Home / Blog List Layoutpage 722

Blog List Layout

జగన్ ఇచ్చిన ఆరెండు హామీలతో మహిళల ఓట్లు గుంపగుత్తగా వైసీపీకి పడనున్నాయా.?

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజల మనసులను గెలుచుకుంటున్నారు. అయితే జగన్ కు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. ఈ క్రమంలో జగన్ మహిళలు దృష్టిలో ఉంచుకునే పధకాలను ప్రకటిస్తున్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి చేయూతనిస్తే ఆయన తనయుడు జగన్‌ ప్రకటనతో డ్వాక్రా సంఘాల ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే రిసోర్స్‌ …

Read More »

ఈ దెబ్బ‌తో వైఎస్ జ‌గ‌న్‌ను ఎదుర్కోవాలంటే.. ఎవ్వ‌రైనా వ‌ణికి పోవాల్సిందే..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని ఎదుర్కోవాలంటే అంత క‌ష్ట‌మా..? చ‌ంద్ర‌బాబైనా.. ప‌వ‌నైనా.. వారిని న‌డిపించే మోడీఅయినా వైఎస్ జ‌గ‌న్‌తో రాజ‌కీయం చేయాలంటే అంత సుల‌భం కాదా..? ఏపీ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం నిరంత‌రం కేంద్రంతో, రాష్ట్ర ప్ర‌భుత్వంతో ఎంతో పోరాడుతున్న వైఎస్ జ‌గ‌న్‌ను ఎదుర్కోవ‌డం ఎవ‌రివ‌ల్లా కాదా..? ఈ వివ‌రాల‌న్నీ తెలుసుకోవాలంటే..! ఈ క‌థ‌నాన్ని పూర్తిగా చ‌ద‌వాల్సిందే మ‌రీ. వైఎస్ …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా..సవాల్

తుని నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సవాల్ చేశారు. తునిలో అధికారంలో టీడీపీ పార్టీ అభివృద్ది చేపట్టిందని రుజువు చేస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. నాలుగేళ్లలో తుని పట్టణానికి ప్రభుత్వం చేసిందేమి లేదని ఆమర విమర్శించారు. తుని అభివృద్ధికి రూ.70 కోట్లు కేటాయించామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం కనీసం రూ. 5కోట్లు కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. ఇప్పటి వరకూ కోట నందురు మండలం …

Read More »

టీడీపీ కంచుకోట కూలగొడతా..చెరుకులపాడు నార‍యణ రెడ్డి భార్య..!

ఏపీ సీఎం చంద్రబాబును ఇంటికి పంపించడమే గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏపీ మొత్తం జిల్లాలో.. గ్రామాల్లో వైసీపీ నేతలు గడపగడపకు తిరిగి వారి సమస్యలు తెలుసుకొని తగిన న్యాయం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. అయితే గడపగడపకు వైసీపీ పార్టీని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లిన చెరుకులపాడు నారాయాణ రెడ్డి క‌ర్నూలు జిల్లావ్యాప్తంగా వైసీపీ త‌ర‌పున బలమైన నాయకుడిగా ఎదుగుతుండటం చూసి ఆయనను రాజ‌కీయంగా …

Read More »

చంద్ర‌బాబు అండదండ‌ల‌తో టీడీపీ ఎమ్మెల్యే రూ.500 కోట్ల భారీ కుంభ‌కోణం.. ఆధారాల‌తో స‌హా వెలుగులోకి..!

పిడుగురాళ్ల అక్ర‌మ మైనింగ్ కేసును నీరుగార్చేందుకు ప్ర‌భుత్వం శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంది. ఈ కేసులో అక్ర‌మ మైనింగ్ డాన్‌, గుర‌జాల ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీ‌నివాస‌రావును ర‌క్షించేందుకు చంద్ర‌బాబు స‌ర్కార్ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేయాలో..అవ‌న్నీ చేస్తోంది. అక్ర‌మ మైనింగ్ కేసులో అస‌లు దొంగ‌ల‌ను వ‌దిలేసి మైనింగ్‌కు ఎటువంటి సంబంధం లేని మిల్ల‌ర్ల‌కు నోటీసులు ఇస్తున్నారు అధికారులు. అస‌లు ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేనిని ప్ర‌భుత్వం ఈ కేసును ఎలా బ‌య‌ట ప‌డేస్తుంది…? ఈ కేసును ఎలా …

Read More »

నా జీవితంలో ఇంతటి దారుణం చూడలేదన్న బొత్స.. అరెస్ట్, పీఎస్ కు తరలింపు..

ఆంధ్రప్రదేశ్‌ లో అసలు ప్రజాస్వామ్యమే లేదని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. గుంటూరు జిల్లా గురజాలలో తెలుగుదేశం ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చేస్తున్న అక్రమ మైనింగ్‌ పరిశీలించేందుకు వెళ్తున్న వైసీపీ నిజనిర్ధారణ కమిటీని, బొత్స సత్యనారాయణను కాజా టోల్‌ గేట్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అంతకుముందే వైసీపీ ఎమ్మెల్యేలను ముందస్తుగా హౌస్ అరెస్టులు చేసారు. బొత్సను కాజా టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకుని దుగ్గిరాల పోలీసు …

Read More »

గుంటూరు జిల్లా మొత్తం హై టెన్షన్.. ఎక్కడికక్కడ వైసీపీ నేతల అరెస్టులు.. ఆగ్రహంలో వైసీపీ..!

గత మూడురోజుల క్రితం అధికార తెలుగుదేశం పార్టీ నేతల నేతల ర్యాలీకి అనుమతిచ్చిన గుంటూరు పోలీసులు ఇవాళ వైసీపీ నేతల పర్యటనను నిరంకుశంగా అడ్డుకున్నారు. ఆపార్టీ గురజాల ఇన్‌చార్జ్‌ కాసు మహేష్‌రెడ్డి ని అర్థరాత్రి 12గంటలనుంచి హౌస్‌ అరెస్టులు చేసారు. గురజాలలో నాలుగేళ్లుగా అక్రమ మైనింగ్‌ జరుగుతున్నాయని, ఎమ్మెల్యే యరపతినేని కన్నుసన్నల్లోనే అక్రమ మైనింగ్‌ జరిగిందని రిపోర్టు వచ్చింది.. ఈక్రమంలో ఆప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళలడానికి వైసీపీ బృందం అనుమతి కోరగా …

Read More »

చంద్ర‌బాబు అండదండ‌ల‌తో టీడీపీ ఎమ్మెల్యే రూ.80 కోట్ల భారీ కుంభ‌కోణం.. ఆధారాల‌తో స‌హా వెలుగులోకి..!

పిడుగురాళ్ల అక్ర‌మ మైనింగ్ కేసును నీరుగార్చేందుకు ప్ర‌భుత్వం శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంది. ఈ కేసులో అక్ర‌మ మైనింగ్ డాన్‌, గుర‌జాల ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీ‌నివాస‌రావును ర‌క్షించేందుకు చంద్ర‌బాబు స‌ర్కార్ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేయాలో..అవ‌న్నీ చేస్తోంది. అక్ర‌మ మైనింగ్ కేసులో అస‌లు దొంగ‌ల‌ను వ‌దిలేసి మైనింగ్‌కు ఎటువంటి సంబంధం లేని మిల్ల‌ర్ల‌కు నోటీసులు ఇస్తున్నారు అధికారులు. అస‌లు ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేనిని ప్ర‌భుత్వం ఈ కేసును ఎలా బ‌య‌ట ప‌డేస్తుంది…? ఈ కేసును ఎలా …

Read More »

వైఎస్ జగన్ 236వ రోజు పాదయాత్ర ..!

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర 236వ రోజు సోమవారం తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని డి. పోలవరం నుంచి ప్రారంభమైంది. పాదయీత్రలో జగన్ తో పాటు నడిచేందుకు వేలాది మంది వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి అడుగులో అడుగు వేస్తున్నారు. తాటిపాక, బిళ్లనందూరు క్రాస్‌, బొడ్డువరం క్రాస్‌, జగన్నాథపురం, కోటనందూరు మీదుగా కాకరాపల్లి వరకు ఈరోజు పాదయాత్ర కొనసాగుతుంది. వైఎస్‌ …

Read More »

ఆత్మహత్యకు ముందు ఎస్వీ మెడికల్ గీతిక రాసిన సూసైడ్‌ నోట్

ఎస్వీ మెడికల్ లో మరో విద్యార్ధిని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న పుట్లూరు గీతిక తిరుపతి శివజ్యోతినగర్ లోని తన ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. యువతి ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తుండగాజజ పోలీసుల చేతికి మెడికో గీతిక సూసైడ్‌ నోట్‌ దొరికింది. గీతిక ఇటీవల ఓ యువకుడిని ప్రేమించింది. ఈ విషయం తల్లికి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇందులో భాగంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat