Home / Blog List Layoutpage 725

Blog List Layout

కేఈ కుటుంబ రాజకీయ చరిత్ర ముగిసినట్టేనా.? నారాయణ రెడ్డి హత్యోదంతంతో వైసీపీ రగిలిపోతోందా.?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఫ్యామీలీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందా…ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ మహిళ నేత భారీ మెజార్టీతో గెలుస్తుందా…లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే. కర్నూలు జిల్లా, డోన్ సమీపంలోని కంబాలపాడుకు చెందిన కృష్ణమూర్తి బీసీ వర్గమమయిన ఈడిగ కులానికి చెందిన నాయకుడు. రెడ్ల రాజకీయాధిపత్యం కొనసాగుతున్న రాయలసీమలో నాయకుడిగా ఎదిగిన ఏకైక బీసీ నేత కేఈ కృష్ణమూర్తియే. కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గంలో కోట్ల …

Read More »

ఆదాయానికి మించిన ఆస్తుల్లో బ్రదర్ అనిల్ పేరు…!

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే అనేక కేసులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈకేసులకు సంబంధించి మొదటిసారిగా జగన్ మోహన్ రెడ్డి భార్య భారతి పేరును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్ లో చేర్చింది అని ఏపీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి చెందిన ఆస్థాన మీడియా ప్రచారం చేసిన సంగతి …

Read More »

టీడీపీ ఎమ్మెల్యే స్మగ్లర్లకే డాన్‌ …భార్యను బెదిరించి ఏం చేశాడో తెలుసా

గుంటూరు జిల్లా వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదించారని, ఆయన స్మగ్లర్లకే డాన్‌ అని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నేత బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. హత్యా రాజకీయాలు, శవరాజకీయాలు చేసే చరిత్ర ఆంజనేయులుదేనని మండిపడ్డారు. వ్యాపారంలో సొంత భాగస్వామిని హత్య చేయించిన వ్యక్తి ఆంజనేయులు అని అన్నారు. భాగస్వామి భార్యను బెదిరించి.. వారి ఆస్తులన్నీ బలవంతంగా ఆంనేయులు లాక్కున్నారని అన్నారు. ఆంజనేయులు వేలకోట్ల రూపాయలు …

Read More »

దుమ్ము లేపుతున్న పచ్చమీడియాకు జగన్ రాసిన లేఖ

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పచ్చ మీడియాకు బహిరంగ లేఖ రాసారు.అయన ఇవాళ రాసిన లేఖ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది..ఆ లేఖ మీకోసం..  

Read More »

ఈడీ లీకులు వెనకున్నది పచ్చ ముఠానే !!

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైస్ భారతి పేరు ఈడీ చార్జ్ షీట్ లో ఉందంటూ ఇవాళ మీడియాలో పలు రకాలుగా వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.అయితే ఇదే విషయంపై జగన్ స్పందిస్తూ..నా భార్య పేరు ఈడీ చార్జీ షీట్ లో ఎక్కడా లేదు. కుటుంబ సభ్యులను కూడా రాజకీయాల కోసం బైటకు లాగడం చూస్తుంటే బాధ కలుగుతుంది. ప్రస్తున్నా …

Read More »

ఎల్లో మీడియా, పావ‌లా మీడియాను చెప్పుతో కొట్టేలా..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌లో చిన్నారులు సైతం అడుగులు వేస్తున్నారు. ప్ర‌త్యేక హోదా వైఎస్ జ‌గ‌న్‌తోనే సాధ్య‌మంటూ ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వైఎస్ జ‌గ‌న్ వ‌స్తేనే పేద‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని ప్ర‌జ‌లంతా నిన‌దిస్తున్నారు. వైఎస్ జ‌గ‌న్ వెంట వేలాదిగా అడుగులు వేస్తున్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు వ‌స్తున్న స్పంద‌న మాట‌ల్లో చెప్ప‌లేనిదంటున్నారు ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌లు. పాద‌యాత్ర జ‌రుగుతున్న ప్రాంతాల్లో …

Read More »

సీఎం చంద్ర‌బాబు ఒక్క రోజు ఖ‌ర్చు ఎంతో తెలుసా..?

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అడుగు తీసి.. అడుగు వేస్తే చాలు ప్ర‌త్యేక విమానాల్లో విహ‌రిస్తారు. మీటింగు పెట్టినా.. రివ్యూ చేసినా అంతా ఫైవ్ స్టార్ రేంజ్‌లోనే ఉంటుంది. లోటు బ‌డ్జెట్‌తో విల‌విల‌లాడే పేద రాష్ట్ర ముఖ్య‌మంత్రిన‌ని మ‌రిచిపోయి దుబారా చేస్తూనే ఉంటారు. సీఎం చంద్ర‌బాబు చేస్తున్న దుబారా ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి ప్ర‌మాణ స్వీకారానికి వెళ్లిన‌ప్పుడు చంద్ర‌బాబు పెట్టిన ఖ‌ర్చు చూసి …

Read More »

వేమూరులో ఎవరు గెలుస్తారు.? ఆనందబాబు అందుబాటులో ఉంటున్నారా.? నాగార్జున ఎలా పనిచేస్తున్నారు.?

గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం.. లక్షా80వేలమంది ఓటర్లున్నారు. వీరిలో ఎస్సీలు 60వేలు, బీసీలు45వేలు, కమ్మ22వేలు, కాపులు 20వేలు, రెడ్లు10వేలు, మైనార్టీలు 6వేలమంది ఉన్నారు. 1962లో ఏర్పడిన ఈ నియోజకవర్గం 2009నుంచి ఎస్సీలకు రిజర్వ్ అయ్యింది. భట్టిప్రోలు, అవర్తలూరు, చుండూరు, వేమూరు, కొల్లూరు మండలాలున్నాయి. 2014లో ఇక్కడినుంచి గెలిచిన రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు.. ఈయనకు రాజకీయంగా ఎదురుగాలి వీస్తోందట.. గుంటూరు జిల్లా వేమూరు నుంచి వరుసగా రెండుసార్లు …

Read More »

అమరావతి పరిసరాల్లో ఖాకీల తీరుపై సర్వత్రా విమర్శలు

ఏపీ రాజధారి అమరావతి ప్రాంతంలో ముఖ్య ప్రాంతమైన మంగళగిరిలో ఫ్రెండ్లీ పోలీసింగ్ కు బదులు రౌడీ పోలీసింగ్ నడుస్తోందట.. తాను మాట్లాడేదే కరెక్టే అంటూ ఎస్సై భార్గవ్ చెలరేగిపోతున్నారట.. ఈయనగారి గురించి మంగళగిరిలో ఎంతో గొప్పగా ఉందంటూ స్థానికులు చెప్పుకుంటున్నారట.. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం సెక్షన్ 177 ప్రకారం మొదటి తప్పు క్రింద మినిమం రూ.100/- ఫైన్ నుండి రూ.200/- వరకు ఫైన్ రాసే అధికారం పోలీసు …

Read More »

“బాధగా ఉంది” అంటూ జగన్ చేసిన ట్వీట్ పై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణుల భావోద్వేగం, కన్నీరు..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటిసారి గుటుంబ సభ్యుల విషయంలో బాధపడుతూ చేసిన ట్వీట్ చూసి ఆయన అభిమానులంతా బాధపడుతూ భావోద్వేగానికి గురవుతున్నారు. జగన్ ను జైల్లో పెట్టినా, కేసుల్లో ఇరికించినా, రాజకీయంగా మాటలతో హింసించినా జగన్ ఏనాడూ బాధపడలేదు. తన పార్టీని అధికారంలోకి తీసుకురావడంపైనే, ప్రజల్లో ఉండడం పైనే ఆయన దృష్టి కేంద్రీకరించారు. చాలా క్లిష్ట సమయాల్లో కూడా జగన్ విలువైన రాజకీయాలు పోషించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat