Home / Blog List Layoutpage 404

Blog List Layout

సాగర్ కు కొనసాగుతున్న వరద

తెలంగాణ ,ఏపీ సరిహద్దు ప్రాంతంలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహాం వస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ప్రవాహాం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. వరదప్రవాహాం ఎక్కువవ్వడంతో ఆరు క్రస్ట్ గేట్లను అధికారులు ఎత్తివేశారు. సాగర్ ఇన్ ఫ్లో 1.50లక్షల క్యూసెక్కులు ఉంది. ఔట్ ఫ్లో మాత్రం అరవై ఐదు వేల క్యూసెక్కులుగా నమోదైంది. దీని పూర్తి స్థాయి నీటి మట్టం 590అడుగులైతే ప్రస్తుతం …

Read More »

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు ఇబ్బందులు పడుతున్న అనేక రాష్ట్రాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. ఈనేపధ‌్యంలో హికా తుపాను దూసుకొస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 85 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది, వాగులు పొంగి పొర్లుతుండటంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పటికే వర్షాలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాలకు హికా తుపాను వచ్చింది. …

Read More »

డెయిరీ, ఆటో మొబైల్‌, ఎలక్ట్రిక్‌ గ్రిడ్‌ ఆటోమేషన్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ లో పెట్టుబడులు కోరిన సీఎం

ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డిని ఫ్రెంచ్‌ పారిశ్రామికవేత్తల బృందం కలిసింది. రెండురోజుల పర్యటనలో రాష్ట్రానికి వచ్చిన 13 మంది ఫ్రెంచ్‌ శాస్త్రవేత్తల బృందం గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయ్యారు. వీరు ఏపీలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపిస్తున్నారు. పెట్టుబడుల అనుకూలతను క్యాబినేట్ మంత్రులు, ఉన్నతాధికారులు శాస్త్రవేత్తల బృందానికి వివరించారు. రాష్ట్రంలోని డెయిరీ, ఆటో మొబైల్‌, ఎలక్ట్రిక్‌ గ్రిడ్‌ …

Read More »

దసరా సెలవులకు చెక్ పెట్టనున్నారా..? ఇదెక్కడి న్యాయం ?

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13వరకూ విజయ దశమి సందర్భంగా సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సెలవుల అనంతరం అక్టోబర్ 14న పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయని తెలిపారు. అలాగే అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు మరియు ఇతర విద్య సంస్థలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 9వరకూ దసరా సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక్కడ వరకు …

Read More »

శ్రీ సాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి తెలంగాణ ధర్మ ప్రచారయాత్ర వివరాలు ఇవే…!

సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో ఇవాళ విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు తొలిసారిగా సెప్టెంబర్ 28 నుంచి తెలంగాణ ధర్మ ప్రచార యాత్ర చేపడుతున్నారు. ఈ యాత్రలో భాగంగా తొలుత ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి పర్యటిస్తారు. …

Read More »

టిక్ టాక్ వల్ల విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు.. కష్టపడి సాధించిన ఉద్యోగాలు కోల్పోతున్నారు

టిక్ టాక్ అనే సోషల్ మీడియా యాప్ తో చాలామంది తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు తాము కష్టపడి సంపాదించిన ఉద్యోగాలను కూడా టిక్ టాక్ వల్ల కోల్పోతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు టిట్ టాక్ మోజులో పడి మృతి చెందాడు… ఈ ఘటన స్థానికులను కలచివేసింది. తెలంగాణలోని భీంగల్ మండలం గోను గొప్పుల గ్రామానికి చెందిన యువకులు గ్రామ శివారులోని కప్పుల వాగు చెక్ …

Read More »

ఎల్లో మీడియా వార్తలకు రెస్సాన్స్ లేకపోవడంతో మీరే రంగంలోకి దిగారా బాబూ..?

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత ఎన్నో మార్పుల‌కు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా కాంట్రాక్టుల విష‌యంలో రివ‌ర్స్ టెండ‌రింగ్ ప్ర‌క్రియ‌కు శ్రీకారం చుట్టారు. అప్పుడే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇక ప్రతిపక్ష పార్టీ ఐన టీడీపీ మాత్రం తాము చేసిన మోసాలు ఎక్కడ బయటపడతాయో అని భయంతో ప్రభుత్వంపై బురద జల్లడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి …

Read More »

ఏపీ రాజధానిలో సీఐ సూర్యనారాయణ ఆత్మహత్య..కారణం ఇదే…?

ఏపీ రాజధాని నగరం విజయవాడలో సీఐ సూర్యనారాయణ ఆత్మ‌హత్యకు పాల్పడ్డారు. స్థానిక హనుమాన్‌పేట పోలీస్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో సీఐ సూర్యనారాయణ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారు. సీఐ ఆత్మహత్య ఘటనపై పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనారోగ్య కారణాలతోనే సీఐ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కాగా 1989 బ్యాచ్‌కు చెందిన సూర్యనారాయణ గత కొంతకాలంగా విజయవాడ ఏఆర్‌ గ్రౌండ్స్‌లో సీఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల స్వల్ప …

Read More »

ఆ విషయంలో సుజనా చౌదరి మాటలు వింటే…చంద్రబాబు సిగ్గుతో తలదించుకుంటాడు..!

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ నివాసం కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అక్రమకట్టడాలపై సీరియస్‌గా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా కృష్ణానదీ కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు ప్రభుత్వం సమాయాత్తం అయింది. ఈ మేరకు కరకట్టపై ఉన్న చంద్రబాబు అక్రమ నివాసంతో సహా ఇంకా అనేక భవనాల కూల్చివేతకు సీఆర్‌డీఏ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే చంద్రబాబు ఇంట్లో అక్రమంగా కట్టిన ప్రజావేదికను అధికారులు …

Read More »

చంద్రబాబుకు ఎదురుదెబ్బ …వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే.!

టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. విశాఖ జిల్లాలో టీడీపీ త్వరలోనే ఖాళీ కానుంది. ముఖ్యంగా చంద్రబాబు తీరుపై విసుగెత్తిన తెలుగు తమ్ముళ్లు..తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో టీడీపీ కీలక నేత, విశాఖ డెయిరీ ముఖ్య కార్యనిర్వహణాధికారి అడారి ఆనంద్‌కుమార్, యలమంచిలి మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్, విశాఖ డెయిరీ డైరెక్టర్ పిల్లా రమాకుమారి తదితరులు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat