ఎన్టీరామారావు కుమారుడు హరికృష్ణకు రాజకీయాలు, ప్రజాసేవ అంటే ఎంతో ఆసక్తి. అయితే చంద్రబాబు రాజకీయ చాణక్యతతో హరికృష్ణ రాజకీయాల్లో ఎదిగితే తనకు ఇబ్బందులొస్తాయని రాజకీయంగా హరికృష్ణను క్రియాశీలకం కాకుండా చేసారనేది బహిరంగ విమర్శే.. తెలుగుదేశం పార్టీ సంస్థాపకుడికి కుమారుడవడంతోపాటు ఆపార్టీ రథసారధిగా పార్టీ ఆవిర్భావంలో కీలకపాత్ర వహించినా, ఆయన ఎన్టీయార్ రాజకీయ వారసుడు కాలేకపోయాడు. ఎంత కష్టపడ్డాడో అంత వెనక్కి నెట్టివేయబడ్డారు. ఎప్పుడూ రెబెలేగాని కుటుంబపరమైన ఇబ్బందులు తనవల్ల రాకూడదని …
Read More »Blog List Layout
మళ్లీ వేసేసాడు.. చంద్రబాబు పరువు తీసేసాడు..
ఏ విషయంలో అయినా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే వ్యక్తి జేసి దివాకర్ రెడ్డి తాజాగా చంద్రబాబునాయుడుపై మరోసారి సెటైర్ వేసారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన పాపంలో కాంగ్రెస్ తో పాటు టిడిపికి కూడా భాగముందనేసారు. దీంతో చంద్రబాబు ఖంగు తిన్నారు. మొన్నటివరకూ కాంగ్రెస్ పై, ఇప్పుడు బిజెపిపై చంద్రబాబు మోపుతున్నారని జేసి చెప్పారు.అవసరానికి తగ్గట్లు మాట్లాడుతున్న చంద్రబాబు నిజానికి రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ కు ఎంత పాపముందో …
Read More »టీడీపీ నేతలు భారీగా వైసీపీలోకి చేరికలు..!
ఏపీలో ప్రస్తుతం వలసల పర్వం కొనసాగుతుంది. ప్రతి పక్షంలో ఉన్న వైసీపీలోకి భారీగా అధికారంలో ఉన్న టీడీపీ నేతలు చేరుతున్నారు. తాజాగా భూమన కరుణాకర రెడ్డి సమక్షంలో పలువురు టీడీపీ నాయకులు వైసీపీలో చేరగా, వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముత్యాలరెడ్డి పల్లెలో యువనేత అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నూతన కార్యాలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. .సాయంత్రం కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి కరుణాకరరెడ్డి ప్రాంరంభించారు. …
Read More »చంద్రబాబుకు వ్యతిరేకంగా బెజవాడ, రాజమహేంద్రవరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
తాజాగా ముస్లిం యువకుల అరెస్ట్ తో రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలు టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. టీడీపీపాలనలో ఎప్పుడూ మైనార్టీలకు న్యాయం జరగలేదని తూర్పుగోదావరి జిల్లా ముస్లిం మైనార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. గుంటూరులో ముస్లిం యువకులపై ప్రభుత్వ తీరును దుశ్చర్యగా ఖండించారు. గత ఎన్నికల్లో మాటల గారడితో ముస్లింల వంచనకు పాల్పడ్డారని, నాలుగున్నర సంవత్సరాల తర్వాత టీడీపీకి ముస్లింలు గుర్తుకువచ్చారన్నారు. మైనార్టీల పట్ల చంద్రబాబు సవతిప్రేమ నటిస్తున్నారని విమర్శించారు. …
Read More »అంబులెన్స్ లో మృతదేహంతోనే.. చేతులతోమోస్తూ నిజమైన స్నేహాన్ని చాటిన నాని.
నల్గొండజిల్లాలోని ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీ, సినీనటుడు నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలయ్యారు. హరికృష్ణ మృతితో ఆయన శిష్యుడు వైసీపీ ఎమ్మెల్యే కొడాలినాని తీవ్ర విషాదంలో ఉన్నారు. నందమూరి ఫ్యామిలీకి నాని అత్యంత సన్నిహితుడు.. హరికృష్ణతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకముందు నాని వద్దకు ఎక్కువగా వెళుతుండేవారు. నానిని ఎన్టీఆర్ అన్నగా భావించేవారు. నందమూరి కుటుంబంలో ఏకార్యక్రమమైనా కొడాలి …
Read More »రధసారధికి కడసారి వీడ్కోలు పలికేందుకు మహాప్రస్థానానికి పోటెత్తిన అభిమానులు
మాజీ ఎంపీ, సినీనటుడు నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి అంత్యక్రియలు ముగిసిశాయి. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలను నిర్వహించారు. మెహిదీపట్నంలోని నందమూరి హరికృష్ణ స్వగృహం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య సాగింది. అంతిమయాత్రకు వేలాదిగా అభిమానులు హాజరయ్యారు. కొడుకులు నందమూరి కళ్యాణ్రామ్, జూనియర్ ఎన్టీఆర్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా తెలంగాణ, ఏపీ మంత్రులు, కుటుంబ సభ్యులు, సినీ నటులు …
Read More »చంద్రబాబు నివాసముంటున్న ఉండవల్లిలో ఉద్రిక్తత.. చంద్రబాబు తీరుపై ఆగ్రహిస్తున్న ప్రజలు
అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసముంటున్న ఉండవల్లి గ్రామంలో తమ అనుమతి లేకుండానే పంటపొలాల్లో కరెంట్ హైటెన్షన్ లైన్లు ఏర్పాటు చేస్తున్నారంటూ గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. హైటెన్షన్ లైన్లను ఏర్పాటు చేస్తున్న అధికారులను అడ్డుకున్నారు. దీంతో భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దించి హైటెన్షన్ లైన్ను ఏర్పాటుచేసే ప్రయత్నం చేశారు. రైతులు పెద్దఎత్తున గుమిగూడి హైటెన్షన్ లైన్ ఏర్పాటుచేయ్యొదంటూ ఆందోళనకు దిగారు. దీంతో రైతులకు, …
Read More »అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు.. కడసారి చూసేందుకు తరలివచ్చిన అభిమానులు
నందమూరి హరికృష్ణ అంతిమ యాత్ర ప్రారంభమైంది… మాసబ్ ట్యాంక్ లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వైపు అంతిమయాత్ర సాగుతోంది… హరికృష్ణ భౌతికకాయంపై గౌరవంగా తెలుగుదేశం పార్టీ జెండాను కప్పారు… నందమూరి ఫ్యామిలీ సభ్యులతో కలిసి హరికృష్ణ భౌతికకాయం ఉన్న పాడెను తన భుజంమై మోసి… అంతిమ యాత్ర కోసం సిద్ధం చేసిన వాహనంలో ఎక్కించారు ఏపీ సీఎం చంద్రబాబు… అంతిమయాత్ర వాహనంలో ఏపీ సీఎం చంద్రబాబు, దగ్గుబాటి, యార్లగడ్డ, …
Read More »చిన్నతనంలో పశువులతో వ్యాపకం.. ఎంత ఎదిగినా మర్చిపోలేదు.. ఇప్పటికి తప్పకుండా ఆ సంతకు వెళ్తుండేవారట..
నందమూరి హరికృష్ణకు సినిమాలు, రాజకీయాలు, కుటుంబం అంటే ఎంత బాధ్యతో పశువులంటే అంతే వ్యాపకం.. చిన్నతనంలో నిమ్మకూరులోనూ కుక్కలు, ఆవులు, గేదలతో ఎక్కువగా ఉండేవారట.. ఎంత ఎదిగినా ఆఅలవాట్లనూ ఇప్పటికీ మర్చిపోలేదాయన.. ఆయనమృతితో ఎల్బీనగర్ చింతల్కుంటలో తీవ్ర విషాదం నెలకొంది. చింతలకుంటలో ఆయనకు చాలామంది స్నేహితులున్నారు. ముప్పైఏళ్లుగా అక్కడి పశువులసంతకు వెళ్తుండేవారు. చిన్ననాటి స్నేహితుడు నాగేశ్వరరావుకు పశువులపాకలో గంటలతరబడి కాలక్షేపం చేసేవారు. వారానికి నాలుగైదు సార్లు ఇక్కడికి వచ్చే వారని …
Read More »జనసేన శ్రేణుల తరపున నివాళులు.. ప్రమాద వార్త తెలియగానే అంటూ భావోద్వేగానికి గురైన పవన్..
నందమూరి హరికృష్ణ మృత దేహానికి జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ తన సంతాపాన్ని తెలియజేశారు. నల్గొండ జిల్లాలో హరికృష్ణ గారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారని తెలియగానే గాయాలతో బయటపడతారని అనుకొనేలోపే విషాదవార్త వినాల్సివచ్చిందన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు మరచిపోలేనివని.. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ముందుకెళ్లేందుకు భగవంతుడు శక్తి ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు పవన్ తెలిపారు. ఆయన మరణంతో నన్ను ఎంతగానో కలిచి వేసింది అని …
Read More »