Home / Blog List Layoutpage 624

Blog List Layout

టీడీపీకి తొత్తులుగా మారిన పోలీస్ వ్యవస్థ..దొంగలని కాపాడుతున్నారా?

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం వేడెక్కింది.తమకు పదవులు ఇచ్చే పార్టీకి నేతలు వెళ్తున్నారు.ఒకపక్క ఎమ్మెల్యేలు,ఎంపీలు జగన్ వద్దకు వేలిపోతుంటే చంద్రబాబుకు ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నారని తెలుస్తుంది.ఈ విషయంపై ట్విట్టర్ లో స్పందించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి..ఎక్కడన్నా పోలీసులు దొంగల్నిపట్టుకునేందుకు ఉంటారు.కాని ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దొంగల్ని రక్షిస్తున్నారు.ఆ దొంగలు మరేవేరో కాదు..బాబు, లోకేష్, దేవినేని, చింతమనేని, ప్రత్తిపాటి, సీఎం రమేష్, ఎట్సెట్రాల్ని వీళ్ళను రక్షించడానికే …

Read More »

కర్నూలు రైల్వే స్టేషన్‌లో పట్టాలు తప్పిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌

చిత్తూరు నుంచి కాచిగూడ వెళ్తున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. కర్నూలు రైల్వే స్టేషన్‌లో రైలింజన్‌ పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదివారం తెల్లవారు జామున 2:30 గంటలకు ఈ ఘటన జరిగింది. డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సిబ్బంది ట్రాక్‌ పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. ఇటీవల అదే ప్రాంతంలో గూడ్స్‌ రైలు …

Read More »

టీడీపీలో క‌ల‌క‌లం…మంత్రికి వ్య‌తిరేకంగా బాబు ఇంటివ‌ద్ద నేత‌ల ఆందోళ‌న‌

తెలుగుదేశం పార్టీలో నిర‌స‌న‌లు తారాస్థాయికి చేరాయి. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన కార్యకర్తల నినాదాలతో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నివాసం హోరెత్తింది. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి జవహర్‌కు మరోసారి టిక్కెట్టు కేటాయించవద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. మంత్రి జవహర్‌కు వ్యతిరేకంగా ఆ నియోజకవర్గ కార్యకర్తలు నినాదాలు చేయడంతో కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకుల సమావేశం రసాభాసగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో భాగంగా …

Read More »

పాక్ ప‌త్రిక‌లో ప‌వ‌న్ మాట‌లు…జ‌న‌సేన సంచ‌ల‌నం

జ‌న‌సేన అధ్య‌క్షుడు సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి పాకిస్థాన్ ప‌త్రిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. యుద్ధం వస్తుందని బీజేపీ వాళ్లు తనకు రెండేండ్ల కిందటే చెప్పారనీ, దీన్ని బట్టి దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చనీ జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్‌ కల్యాణ్‌ కడప జిల్లా పర్యటనలో సంచలన వాఖ్యలు చేశారు అయితే, ప‌వ‌న్ వ్యాఖ్య‌లు పాక్ వెబ్‌సైట్లో ప్ర‌చురితం అయ్యాయి. పాకిస్తాన్‌లోని ప్రముఖ మీడియా సంస్థ …

Read More »

టీడీపీకి మ‌రో షాక్.. ముఖ్య‌నేత వైసీపీలోకి

తెలుగుదేశం పార్టీకి మ‌రోషాక్ ఖాయ‌మైంది. టీడీపీ నేత రఘురామకృష్ణంరాజు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో ఆయన రేపు వైసీపీలో చేరబోతున్నారని సమచారం. టీడీపీ నుంచి నరసాపురం లోక్‌సభ సీట్‌ను రఘురామకృష్ణంరాజు ఆశించారు. అయితే..ముందుగా హామీ ఇచ్చిన చంద్ర‌బాబు అనంత‌రం మాట మార్చ‌డంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.   ఇటీవ‌ల త‌న‌పై జ‌రిఇన ప్ర‌చారానికి ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. …

Read More »

టీడీపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రిపై కన్నకూతురే పోటీ చేస్తానని శపథం

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్‌ ,తెలుగుదేశం పార్టీలోని చిత్ర‌మైన రాజ‌కీయాల‌కు మ‌రో నిద‌ర్శ‌నం ఇది. కరుడుగట్టిన కాంగ్రెస్ వాదైన కిశోర్ చంద్రదేవ్ 40 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో పని చేసి, వివిధ పదవులను అనుభవించారు. ఇటీవలనే ఆయన టీడీపీలో చేరారు. అయితే ఇలా కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ కు ఇంటి సెగ తగిలింది. అరకు నియోజకవర్గంలో టీడీపీ టికెట్ పై చంద్రదేవ్ …

Read More »

జ‌గ‌న్ సంచ‌ల‌నం…ఏపీకి మంచి జరుగుతుందంటే ఎవరికైనా మ‌ద్ద‌తిస్తా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా తొలినుంచి గ‌ళం విప్పుతున్న వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి మ‌రోమారు ఈ విష‌యంలో త‌న వైఖ‌రి స్ప‌ష్టం చేశారు. ఢిల్లీలో ఇండియా టుడే గ్రూప్‌ నిర్వహిస్తున్న ‘కాంక్లేవ్‌ 2019’లో ఆయన ఇవాళ ఉదయం మాట్లాడారు. ఇండియా టీవీ న్యూస్ డైరెక్టర్ రాహుల్‌ కన్వాల్‌ జగన్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హెదా ఇచ్చే ఏ పార్టీకైనా సరే… తాము మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా …

Read More »

చంద్రబాబూ కాచుకో నేను ఏపీకు వస్తున్నా..ఎన్నికల్లో జగన్ గెలిపిస్తా..అసదుద్దీన్ ఒవైసీ

జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం భారత జవాన్లను అన్యాయంగా పొట్టనపెట్టుకుందని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. భారత్ శత్రువులైనవారు ఇక్కడి ముస్లింలందరికీ శత్రువులేనని స్పష్టం చేశారు. పాకిస్థాన్ చెరలో ఉన్నప్పటికీ ధైర్యంగా, స్థిరచిత్తంతో వ్యవహరించిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పోరాటం నిజంగా ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు.  ఈ సందర్భంగా ఏపీ …

Read More »

తమకు అన్యాయం జరుగుతోందంటూ చంద్రబాబుకు లేఖ రాసిన మేల్ నర్సులు.. చర్యలు తీసుకోవాలని వినతి

లింగ వివక్షతో జాబులు కల్పించకపోవడము అంటే రాజ్యంగం మాకు ఇచ్చిన హక్కు ను హరించడమేనంటూ మేల్ నర్సులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాసిన లేఖ యధాతధంగా.. మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నమస్కరించి వ్రాయునది ఏమనగా.. విషయం: నర్సింగ్ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలు మరియు. మేల్ నర్సుల పట్ల అధికారులు చూపిస్తున్న లింగ వివక్ష .. నియామకాల్లో మేల్ నర్సులకు జరుగుతున్న …

Read More »

బాబుపై మోహ‌న్‌బాబు ఫైర్‌…ఎందుకిలా చేస్తున్నావు?

సినీ నటుడు మోహన్‌బాబు మ‌రోమారు హాట్ హాట్ కామెంట్లు చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు చంద్రబాబు త‌నకు ఎంతో సన్నిహితుడని, విద్యానికేతన్ కళాశాల గొప్పదని చంద్రబాబే  స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. అయితే, 2014-15 సంవత్సరం నుంచి విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇవ్వలేదని మోహన్ బాబు.. మండిపడ్డారు. అప్పుడప్పుడు మా కాలేజీకి భిక్షమేస్తూ వచ్చారని సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మోహన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat