Home / Blog List Layoutpage 20

Blog List Layout

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి హౌస్ అరెస్ట్

ఏపీ అధికార వైసీపీ బహిష్కృత నేత..నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గాంధీనగర్ లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి కొంతకాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఇవాళ ఆయన ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శ్రీధర్రెడ్డిని ఇంటి దగ్గరే అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే  ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.

Read More »

ఎమ్మెల్యేగానే పోటి చేస్తా

తాను ఎంపీగా పోటీ చేస్తాననే వార్తలు అసత్యమని వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు. టీడీపీ అధినేత ..మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తాను ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది చివర్లోనే ఎన్నికలు ఉండవచ్చు. అప్పటికి 60 శాతం మంది వైసీపీ నేతలు టీడీపీలో …

Read More »

అంగరంగ వైభవంగా “తెలుగు వైభవం” వేడుకలు !!!

ప్రపంచంలో మొట్టమొదటి సారి సిఫా అంతర్జాతీయ తెలుగు చలనచిత్ర పురస్కారాలు కెనడా లోని టొరంటో నగరం లో జరగనున్నాయి.   తెలుగు వైభవం వేడుకలలో భాగంగా జరగనున్న సిఫా పురస్కారాలకు తెలుగు చలనచిత్ర నటీనటులు దర్శకనిర్మాతలు రానున్నారు.   తెలుగు వైభవ పండుగకు తెలంగాణ ప్రభుత్వం, ఒంటారియో ప్రభుత్వం మాత్రమే కాకుండా, కెనడా లో పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు కూడా వారి మద్ధతు తెలియజేసారు.   చలనచిత్ర పురస్కారాలు కాకుండా మరో …

Read More »

ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

cm jagan join at kadapa steel plant bhumi pooja program

ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో చదివి టెన్త్లో మంచి మార్కులు సాధించిన వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలోనే కాకుండా నియోజకవర్గాలవారీగా తొలి 3 స్థానాల్లో నిలిచినవారికి కౌ15వేలు, కౌ10వేలు, కౌ5వేల చొప్పున నగదు అందజేయనుంది. రాష్ట్రస్థాయిలో టాప్-3 విద్యార్థులకు లక్ష, 375వేలు, ఔ50వేలు, జిల్లా స్థాయిలో కౌ50వేలు, కౌ30వేలు, కౌ10వేలు ఇస్తామని నిన్న మంత్రి బొత్స వెల్లడించిన …

Read More »

సీఎం జగన్ కు హైకోర్టు షాక్

cm jagan join at kadapa steel plant bhumi pooja program

ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు షాకిచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరుకు రోడ్లలో సభలు, రోడ్ షోలను నియంత్రించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్-1 ను హైకోర్టు కొట్టేసింది. ఈ జీవో ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని అభిప్రాయపడింది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే జీవో ఇచ్చారని …

Read More »

పొత్తులపై పవన్ కళ్యాణ్ క్లారిటీ

ప్రముఖ స్టార్ హీరో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఏపీలో వచ్చేడాదిలో జరగనున్న సార్వత్రిక  ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పక్కా అని తేలిపోయింది. పొత్తులకు ఒప్పుకోని వారు ఎవరైనా ఉంటే వారిని ఒప్పిస్తానని జనసేనాని స్పష్టం చేశారు. ఇదే విషయం ఢిల్లీలో కూడా మాట్లాడానని చెప్పారు. అంటే బీజేపీ కూడా కలిసి రావాలని ఆయన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఒక వేళ బీజేపీతో కలిసి రాకపోతే పవన్ టీడీపీతోనే …

Read More »

చంద్రబాబుకు సుప్రీం కోర్టు షాక్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు లైన్‌క్లియర్‌ అయ్యింది. దీనిపై హైకోర్టు ఇచ్చిన స్టేను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేస్తూ బుధవారం తీర్పు ఇచ్చింది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అవకతవకలు జరిగినట్టు …

Read More »

పవన్ కు మద్ధతుగా చంద్రబాబు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. ప్రధానప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ సినీ నటుడు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్ధతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న  అకాల వర్షాలతో రైతాంగం నష్టపోతుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని ఆరోపించారు. ‘మంత్రులు ఒక్క చోట కూడా రైతుల దగ్గరకు, పొలాల్లోకి …

Read More »

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ అగ్రహాం

cm jagan join at kadapa steel plant bhumi pooja program

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం పై ఆ రాష్ట్ర  బీజేపీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్  తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందన్నారు. సీత కొండ వ్యూ పాయింట్.. వైఎస్సార్ వ్యూ పాయింట్‌ గా మార్చడం సరికాదన్నారు. తక్షణమే వారం రోజుల్లో వైఎస్సార్ వ్యూ పాయింట్ పేరు మార్చాలని.. లేదంటే తీవ్ర …

Read More »

తెలంగాణ ప్రజలకు వైసీపీ  నాయకులు క్షమాపణలు చెప్పాలి

తెలంగాణ ప్రజలకు వైసీపీ  నాయకులు క్షమాపణలు చెప్పాలని జనసేన   అధినేత పవన్‌ కల్యాణ్‌   డిమాండ్‌ చేశారు. నేతలు వేరు.. ప్రజలు వేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఫైరయ్యారు. విమర్శలు చేస్తే నేతలు, ప్రభుత్వాలపై చేయాలి గానీ.. తెలంగాణ ప్రజలు, రాష్ట్రంపై చేయడం సరైనది కాదన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం మంచిదికాదని.. వైసీపీ నాయకులు, మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ‘రెండు మూడు రోజులుగా తెలంగాణ మంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat