దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆకాశానికెత్తేస్తూ కమ్మ కులానికి చెందిన దొడ్డా రామకృష్ణ అనే అభిమాని తమ కుటుంబ సభ్యుల జీవిత చరిత్రపై రాసిన పోస్ట్ వైఎస్ వర్ధంతికే ఘనమైన నివాళి అయింది. ఆయన రాసిన పోస్ట్ యధాతధంగా ఓపికగా చదవండి.. #దొరా (దొడ్డా రామకృష్ణ) కొంచం ఓపెన్ గా మాట్లాడతా.. “మనం కమ్మ వారం. నువ్వేంటి వైఎస్సార్ కాంగ్రెస్స్ అంటావ్. నీ లాంటి వాడు టీడీపీలో ఉండాలి…” అంటూ …
Read More »Blog List Layout
చంద్రబాబు వైఎస్సార్ కు నివాళులర్పించడంలో ఇంత అర్ధం ఉందా.?
గత ఎనిమిదేళ్లుగా ఏనాడూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించని సీఎం చంద్రబాబు ఇప్పుడు హఠాత్తుగా వైయస్ కి ఘననివాళి అని ట్వీట్ పెట్టడంతో అందరూ అవాక్కవుతున్నారు. చంద్రబాబు వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ తో ఎలాగూ కలిసి వెళ్తున్నాడు కాబట్టి ఇప్పటినుండే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ ఇదే ట్రోల్ అవుతోంది. 2019లో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకొని రాజశేఖరరెడ్డి పరిపాలన అద్భుతమని, వైయస్ పథకాలని తిరిగి …
Read More »జనసే, బీజేపీ ఓట్ల చీలికతో ఢీలాపడుతున్న టీడీపీ.. కాంగ్రెస్, జనసేన, టీడీపీ ఓట్లతో దూసుకుపోనున్న వైసీపీ
ఏపీలో 2019 ఎన్నికల నేపథ్యంలో విపక్ష వైసీపీ నుంచి పోటి చేసేందుకు అభ్యర్ధుల తాకిడి ఎక్కువగా ఉంది. నవ్యాంధ్రప్రదేశ్లో జరిగిన తొలి ఎన్నికల్లో ఓటర్లు ఎన్నో ఆశలతో సీనియర్గా ఉన్నా చంద్రబాబుని గెలిపించారు.అయితే నాలుగేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏమీ చేయలేదన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఆడిన పిల్లి మొగ్గల ఆటపై ఏపీ జనాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.పోలవరం ఏదో …
Read More »ఆగిపోయిన ఎమ్మెల్యే పెళ్లి.. ప్రేమికుడితో వెళ్లిపోయిన పెళ్లికూతురు
ఓఎమ్మెల్యే పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. పెళ్లికి రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ ప్రముఖుల సమక్షంలో పెళ్లిపీటలపై ఎమ్మెల్యేతో తాళి కట్టించుకోవాల్సిన పెళ్లికూతురు ప్రేమికుడితో వెళ్లిపోవడం తీవ్ర సంచలనాలకు దారి తీసింది. ఇదంతా తమిళనాడులో జరిగింది. దీంతో ఆ అన్నాడీఎంకే ఎమ్మెల్యే కుటుంబీకులు, నాయకులు, కార్యకర్తలు బాధపడ్డారు. ఈరోడ్ జిల్లాలోని భవానీసాగర్ నియోజకవర్గం అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఈశ్వరన్ అనే 43ఏళ్ల ఎమ్మెల్యే ఉక్కరం ప్రాంతానికి చెందిన 23ఏళ్ల సంధ్యకు తాజాగా నిశ్చితార్ధం జరిగింది. …
Read More »వైఎస్ హయంలో లాభాలు,చంద్రబాబు హయంలో అప్పులు
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లా మాడగుల నియోజకవర్గంలోని కె కోటపాడులో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తూ వైఎస్ఆర్ హయాంలో కోట్ల రూపాయల లాభాల్లో ఉన్న చోడవరం చక్కెర ఫ్యాక్టరీని చంద్రబాబు హయంలో 45వేల కోట్ల అప్పుల్లోకి తీసుకెళ్ళిన నేత అని,ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. చోడవరం చక్కెర ఫ్యాక్టరీపై సుమారు 25వేలకు పైగా కార్మికులు ఆధారపడతున్నారని, చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఆయన విధానాల కారణంగానే …
Read More »మంత్రి గంటా తలుపులు మూసేసిన వైఎస్ జగన్..శభాష్ అంటున్న వైసీపీ ఫ్యాన్స్
2019 ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీ అచితూచి అడుగులేస్తుంది. గత 4 సంవత్సరాలుగా ప్రజలు ప్రతి పక్ష పార్టీ వైసీపీ బలంగా నమ్ముతున్నారు. అందుకే ఏపీలో ఎక్కడ చూసిన టీడీపీ నేతలు వైసీపీలోకి వలసలు వచ్చేస్తున్నారు. రెండు రోజులు క్రితమే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా వైసీపీలో చేరడానికి సంకేతాలు పంపించడానికి ఏపీ క్యాబినెట్ మంత్రి గంటా శ్రీనివాసరావు …
Read More »ఏపీలో వైసీపీ నేతలపై కత్తులు, రాళ్లు, కర్రలతో దాడి..!
ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ నేతల అండదండలు చూసుకొని కొందరు తెలుగు తమ్ముళ్లు రౌడిల్లా ప్రవవర్తిస్తున్నారు. ఎక్కడ చూసిన రాక్షష పాలన కొనసాగిస్తున్నారు. ఇది జగమెరగని సత్యం. తాజాగా చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం కొత్తగొల్లపల్లెలో సోమవారం సాయంత్రం వైసీపీ నేతలపై టీడీపీ నాయకులు కత్తులు, రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఓ యువకుడికి తలపై బలమైన గాయం తగలడంతో పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్థుల కథనం మేరకు.. కొత్తగొల్లపల్లెలో …
Read More »పత్తికొండ నియోజక వర్గంలో వైసీపీలోకి భారీగా చేరికలు…!
ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ పార్టీకి పెద్ద షాక్ తగులుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పక్ష పార్టీ వైసీపీలోకి తెలుగు తమ్ముళ్లు భారీగా వలస వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ గెలిచిన ఎమ్మెల్యేలను, ఎంపీలను చేర్చుకుంటే..వారికి ఓట్లు వేసే వారు మాత్రం వైసీపీలోకి చేరడంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయం అంటున్నారు వైసీపీ నేతలు. తాజాగా కర్నూల్ జిల్లా పత్తికొండ నియోజక వర్గ వైసీపీ సమన్వయకర్త చెరుకులపాడు శ్రీదేవి …
Read More »సోషల్ మీడియాలో హవా ఉన్నవారికే ఈసారి ఎమ్మెల్యే టికెట్లు
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టికెట్లను ఆశించే వారికే కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్లు ఉన్నవారికే టికెట్లు ఇస్తామని, ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే తప్పనిసరిగా ట్విటర్, ఫేస్బుక్లో అకౌంట్ ఉండాలని వెల్లడించింది. సోషల్ మీడియాలో చురుకుగా ఉండటమే కాకుండా నేతలకు ఫేస్బుక్లో కనీసం 15,000 లైకులు, ట్విటర్లో 5000 మంది ఫాలోవర్లను, పెద్ద సంఖ్యలో వాట్సాప్ గ్రూపుల్లో ఉండాలని పేర్కొంది.వారంతా పార్టీ పోస్టులను రీట్వీట్ …
Read More »ఇండిపెండెంట్గా బరిలోకి దిగిన 30వేలకు పైగా ఓట్లు సాధించిన నేత వైసీపీలోకి
ఏపీలో ప్రజా సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తూ, మరో వైపు ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలు వస్తాయి. .నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అంటూ గత నాలుగేళ్లుగా ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేస్తున్న పోరాటం ఏపీ ప్రజలను ఆకట్టుకుంది..దీంతో వైసీపీ పట్ల సానుకూలత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వైసీపీ గెలుపు ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుతో చంద్రబాబు …
Read More »