Home / Blog List Layoutpage 328

Blog List Layout

నువ్వు కాదు మీ నాయనా వచ్చిన పత్తికొండ ప్రజలకు తెలుసు నిజం ఏంటో ..ఎమ్మెల్యే శ్రీదేవి

అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అండదండలతో రాష్ట్రంలో ఇసుక మాఫియా కొనసాగుతోందని తెలుగుదేశం జాతీయ నాయకుడు నారా లోకేష్‌ విమర్శించారు. ఇసుక కొరతతో ఆత్మహత్యలు చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన సోమ వారం కర్నూలు జిల్లా పత్తికొండకు వచ్చారు. ఈ సంధర్భంగా మాట్లడూతు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక కత్రిమ కొరత సృష్టించి భవన కార్మికులకు ఉపాధి లేకుండా చేసిందన్నారు. అంతేకాదు టీడీపీ హయాంలో ఇసుక …

Read More »

గన్నవరంలో ఉప ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన టీడీపీ…?

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారం ఇంకా పెండింగ్‌లోనే ఉంది..టీడీపీకి రాజీనామా చేసిన వంశీ వైసీపీలో చేరే విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. వంశీ వ్యక్తిగత డిమాండ్లకు సీఎం జగన్ ఇంకా అంగీకారం తెలుపకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. అయితే రెండు, మూడు రోజుల్లో టీడీపీని వీడేందుకు వం‎శీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. తన రాజీనామాను స్పీకర్‌కు పంపేందుకు వంశీ రెడీ అవుతున్నట్లు సమాచారం. వంశీ రాజీనామా …

Read More »

ఆర్ధిక క్రమశిక్షణే లేని గత ప్రభుత్వం చివరికి అప్పులే మిగిల్చింది..!

రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గత ప్రభుత్వంలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వానికి ఆర్ధిక క్రమ శిక్షణ లేదని నలబై వేల కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్ లో పెట్టి వెళ్లిందని అన్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారాం ని కలిసిన బుగ్గన రాష్ట్రానికి ఆర్ధిక సాయం చెయ్యాలని కోరడం జరిగింది. గత ప్రభుత్వ హయంలో రాష్ట్రం అప్పులపాలుకు గురయిందని వివరించారు. ప్రభుత్వ ఏర్పాటు తరువాత …

Read More »

టీడీపీ ప్రధాన నాయకుల ముఖ్య అనుచరుడు కత్తితో దాడి..!

డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు ఓ వ్యక్తి..బాధితులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరు గాయాలపాలయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన నంద్యాలలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. నంద్యాల సీఎస్‌ఐ చర్చిలో గతంలో సెక్రటరీగా పనిచేసిన పట్టణానికే చెందిన గంగూ ఆనంద్‌ చర్చికి సంబంధించిన సంస్థలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఏడాది కిందట 300 మంది నిరుద్యోగుల వద్ద దాదాపు రూ.7 కోట్లు దండుకున్నాడు. బాధితుల్లో అధికంగా …

Read More »

బాబు పాదం మోపితే శని ఎంటర్ అయినట్టే..వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు !

గత ఎన్నికల్లో అటు తెలంగాణ, ఇటు ఏపీలో రెండు చోట్ల టీడీపీ దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. చంద్రబాబు అడుగుపెడితే ఎక్కడైనా నాశనమే అనడానికే ఉదాహరణ కూడా ఉంది. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. ఇదంతా చంద్రబాబు దయవల్లె అని చెప్పాలి. ఎందుకంటే బాబు ఇక్కడ అడుగుపెట్టకుండా ఉంటే కాంగ్రెస్ కు కనీసం రెండు సీట్లు ఐనా పెరిగి ఉండేవేమో మరి. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి. …

Read More »

చంద్రబాబు చేతకాని తనం ఎలా బయటపడిందో చూడండి..!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఈయన 40ఏళ్ల రాజకీయ చరిత్ర ఇంతేనా అని అనిపిస్తుంది. గత పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్న జగన్ ప్రజలకు కావాల్సిన వాటికోసమే పోరాడి అప్పటి ప్రతిపక్షాన్ని ప్రశ్నించాడు. కాని ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు మాత్రం తాను దారుణంగా ఓడిపోయడనే కోపం తో ప్రభుత్వంపై ఏదోక నింద వెయ్యాలని చూస్తున్నాడు. దీనిపై మండిపడ్డ విజయసాయి రెడ్డి …

Read More »

శశిధర్‌కు సీఎం జగన్‌ భరోసా..!

డెంగీ వ్యాధితో బాధపడుతున్న నాలుగేళ్ల బాలుడు శశిధర్‌కు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భరోసానిచ్చారు. విజయవాడ కస్తూరిభాయిపేటకు చెందిన ఎం.శశిధర్‌(4)కు కొన్ని రోజుల క్రితం జ్వరం రావడంతో తల్లిదండ్రులు హాస్పటల్‌లో చేర్పించగా అది డెంగీ అని, మెదడుకు వ్యాపించడంతో వెంటనే ఆపరేషన్‌ చేయించాలన్నారు. సుమారు రూ.3 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. కూలిపనులు చేసుకునే బాలుడి తల్లిదండ్రులు తమ కొడుకును బతికించుకునేందుకు డబ్బుల కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ విషయంపై …

Read More »

Necessary Elements For Cbd Products Across The Usa

Introducing the world’s premier organically grown, full spectrum line of CBD merchandise. Best for: THC avoiders who need an all-natural CBD oil with added advantages of essential oils. While folks in the wellness business have used CBD for years to manage symptoms, the compound is poised to go mainstream after …

Read More »

సీఎం జగన్ ను కలసిన సోము వీర్రాజు..!

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని ఎమ్మెల్సీ సోము వీర్రాజు సోమవారం కలిశారు. భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ…‘సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం ముఖ్యమంత్రిని స్వయంగా కలిశాను. రాజధాని నిపుణుల కమిటీకి కొన్ని సలహాలు ఇచ్చాను. ఆ సలహాలనే సీఎంకు వివరించా. రాజధానిపై చంద్రబాబు నాయుడు హైప్‌ క్రియేట్‌ చేశారు. రూ.7వేల కోట్లు రాజధాని కోసం ఖర్చు చేశామంటున్నారు. ఆ ఏడువేల కోట్లు పెట్టి ఏమి కట్టారో విచారణ జరపాలి. విడిపోయిన రాష్ట్రం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat