బస్సులో పాము దూరి ప్రయాణికులందరినీ వణికించింది. ముచ్చెమటలు పట్టించింది. మంగళవారం కడపలో ఈ సంఘటన జరిగింది. ప్రొద్దుటూరు నుంచి కడపకు ఉదయం ఆర్టీసీకి చెందిన పల్లె వెలుగు బస్సు బయలు దేరింది. అప్పటికే ఆ బస్సు ఇంజిన్ భాగంలో ఓ పాము దాగి ఉంది. డ్రైవరుతో సహా ఎవరూ ఈ విషయం గమనించలేదు. ఇంజిన్ వేడికి తాళలేక వినాయక నగర్ సర్కిల్లోకి రాగానే అది కాస్తా కొంచెం పైకి వచ్చేసింది. …
Read More »Blog List Layout
నెలకు రూ.10 వేలు ఇవ్వాలి
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ” రాష్ట్రంలో ఇసుక కొరత ఉన్నందున ఉపాధి కోల్పోయిన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున నెలకు రూ.10వేలను సాయంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుక నియంత్రణ పేరుతో అధికార పార్టీ అయిన వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు.సొంత ఊర్లల్లో వాగు ఇసుకను తీసుకెళ్లడానికి కూడా …
Read More »ఏపీలో వింత.. చిన్నారులపై వరకట్నం కేసు
చదవడానికి.. వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. ఇదేక్కడి చోద్యం అని ఆశ్చర్యపడకండి. కానీ నిజం ఇదే. ఏపీలో గుంటూరు జిల్లా కేంద్రంలో మహిళా పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఏకంగా నలుగురిపై వరకట్నం కేసు నమోదు కావడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసును కొట్టివేయాలని నలుగురు చిన్నారులు హైకోర్టును ఆశ్రయించడంతో …
Read More »How to Assemble an Adirondack Chair
There are a few explanations for why pupils decide to get the help of an article writing service. Have you been actually spending hours attempting to write an essay. Whether you’re still in highschool or you’ve moved onto university, you’ll have to help on writing an essay compose documents in …
Read More »How To Teach Small Pet Carrier Like A Pro
Suggestions, stories, and evaluations for individuals who love canine, powered by , the world’s largest community of 5-star pet sitters and dog walkers. SturdiBag is compact and really mild pet service and it could maintain as much as forty pounds, but it is probably the most effective to use dog …
Read More »రేపే ఏపీ క్యాబినెట్ సమావేశం.. ఏ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.?
తాజాగా జగన్ ఏపీ క్యాబినెట్ సమావేశం పై ఒక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో నెలకు రెండుసార్లు క్యాబినెట్ భేటీ కావాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రేపు కేబినెట్ భేటీ జరగనుంది. అయితే క్యాబినెట్ భేటీలో ఏ అంశాలు చర్చిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కరెంట్ కోతలు మరియు ఇసుక కొరత పై కేబినెట్లో చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఎన్ని …
Read More »ట్రైనీ ఐపీఎస్ అధికారిపై వేధింపుల కేసు..!
ప్రేమించి పెళ్లి చేసుకున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేష్ రెడ్డి తనను మోసం చేశాడని భావన అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడపకు చెందిన ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేష్ రెడ్డికి తనకు ఏడాది క్రితం వివాహం అయిందని, తాజాగా ఐపీఎస్కు ఎంపిక కావడంతో తానెవరో తెలీదని చెబుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో మహేష్తో పరిచయం ఏర్పడిందని.. ఆ తర్వాత ఇద్దరం మంచి స్నేహితులమయ్యామని ఆమె తెలిపారు. …
Read More »పిట్టకథలు చెప్పడానికి మళ్లీ నర్సిరెడ్డి ని చంద్రబాబు తీసుకొస్తాడా.?
తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ను అర్థం కాని పరిస్థితి పరిస్థితిలో ఉంది. భారీ ఓటమి తరువాత వస్తున్న ఉప ఎన్నికల్లో ఎవరిని పోటీకి దింపాలి ఎవరితో ప్రచారం చేయించాలి అనే అంశం తోనే టిడిపి సతమతమవుతోంది. గతంలో పార్టీ తరఫున మాట్లాడే వ్యక్తులు వాయిస్ వినిపించాలంటే వాళ్లే ఓటమి బాధలోనూ వాళ్లే ప్రస్తుతం ఇబ్బందుల్లో కేసుల్లోనూ ఉన్న నేపథ్యంలో ఎవరితో మాట్లాడిన చాలు అనే దానిపైన చంద్రబాబు కసరత్తు …
Read More »ఆరోగ్యశ్రీ విషయంలో ఇండియాలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయం తీసుకున్న జగన్
ఆరోగ్యశ్రీ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో ముందడుగు వేశారు. ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాదులో, తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై, కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు లో కూడా ఆరోగ్యశ్రీ వర్తింప చేసేలా జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం ఇప్పటికే ఈ పథకం అమలు అవుతోంది. రాష్ట్ర సరిహద్దుల్లోని జిల్లాలైన అనంతపురం, చిత్తూరు నగరాలకు బెంగళూరు, చెన్నై దగ్గరగా ఉంటుంది. వారు …
Read More »పేదల భూములను ఆక్రమించి పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టిన తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీ చేస్తున్న మరో అక్రమ కార్యక్రమం వెలుగుచూసింది. రాజధానిలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో 3. 50 ఎకరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారు. అయితే ఇందులో భారీ కుంభకోణం వెలుగు చూసింది. తెలుగుదేశం పార్టీ హయాంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ నిర్మాణం తుది దశకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే 1993లో పేదలకు పంచాలని ఇచ్చిన భూమిని …
Read More »