ఈ ఏడాది మొత్తం సీఎం చంద్రబాబు యూటర్న్ లతో పార్టీల వెంబడి చక్కెర్లు కొట్టారు.ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరు గార్చిన చంద్రబాబు వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి హోదా ఉద్యమంతో ఉలిక్కి పడ్డారు.అధికార టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలతో మాట్లాడే భాష, కులమతాలను ఉద్దేశిస్తూ చేస్తున్న అవమానకర వాఖ్యలు, అహంకార పూరిత వైఖరి ప్రభుత్వంపై అసహ్యాన్ని పెంచాయి. ఇలాంటి నాయకులపై చంద్రబాబు కనీసం క్రమశిక్షణా చర్యలు …
Read More »Blog List Layout
టీడీపీ ఎమ్మెల్యే అమ్మాయిలతో..లీకైన వీడియోలు
ఏపీలో అధికార పార్టీ టీడీపీ నేతల ఆటలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోందని విపక్షం వైసీపీతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా ఒక్కుమ్మడిగా ఆరోపిస్తున్న వైనం మనకు తెలిసిందే. అవినీతి ఆటలే కాకుండా అమ్మాయిలతో చిందులాటల్లోనూ తమకు తామే సాటి అన్న రీతిలోనూ వ్యవహరిస్తున్న తెలుగు తమ్ముళ్ల వ్యవహారం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. ప్రతి విషయంలోనూ తమదైన మార్కు పాలనతో ముందుకు సాగుతున్న టీడీపీ ప్రభుత్వం… తమ …
Read More »కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలకు భావోద్వేగంతో కూడిన శుభాకాంక్షలు తెలిపిన జగన్
2019వ నూతన సంవత్సర వేడుకలను వైసీపీ అధినేత వైయస్జగన్ ప్రజల మధ్యే జరుపుకున్నారు. 335వ రోజు పాదయాత్ర పలాస నియోజకవర్గం, వంకులూరు నుంచి ప్రారంభించారు. దెప్పూరు గ్రామం వద్ద జగన్ కేక్ కట్ చేసి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ జెండా ఆవిష్కరించారు. వైయస్ జగన్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు దారి పొడవునా ప్రజలు పోటీ పడుతుండగా అందరికీ అభివాదం చేస్తూ, భరోసానిస్తూ జగన్ ముందుకెళ్లారు. 2018లోని అన్ని …
Read More »ప్రజల మధ్యే జగన్ నూతన సంవత్సర వేడుకలు
2019వ నూతన సంవత్సర వేడుకలను కూడా వైసీపీ అధినేత వైయస్జగన్ ప్రజల మధ్యే జరుపుకున్నారు. 335వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం పలాస నియోజకవర్గం, వంకులూరు క్రాస్ నుంచి ప్రారంభించారు. దెప్పూరు గ్రామం వద్ద జగన్ కేక్ కట్ చేసి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దెప్పూరు శివారులో జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైయస్ జగన్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు దారి పొడవునా ప్రజలు పోటీ పడుతున్నారు. వారందరికీ …
Read More »నూతన సంవత్సర వేడుకలు..పోలీస్ నిబంధనలు..!!
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. బేగంపేట పైవంతెన మినహా అన్ని పైవంతెనలపై సోమవారం రాత్రి రాకపోకలను నిషేధించనున్నామని ట్రాఫిక్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ద్విచక్రవాహనదారులు కూడా మద్యం మత్తులో వాహనాలను నడుపొద్దని చెప్పుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే చట్టపరమైన కేసులతో పాటు వాహనాల జప్తు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు …
Read More »వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!
అనంతపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి సోమవారం వైసీపీ పార్టీలో చేరారు. శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను కలిసి.. ఆయన సమక్షంలో గురునాథ్రెడ్డి వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా గురునాథ్రెడ్డికి పార్టీ కండువా కప్పి.. వైఎస్ జగన్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గురునాథ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ నేతలే తప్ప …
Read More »జగన్ పాదయాత్ర ఈ యేడాది.. ఏయే నియోజకవర్గాల్లో ఏయే సమయాల్లో జరిగిందో చూడండి
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. గతేడాది నవంబర్ 6న మొదలైన ఈ యాత్ర మూడువేలు దాటుకుని 3,500 కిలోమీటర్లనూ అధిగమించింది. ఈ పాదయాత్రను గుర్తు చేసుకుంటూ 2018 రౌండప్.. 01–01–2018: ఈ ఏడాది జనవరి ఒకటికి జగన్ ప్రజాసంకల్ప యాత్ర 49వ రోజుకు చేరుకోగా, ఆరోజు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె, మదనపల్లి నియోజకవర్గాలలో పాదయాత్ర కొనసాగింది. అప్పటికే …
Read More »2018 చంద్రబాబు అక్రమ పాలనకు అంతంగా ప్రజలు భావిస్తున్నారా.?
ఈ ఏడాది మొత్తం సీఎం చంద్రబాబు యూటర్న్ లతో పార్టీల వెంబడి చక్కెర్లు కొట్టారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరు గార్చిన చంద్రబాబు వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి హోదా ఉద్యమంతో ఉలిక్కి పడ్డారు. బీజేపీతో తెగతెంపులు చేసుకుని, ప్రజలను నమ్మించేందుకు ధర్మపోరాటదీక్షలకు దిగినా.. బాబు యూటర్నుల గురించి ప్రజలకు పూర్తి గా అర్థం కావడంతో ఎక్కడికక్కడ పూర్తి వ్యతిరేకతే ఎదురైంది. అధికార టీడీపీ మంత్రులు, …
Read More »కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకే ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు వ్యవహరిస్తున్నారు
శవ రాజకీయాలకు మారుపేరు చంద్రబాబని వైసీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి విమర్శించారు. రాజకీయాల్లో చంద్రబాబు వంటి దుర్మార్గమైన, అవకాశవాద నాయకుడు లేరని ఈమాట పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి లేరని తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీవి బానిస రాజకీయాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా కోసం మొదట నుంచి పోరాటం చేస్తూ, ఒకే మాట మీద నిలబడింది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. హోదాకు ఎవరు మద్దతిస్తే, …
Read More »చిన్న పొరపాటుతో వైఎస్ఆర్ కుటుంబాన్ని వదులుకున్న..వైఎస్ జగన్ ఆధ్వర్యంలో మళ్లీ వైసీపీలోకి
అధికారంలోకి వచ్చినప్పటినుంచి అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. దేశంలో అందరికంటే సీనీయర్ని అని, సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకొనే బాబుకు రాష్ట్రాభివృద్ధిపై చిత్తశుద్ధిలేదని ఎద్దేవా చేస్తున్నారు. అంతేకాదు చంద్రబాబు తీరుతో టీడీపీ నేతలే పార్టీ మారుతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రయోజనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేకపోగా.. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం నచ్చకనే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా …
Read More »