Home / Blog List Layoutpage 162

Blog List Layout

చంద్రబాబు కుల రాజకీయంపై మంత్రి అనిల్‌కుమార్ ఫైర్..!

రాజకీయాల్లో కులం కార్డు ఉపయోగించడంలో టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాతే ఎవరైనా.. తనపై విమర్శలను చేస్తున్న ప్రత్యర్థి పార్టీల నాయకులను తిట్టించడానికి కులం కార్డునే ప్రయోగిస్తాడు. ప్రత్యర్థులు ఏ కులం చెందిన వారో చూసి..అదే కులానికి చెందిన నాయకులచే ఎదురుదాడి చేయించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్న విషయం చాలామార్లు రుజువైంది..అంతే కాదు..తానుకాని…తన పార్టీ వాళ్లు ఏదైనా అవినీతి స్కామ్‌లో ఇరుక్కుంటే..ఇదిగో మాపై దాడి కాదు మా కులాలపై దాడి అంటూ రెచ్చగొట్టడంలో …

Read More »

ఏపీలో పెళ్లికానుక భారీగా పెంపు..వివాహనికి ముందు యువతి ఖతాలో జమ..అర్హత

తెల్లరేషన్‌ కార్డు గల పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందించే పెళ్లికానుక నగదును సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రెండింతలు పెంచారు. సాధారణంగా ఇల్లు, పెళ్లి అనేవి ప్రతి కుటంబంలో ఆర్థిక పరిస్థితులపై ప్రభావితం చేస్తాయి. వీటికోసం ఆస్తులైనా అమ్ముకోవాలి లేదంటే అప్పులైనా చేసి ఈ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వివాహం చేసుకునే యువతి కుటుంబానికి వైఎస్సార్‌ పెళ్లికానుక పథకంలో ఆర్థికసాయం అందించి బాసటగా …

Read More »

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్..వైరల్..!

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలో పర్యటిస్తూ మద్యం రేట్లపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ మందుబాబులను వెనకేసుకువచ్చారు. ఏం తమ్ముళ్లు..మద్యం రేటు పెరిగిందా..పెరిగిందా లేదా..కావాల్సిన బాండ్లు ఉన్నాయా లేదా..ఏదో ఒక బలహీనతతో  ఒక పెగ్గేసుకునేవాళ్లకు..ఈ పనిష్మెంట్ ఏంటీ..ఈ శిక్ష ఏంటీ అని అడుగుతున్నా అంటూ రంకెలు వేసాడు. దీంతో బాబుగారు టీడీపీ అధ్యక్షుడా..లేక తాగుబోతుల సంఘం అధ్యక్షుడా అంటూ నెట్‌జన్లు చెడుగుడు ఆడేసుకుంటున్నారు. …

Read More »

ట్రంప్‌తో విందుకు సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం…!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా టూర్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరి 24, 25 న ట్రంప్ ఇండియాలో పర్యటిస్తారు. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు ఎయిర్ ఫోర్స్‌వన్ విమానంలో ట్రంప్ అహ్మదాబాద్‌కు చేరుకుంటారు. అక్కడ ట్రంప్ దంపతులకు ప్రధాని మోదీ స్వయంగా ఆహ్వానం పలుకుతారు. అనంతరం మోదీ, ట్రంప్..విమానాశ్రయం నుంచి రోడ్ షో ద్వారా మొతెరా స్టేడియంకు చేరుకుంటారు. దాదాపు లక్ష మంది ప్రజలు …

Read More »

ఏపీలో వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..భూముల వ్యవహారంపై సిట్ ఏర్పాటు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని ప్రాంతంలోని భూముల వ్యవహారంపై విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం పేర్కొన్న పలు అంశాలపై కొత్తగా ఏర్పాటు చేసిన సిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనుంది. అమరావతిలో రాజధాని ప్రకటన రాక ముందే ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు, సరిహద్దుల మార్పులు, భూ సేకరణలో పలు అవకతవకలు జరిగినట్లు సీఎం జగన్ ప్రతిపక్ష …

Read More »

బ్రేకింగ్.. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో పక్కా స్కెచ్‌తో వైసీపీ నేత హత్యకు కుట్ర..!

టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ నేత హత్యకు కుట్ర జరిగిందన్న వార్త సంచలనంగా మారింది. దీంతో బాబు సొంత ఇలాకాలో రాజకీయ కక్షలు రాజుకోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళితే గతంలో టీడీపీలో పని చేసిన విద్యాసాగర్ అనే నేత ఇప్పుడు వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విద్యాసాగర్‌ను హత్య చేసేందుకు కుట్ర జరిగిందన్న వార్త ఇప్పుడు కుప్పంలో కలకలంరేపుతోంది.  విద్యా సాగర్ మర్డర్‌కు …

Read More »

బాలయ్య పేరు చెప్పించి అడ్డంగా దొరికిపోయిన లోకేష్..ఇవిగో సాక్ష్యాలు..!

టీడీపీ అధినేత చంద్రబాబు పుత్రరత్నం నారాలోకేష్ చేసిన ఆస్తుల ప్రకటన కామెడీ ప్రహసనంగా తయారైంది. ఐటీ దాడుల నేపథ్యంలో కేసుల్లో ఇరుక్కుంటామనే భయంతో ఆస్తుల ప్రకటన డ్రామా ఆడబోయి లోకేష్ అడ్డంగా దొరికిపోయాడు. 2018–19 ఏడాదికి గాను ఆస్తుల ప్రకటన సందర్భంగా మనవడు దేవాన్‌కు తన తాత 26,440 హెరిటేజ్‌ షేర్లను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు లోకేశ్‌ వెల్లడించారు. వివరాల్లో మాత్రం తాత.. చంద్రబాబా, బాలయ్యా.. ఎవరన్నది స్పష్టంగా ఎక్కడా పేర్కొన …

Read More »

తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా మారిన టీడీపీ అధ్యక్షుడు..!

ఏపీలో దశలవారీగా మద్యనిషేదం అమలు చేస్తానని పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ ముందడుగు వేస్తున్నారు. బెల్ట్ షాపులను రద్దు చేసి, ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు.అంతే కాదు మద్యం రేట్లు భారీగా పెంచారు. మద్యం అమ్మే సమయాలను కూడా కుదించారు. మద్యం రేట్లు భారీగా పెరగడంతో కొందరు మద్యం ప్రియులు క్రమంగా తాగుడు అలవాటును మానుకుంటున్నారు. రెగ్యులర్‌గా ఫుల్‌బాటిల్ ఎత్తనిదే నిద్రపట్టని మందుబాబులు కూడా మితంగా …

Read More »

అసదుద్దీన్ ఒవైసీ సాక్షిగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే…కేసు నమోదు..!

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్నార్సీ, సీఏఏకు వ్యతిరేకంగా ఉత్తర భారతదేశంలో జరుగుతున్న ఆందోళనలు క్రమేణా దక్షిణ భారతదేశంలో కూడా ఊపందుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా ఎంఐఎం అధినేత ఒవైసీ ఎన్సార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా నిరసన గళం ఎత్తుతున్నారు. హైదరాబాద్‌, విజయవాడలో భారీ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించి కేంద్రం తీరును ఎండగట్టారు. తాజాగా ఫిబ్రవరి 16న కర్ణాటకలోని గుల్బర్గాలో సీఏఏకి వ్యతిరేకంగా భారీ బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి …

Read More »

విడ‌ద‌ల ర‌జినిపై దాడిలోబయటపడ్డ అసలు నిజం ..కారులో ఉంటే చంపేసే వాళ్లమన్న టీడీపీ గుండాలు

చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు శ్రీమ‌తి విడ‌ద‌ల ర‌జిని కారుపై టీడీపీ ఉగ్ర‌మూక‌లు దాడికి పాల్ప‌డ్డారు. బండ‌రాళ్లు క‌త్తులు, రాడ్లుతో రెచ్చిపోయారు. కోట‌ప్ప‌కొండ తిరునాళ్ల సంద‌ర్భంగా ఎమ్మెల్యే స్వ‌గ్రామంలో పురుషోత్త‌మ ప‌ట్ట‌ణంలో వైసీపీ కార్య‌క‌ర్త‌లు 5 భారీ విద్యుత్ ప్ర‌భ‌ల‌ను ఏర్పాటు చేశారు. ఆయా ప్ర‌భ‌ల‌న్నింటిని గురువారం రాత్రికి కోట‌ప్ప‌కొండ‌కు చేర్చారు. ప్ర‌భ‌లు సుర‌క్షితంగా కొండ‌కు చేరేవ‌ర‌కు ఎమ్మెల్యే భ‌ర్త కుమార‌స్వామి, మ‌రిది విడ‌ద‌ల గోపి త‌దిర‌తులు ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించారు. రాత్రి 12 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat