Home / Blog List Layoutpage 737

Blog List Layout

ముక్కుసూటి రాజకీయాలు జగన్ సొంతం..చంద్రబాబు చరిత్రంతా మోసం, వెన్నుపోటు, దగా

దేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రంతా వంచన, మోసం, వెన్నుపోటు, దగా చేయడమేనని, ముక్కుసూటితనం, స్వచ్ఛమైన రాజకీయాలు చేయడమే తమ పార్టీ అదినేత వైఎస్‌ జగన్‌ వ్యవహారశైలి అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.పార్టీ మైనార్టీ విభాగం సమావేశంలో ఆయన మాట్లాడారు. మైనార్టీల అబివృద్దికి జగన్ వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని ఆయన అన్నారు. మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వని ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఆయన అన్నారు..విజయవాడ పార్లమెంట్‌ …

Read More »

తెలుగు ఇండస్ట్రీలో వైసీపీలో చేరడానికి రెడిగా ఉన్నావారు వీరే.. అందరి పేర్లు చెప్పిన ..పృథ్వీ

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో ప్రముఖ సినీ నటులు పృథ్వీ, విజయచందర్‌లు పాల్గొని పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. వైఎస్‌ జగన్‌ 225 రోజు పాదయాత్ర పిఠాపురం నియోజకవర్గంలోని విరవ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ గ్రామంలో నటుడు పృథ్వీ, విజయ్‌ చందర్‌లు వైఎస్‌ జగన్‌ను కలిసారు. తన ఒంట్లో ఓపిక, ఊపిరి ఉన్నంతవరకు వైఎస్‌ జగన్‌ వెన్నంటే ఉంటానని …

Read More »

నాలో ఓపిక ఉన్నంత వ‌ర‌కు జ‌గ‌న్ వెంటే..!

పింఛ‌న్ ఇవ్వ‌డం లేద‌ని కొంద‌రు, సంక్షేమ ప‌థ‌కాలు అంద‌డం లేద‌ని మ‌రికొంద‌రు.. త‌మ‌పై చంద్ర‌బాబు స‌ర్కార్ వివ‌క్ష క‌న‌బ‌రుస్తోంద‌ని ఇంకొంద‌రు ఇలా ప్ర‌తీ ఒక్క‌రు వారి వారి స‌మ‌స్య‌ల‌ను పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి చెప్పుకుంటున్నారు. కాగా, తూర్పుగోదావ‌రి జిల్లా పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్న విష‌యం తెలిసిందే. విర‌వాడలో వైఎస్ జ‌గ‌న్‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. స్థానిక స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్ దృష్టికి తీసుకొచ్చారు. పింఛన్ కావాల‌న్నా.. …

Read More »

వైసీపీలో చేరిన ప్రముఖ విద్యావేత్త…భారీ ఎత్తున కార్యకర్తలు

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ కు తోడుగా ప్రజలు విశేషంగా పాదయాత్రలో పాల్గొంటున్నారు. వేలాది మంది జగన్ పాలు సామన్య ప్రజలు అడుగులో అడుగు వేస్తున్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. అయితే పాదయాత్రలో భాగంగా పార్టీలోకి వలుసలు వెల్లువెత్తున్నాయి. తాజాగా ప్రముఖ విద్యావేత్త బుర్రా అనుబాబు సోమవారం …

Read More »

ప‌వ‌న్‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన అభిమాని..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు చేతు అనుభ‌వం ఎదురైంది. కాగా, ఇటీవ‌ల జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌ల పేరుతో ముమ్మ‌రంగా ప‌ర్య‌టిస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జ‌న‌సేన పార్టీ ఆద్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఓ స‌భ‌కు హాజ‌రైన ఓ డాక్ట‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించేలా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించాడు. ఇలా ఆ డాక్ట‌ర్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు వెర్రి న‌వ్వులు న‌వ్వ‌డం, దిక్కులు చూడ‌టం ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంతైంది. ఇక అస‌లు విష‌యానికొస్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ …

Read More »

వైఎస్ జగన్ 225వ రోజు పాదయాత్ర..పిఠాపురంలో బహిరంగ సభ

ఏపీ ప్రతిపక్ష నేత , వైసీపీపార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 225వ రోజు ప్రారంభమైంది. సోమవారం ఉదయం జగన్ పిఠాపురం నియోజకవర్గంలోని విరవ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. వైఎస్‌ జగన్‌తో కలిసి నడిచేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. స్థానికులు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. వారికి భరోసా కల్పిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. విరవ నుంచి విరావాడ, ఎఫ్‌కే పాలెం కుమారపురం …

Read More »

సీఎం రమేష్‌ దమ్ముంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రా..ఎంపీగా పోటీ చేయి..సత్తా తెల్చుకో..టీడీపీ నేత

ఎంపీ సీఎం రమేష్‌పై టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి ఫైర్‌ అయ్యారు. ప్రొద్టుటూరులోని నెహ్రూ రోడ్డులో ఉన్న పార్టీ కార్యాలయంలో సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంపీ రమేష్‌ గుంపులను తయారు చేసుకుని వచ్చే ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులను ప్రొద్దుటూరులో నిలబెట్టాలన్న ఆలోచనతోనే ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారన్నారు. దీని వల్ల పార్టీకి నష్టం కలుగుతోందన్నారు. వైసీపీతో సంబంధాలను నెరుపుతూ పార్టీకి నష్టం చేస్తున్నారని తెలిపారు. సీఎం …

Read More »

కాకినాడ నుండి వైసీపీ ఎమ్మెల్యేగా ఇతనే …అయోమయంలో టీడీపీ ..జనసేన

ఏపీ అధికార టీడీపీ పార్టీ..ప్రతి పక్ష పార్టీలో అప్పుడే టికెట్ల హాడావుడి మొదలైందా..రానున్న ఎన్నికల్లో ఎవరి బలం ఎంత నిరుపించుకోవడం కోసం ఇప్పటికే అన్ని సిద్దం చేసుకుంటున్నారా..అంటే అవుననే సంకేతాలు కనబడుతున్నాయి. 2014 ఎన్నికల్లో వైసీపీనుంచి ఆ పార్టీ కాకినాడ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు, రూరల్‌ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు బరిలోకి దిగుతున్నారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీఆర్పీ నుంచి పోటీ చేసి 53,494 ఓట్లు సాధించి …

Read More »

కృష్ణం రాజుకు గ‌వ‌ర్న‌ర్ గిరి..!

రెబల్‌స్టార్ కృష్ణం రాజు, రాజ‌కీయాల్లో కూడా అదే పేరును నిల‌బెట్టుకున్నారు. మ‌రి కృష్ణంరాజుకు బీజేపీ అధిష్టానం గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ఇస్తున్నారా..? లేక ఇచ్చేశారా..? అస‌లు ఇంత‌కీ కేంద్ర ప్ర‌భుత్వంలో ఏం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో కృష్ణంరాజు రియాక్ష‌న్ ఎలా ఉంటుంది..? కృష్ణంరాజు ఎలాంటి వ్యూహాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. కృష్ణం రాజు బీజేపీకి అనుకూలంగా త‌న వాద‌న‌ను వినిపిస్తూ.. ఎలాగో కేంద్రంలో ఉన్న‌ది బీజేపీనే క‌దా..! క‌నీసం గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి అయినా …

Read More »

ఆకలి కేకలతో కాపు యువత కంచాలు కొడితే కేసులు పెట్టిన చంద్రబాబు తీరు తియ్యగానూ, జగన్‌ వ్యాఖ్యలు చేదా

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలపై తుని వైసీపీ ఎమ్మెల్యే దాడి శెట్టి రాజా అభ్యంతరం వ్యక్తం చేశారు. కాపులను అవమానించిన చంద్రబాబు మాటలు తియ్యగాను, వాస్తవాలు చెప్పిన జగన్ మాటలు చేదుగాను ఆయనకు కనిపిస్తున్నాయా అని రాజా ప్రశ్నించారు. తుని ఘటన నేపథ్యంలోనూ, ఆ తరువాత జరిగిన ఉద్యమంలో ముద్రగడ కుటుంబం పట్ల ప్రభుత్వం అనుసరించిన దుందుడుకు వైఖరిని ఖండిస్తూ ముద్రగడకు తాము …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat