Home / Blog List Layoutpage 242

Blog List Layout

రాజధాని విషయంలో చంద్రబాబు యూటర్న్..?

తాజాగా రాష్ట్రంలో రాజధానిని మూడు ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో చంద్రబాబు రాజధాని కేవలం అమరావతిలోని ఏర్పాటు చేయాలని ప్రజలలోకి  వెళ్లడం మంచిది కాదని ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విశాఖ ఎగ్జిక్యూటివ్ కాపిటల్ గా చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. విశాఖకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇతర టీడీపీ నాయకులు, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఏర్పాటు చేసే నిర్ణయాన్ని తాము  …

Read More »

దటీజ్ జగన్.. చంద్రబాబుకు, ఎల్లోమీడియాకు షాక్ ఇచ్చిన ఈవోడీబీ ర్యాంకింగ్స్..!

ఏపీలో జగన్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలతో ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయి… కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పుత్ర రత్నం లోకేష్‌తో సహా ఎల్లోమీడియా ఛానళ్లు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. కాగా పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు అంటూ వైసీపీ ప్రభుత్వం సంచలన నిర్ణ‍యం తీసుకుంది. దీంతో ఏపీలో కొత్తగా పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారంటూ …

Read More »

కర్నూల్ జిల్లాలో పెట్రోల్‌ కొంటున్నార..అయితే జాగ్రత్త

కర్నూల్ జిల్లాలోని శిరివెళ్ల పెట్రోల్‌ బంక్‌లో వినియోగదారులను మోసం చేస్తున్న వైనం బుధవారం బయటపడింది. మండల కేంద్రానికి చెందిన అర్షద్‌బాషా మెట్ట వద్ద నున్న పెట్రోల్‌ బంక్‌లో రూ.100 పెట్రోల్‌ను బైక్‌లో పోయించుకుని, ఆ తర్వాత బాటిల్‌లోకి తీసి చూడగా 1.25 లీటర్లు రావాల్సిన పెట్రోల్‌ 1/2 లీటర్‌ కూడా లేకపోవడంతో పెట్రోల్‌ బంక్‌ బాయ్‌ చంద్రను ప్రశ్నించాడు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో తోటి వినియోగదారులతో కలిసి అక్కడే ఆందోళనకు …

Read More »

దారుణం.. గర్భాశయ ఆపరేషన్ చేయించుకున్న 30వేలమంది మహిళలు. ఎందుకంటే…?

వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. ఇది ఎక్కడో కాదు మన దేశంలోనే చోటు చేసుకున్న దారుణం. దాదాపు ముప్పై వేల మంది మహిళలు బతకడానికి బతుకుదెరువు కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సంఘటన మహరాష్ట్రలో చోటు చేసుకుంది. ఈ విషయం గురించి కాంగ్రెస్ పార్టీ కమిటీ ఎస్సీ విభాగం చైర్మన్ అయిన నితిన్ రౌత్ ఒక లేఖలో పేర్కొన్నారు. మహరాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు ఒక …

Read More »

ఆహా…కిరసనాయిల్ ఈ జిమ్మిక్కులు నీకే సాధ్యం..!

ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనతోపాటు, జీఎన్‌రావు కమిటీ నివేదిక ఏపీలో పెను ప్రకంపనలు రేపుతున్నాయి. మూడు రాజధానుల ఏర్పాటుపై ఉత్తరాంధ్ర, రాయలసీమవాసులు స్వాగతిస్తుండగా ప్రధానంగా అమరావతి ప్రాంతంలో మాత్రం ఆందోళనలు ఉధృతమయ్యాయి. ముఖ్యంగా తుళ్లూరు, మందడం వంటి గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. రైతుల పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఆందోళనలు చేయిస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి. కాగా అమరావతిలో ఆందోళనలకు ఎల్లోమీడియా పెద్ద ఎత్తున …

Read More »

ఉత్తరాంధ్రలో పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు..కారణం ఇదే..!

మూడు రాజధానులపై టీడీపీ స్టాండ్‌ తేలిపోయింది…చంద్రబాబు మూడు రాజధానులు వద్దు..అంటూ అమరావతికే జై కొట్టాడు. రాజధాని ప్రాంతంలో దగ్గరుండి ఆందోళనలు చేయిస్తున్నాడు. అయితే విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటుపై సీఎం జగన్‌ ప్రకటనను మాజీమంత్రులు, గంటా, కొండ్రు మురళీతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ అధ్యక్షులు స్వాగతిస్తూ ఓ తీర్మానం చేసి చంద్రబాబుకు కూడా పంపారు. అయితే బాబు మాత్రం అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలి..ఏపీకి మూడు …

Read More »

ఏపీ క్యాబినెట్‌‌కు భారీ బందోబస్తు… కొత్తవారిని రానివ్వద్దని  నోటీసులు !

శుక్రవారం జరగనున్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌ సమావేశాలు అంత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీసులు సచిలవాలయం చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. క్యాబినెట్ రోజున ఇతర కొత్త వ్యక్తుల ఎవరు సచివాలయం ప్రాంతాల్లోకి రాకుండా నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే కొత్తవారు ఎవరైన వస్తే తమకు సమాచారం అందించాలని మందడం ప్రాంతంలోని ఇళ్లకు నోటీసులు అంటించారు.

Read More »

చంద్రబాబుకు షాక్..టీడీపీ మాజీ ఎమ్మెల్యే అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీ విశాఖ అర్బన్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రెహమాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ కార్పొరేషన్‌కు కేంద్రం నుంచి నిధులు రాకుండా చేసింది చంద్రబాబేనని ఆరోపించారు. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖను ప్రతిపాదించడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పిన రెహమాన్‌.. చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్న భయపడేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు పుత్రరత్నం రాజకీయాల్లోకి ప్రవేశించాక.. తాము చంద్రబాబుకు దూరమయ్యామని తెలిపారు. గురువారం రెహమాన్‌ మీడియాతో …

Read More »

రాయలసీమవాసులపై విషం కక్కిన ఎల్లో మీడియా జర్నలిస్ట్..!

మూడు రాజధానుల విషయంలో చంద్రబాబుకు కమ్మగా వంత పాడుతున్న ఎల్లోమీడియా ఛానళ్లు రాయలసీమపై విషయం కక్కుతున్నాయి. కర్నూలులో హైకోర్ట్ వస్తే రెండు జీరాక్స్ మిషన్లు, నాలుగు టీ కొట్లు తప్పా…పెద్దగా ఒరిగేదేం ఉండదంటూ…అక్కసు వెళ్లగక్కుతున్నాయి. ఇక సాంబశివరావు అనే చంద్రబాబు వీరభక్తుడు ఒక ఎల్లోమీడియా ఛానల్‌లో డిబెట్లు పచ్చపాతంగా నిర్వహిస్తుంటాడు. డిబెట్లలో ఎవరైనా బాబుగారిని విమర్శిస్తే సదరు సాంబడుకు ఎక్కడలేని ఉక్రోషం వస్తుంది. వెంటనే వాళ్లపై నోరుపారేసుకుంటాడు. గతంలో లైవ్ …

Read More »

ఏపీ సీఎం జగన్ కు మద్ధతుగా టీడీపీ ఎమ్మెల్యేలు తీర్మానం

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి మద్ధతుగా టీడీపీ ఎమ్మెల్యేలు తీర్మానం చేశారు.వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. మాజీ మంత్రి,ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు నేతృత్వంలో విశాఖకు చెందిన ఎమ్మెల్యేలు ఒక ప్రముఖ హోటల్లో సమావేశమయ్యారు..ఈ భేటీలో విశాఖను పరిపాలన రాజధానిగా చేయనున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ తీర్మానం చేశారు.. ఈ భేటీ అనంతరం గంటా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat