వరకు చనిపోయిందనుకున్న మహిళ లేచి కూర్చుండటంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కాగా, విద్యుత్ షాక్ కారణంగా కోమాలోకి వెళ్లి.. …
Read More »నేను చెప్పిందే రాసుకోండి – అధికారులతో చంద్రబాబు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విజయవాడలో తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో భాగంగా విజయవాడ పరిధిలో గల బీఆర్టీసీ మధురానగర్ వంతనపై గుంతలు చూసిన సీఎం చంద్రబాబు అధికారులను మందలించారు. 24 గంటల్లోగా గుంతలు పూడ్చాలని సూచించారు. అంతేగాక తాను చెప్పిందే రాసుకోవాలంటూ అదికారులపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. చెత్తను కాల్వలోకి వేయకుండా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.
Read More »చంద్రబాబును ఆపిన చెత్త!
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు చెత్త కోసం ఆగడమేంటని అనుకుంటున్నారా..?. మీ ప్రశ్న అదే అయితే.. ఈ సమాధానం మీ కోసమే. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి అనుసంధానంగా సీఎం చంద్రబాబు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం చేపట్టిన విషయం విధితమే. ఈ క్రమంలో నేడు విజయవాడ నుంచి ప్రసాదంపాడు మీదుగా వెళ్తూ రైవస్ కాల్వ వద్ద చంద్రబాబు ఆగారు. కాల్వ గట్టు వెంబడి చెత్త, …
Read More »టీడీపీలోకి వైసీపీ ఎంపీ -భారీ ప్యాకేజ్ ఫిక్స్ చేసిన చంద్రబాబు ..
ఏపీ లో విచిత్ర పరిస్థితి నెలకొన్నది .ఒకవైపు గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల హామీలలో ఒక్క హామీ నేరవేర్చకపోగా వాటిపై ..ప్రజల సమస్యల పై పోరాడుతున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీను బలహీన పరిచే ప్రయత్నాలు చేస్తుంది అధికార తెలుగుదేశం పార్టీ .అందులో భాగంగా వైసీపీ పార్టీకి చెందిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను ..ఇద్దరు ఎంపీలను టీడీపీ వైపు లాక్కున్నాడు ముఖ్యమంత్రి ,టీడీపీ జాతీయ …
Read More »చంద్రబాబు ఇంటి ముందు..తప్పిన పెను ప్రమాదం!
ఉండవల్లి కరకట్ట వద్దగల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి ఎదుట ఓ పోలీసు హల్ చల్ చేశాడు. పోలీస్ వ్యాన్ను ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఎదురుగా వస్తున్న వాహనాలపైకి దూసుకు పోయాడు. దీంతో అదుపు తప్పిన ఓ బైక్ కింద పడిపోయింది. ఈ ఘటనలో వెంకటపాలెంకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురు ప్రాణాపాయంనుంచి బయటపడ్డారు. అయితే, వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని …
Read More »చంద్రబాబూ.. చేనేతంటేనే చిన్నచూపా!
అనంతపురం జిల్లా నేతన్నలు చేపట్టిన నిరసన దీక్షలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. అయితే, అనంతపురం జిల్లా ధర్మవరంలో నేతన్నలు చేపట్టిన నిరసన దీక్ష గత 30 రోజుల నుంచి కొనసాగుతున్నా పాలకులు పట్టించుకోకపోడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో తమకు అండగా ఉంటానని మాటిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. నేడు తమ సమస్యలను పరిష్కరించమని ఎన్ని సార్లు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా పట్టించుకోక పోవడం దారుణమని నేతన్నలు చంద్రబాబుపై పెదవి విరుస్తున్నారు. పవర్లూమ్స్ …
Read More »లక్ష్మీస్ ఎన్టీఆర్ సిన్మా ఆపేయ్…వాణీ విశ్వనాథ్ ఫైర్…వర్మ మైండ్ బ్లోయింగ్ కౌంటర్..!
కాంట్రవర్సీ రాంగోపాల్ వర్మ తాను తీయబోయే సిన్మాలకు ముందే కాంట్రవర్సీ క్రియేస్ చేసి , పబ్లిసిటీ పెంచేసుకుంటాడు..తాజాగా తీయబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ సిన్మాపై కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. ఏ ముహూర్తంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సిన్మా తీస్తున్నానని రాంగోపాల్ వర్మ ప్రకటించాడో కానీ ఎక్కడ ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటులో అసలు రహస్యాలు ప్రజలకు తెలిసిపోతాయోనని టీడీపీ బ్యాచ్లో కలవరం మొదలైంది. అందుకే టీడీపీ నేతలు పెద్ద ఎత్తున రాంగోపాల్ …
Read More »అగ్రిగోల్డ్ స్కామ్లో జగన్ పోరాటానికి దిగి వచ్చిన చంద్రబాబు…!
అగ్రిగోల్డ్..తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద కుంభకోణం..20 ఏళ్లుగా డైలీ ఫైనాన్స్ పేరుతో రోజుకు 10 నుంచి 100 రూపాయల వరకు వసూలు చేసి చిట్టీల వ్యాపారం చేసి నమ్మకం తెలుగు ప్రజల్లో నమ్మకం కలిగించిన ఈ అగ్రిగోల్డ్ సంస్థ టర్పోవర్ వేల కోట్లకు చేరుకుంది..ఆ తర్వాత పాల ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు, రంగంలో ప్రవేశించిన అగ్రిగోల్డ్ సామ్రాజ్యం ఆ తర్వాత రియల్ ఎస్టేట్, రిసార్ట్స్ లలో కూడా పాగా వేసింది..అలా తెలుగు …
Read More »