Home / Blog List Layoutpage 749

Blog List Layout

జేసీ దివాక‌ర్‌రెడ్డి స‌హా.. మ‌రో ముగ్గురు టీడీపీ ఎంపీలు రాజీనామా..?

దేశ‌రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా జ‌రుగుతున్న పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు వాడీ వేడిగా కొన‌సాగుతున్నాయి. అధికార‌, విప‌క్ష‌ పార్టీల మ‌ధ్య మాట‌లు యుద్ధాన్ని త‌ల‌పిస్తున్నాయి. కాసేప‌టి క్రిత‌మే టీడీపీ, కాంగ్రెస్‌, టీఆర్ఎస్ పార్టీల ఎంపీల ప్ర‌సంగం ముగిసింది. దీంతో మిగిలిన పార్టీల ఎంపీలు ప్ర‌స్తుతం స‌భ‌లో మాట్లాడుతున్నారు. పార్ల‌మెంట్ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ఇచ్చిన స‌మ‌యాన్ని వృధా చేయ‌కుండా.. ప్ర‌తీ పార్టీ వారు స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న …

Read More »

కర్నూల్ జిల్లాలో టీడీపీకి షాక్ న్యూస్..వైసీపీలో చేరిన భూమా కుటుంబం

రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో సైతం ఆళ్లగడ్డ, నంద్యాల పేర్లను చాటి చెప్పిన కుటుంబం భూమా కుటుంబం. దాదాపు 4 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఆళ్లగడ్డ నియోజకవర్గంతో పాటు నంద్యాల పార్లమెంట్‌ రాజకీయాల్లో భూమా కుటుంబం చక్రం తిప్పింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో యువతకు ప్రాధాన్యత కల్పించిన దివంగత సీఎం ఎన్టీరామారావు పిలుపునందుకొని భూమా కుటుంబం టీడీపీలోకి ఆరంగ్రేటం చేసింది. అయితే ఊహించని విధంగా హఠాత్మరణాలు భూమా …

Read More »

పార్ల‌మెంట్‌లో ఎంపీ గ‌ల్లా ప్ర‌సంగం ముగిసిన వెంట‌నే.. చంద్ర‌బాబు ఫోన్‌..!

ఢిల్లీలోని పార్ల‌మెంట్ వేదిక‌గా వ‌ర్షాకాల స‌మావేశాలు వాడీవేడీగా కొన‌సాగుతున్నాయి. మ‌రో ప‌క్క అవిశ్వాస తీర్మానం టీడీపీలో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ఆ పార్టీకి చెందిన ఎంపీలంద‌రిలోనూ అసంతృప్తిని నింపుతోంది. అవిశ్వాసంపై టీడీపీ త‌రుపున మాట్లాడేందుకు పార్ల‌మెంట్‌ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ఇద్ద‌రికి అవ‌కాశం ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ చ‌ర్చ‌లో పాల్గొనాల‌ని గుంటూరు ఎంపీ గ‌ల్ల జ‌య‌దేవ్‌, శ్రీ‌కాకుళం ఎంపీ రామ్మోహ‌న్ నాయుడును చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేకంగా ఆహ్వానించి.. పార్ల‌మెంట్‌లో మాట్లాడాల‌ని …

Read More »

ఏపీ రాజ‌కీయాల‌ను.. హీటెక్కిస్తున్న ఆరా మ‌స్తాన్ టీమ్ స‌ర్వే..!

తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి.. మోస్తారు వ‌ర్షాలు కురుస్తున్న త‌రుణంలో.. రాజ‌కీయ నాయ‌కుల‌కు మ‌రింత హీటెక్కించేలా ఆరా మ‌స్తాన్ టీమ్ ఇటీవ‌ల ఏపీలో చేసిన స‌ర్వేను విడుద‌ల చేసింది. ఇప్పుడు ఆ స‌ర్వే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీంతో ఏపీ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా ఆస‌క్తిక‌రంగా మారాయి. అయితే, ఆరా మ‌స్తాన్ టీమ్ చేసిన ఆంధ్ర పొలిటిక‌ల్ స‌ర్వేలో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా ప‌లు పార్టీల‌కు సంబంధించిన సంచ‌ల‌న …

Read More »

విజయవాడలోని ఓ హోటల్‌లో పెద్దఎత్తున మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు

ఏపీ లోని విజయవాడలో ఓ హోటల్‌లో బుధవారం అర్ధరాత్రి అశ్లీల నృత్యాలు చేస్తున్నవారిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే బినామీ ఈ హోటల్‌ నిర్వహిస్తున్నాడని పక్కా సమాచారంతో హోటల్‌పై దాడి చేసి ముజ్రా పార్టీలో పాల్గొన్న 53 మందిని అరెస్ట్ చేశామని జాయింట్ సీపీ రానా తెలిపారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ. 5 వేల నుంచి 10 వేల చొప్పున రూ. 5 …

Read More »

విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు నగ్నంగా అమ్మాయిలతో

పాశ్చాత్య సంస్కృతికి యువతీయువకులు బాగా అలవాటుపడిపోయారు. సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు . వైద్యవృత్తి చదువుతున్న కొంతమంది యువతీయువకులు నగరంలోని భవానీపురంలో ఓ హోటల్‌లో అశ్లీల నృత్యాలు చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలో పట్టుబడిన తొలి ముజ్రా పార్టీగా పోలీసులు దీన్ని రిజిస్టర్ చేశారు. నిన్న రాత్రి 9 గంటల నుంచి అర్థరాత్రి వరకు గట్టిగా కేకలు వేస్తూ ఎంజాయ్ చేశారు. హోటల్ నుంచి విపరీతమైన సౌండ్‌లు రావడంతో …

Read More »

నేడు పార్ల‌మెంట్ స‌మావేశం ముగియ‌గానే.. టీడీపీకి, ఎంపీ ప‌ద‌వికి రాజీనామా..!

పార్ల‌మెంట్‌లో అవిశ్వాసంపై చ‌ర్చ జ‌రిగే కీల‌క స‌మ‌యంలో స‌భ‌కు వ‌చ్చేది లేద‌ని షాక్ ఇచ్చిన అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి మ‌రో ఝ‌ల‌క్ ఇచ్చారు. ఇవాళ త‌న ఎంపీ ప‌ద‌వితోపాటు.. టీడీపీకి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అయితే, ఇవాళ జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంట్ స‌మావేశంలో పాల్గొంటాన‌న్న జేసీ.. అవిశ్వాసంపై జ‌రిగే చ‌ర్చ‌లో, ఆ త‌రువాత జ‌రిగే ఓటింగ్‌లో పాల్గొన్న అనంత‌రం టీడీపీకి, ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. ఏపీ …

Read More »

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొరికినా ఎందుకు అరెస్ట్‌ చేయలేదు..!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వైసీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌ రెడ్డి మండిపడ్డారు. ఆయన గురువారం కర్నూల్ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ, ప్రత్యేక హోదా తెస్తామన్న టీడీపీలు ఆంధ్రప్రదేశ్‌ని ఘోరంగా మోసం చేశాయని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తోంది ఒక్క వైసీపీ మాత్రమేనని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి చేసిన …

Read More »

లోట‌స్‌పాండ్‌లోని వైఎస్ జ‌గ‌న్‌తో.. మాజీ మంత్రి ఆనం భేటీ..!

మాజీ మంత్రి, టీడీపీ నేత ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలోనే గురువారం సాయంత్రం లోట‌స్‌పాండ్‌లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఆ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డితో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వైసీపీలో చేరిక గురించి చ‌ర్చించారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం కాంగ్రెస్‌ను వీడిన ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి …

Read More »

తెలంగాణ టీడీపీ..ఆట‌లో అర‌టిపండు

తెలంగాణ‌లో అడ్ర‌స్ గ‌ల్లంతు అయిపోయి… ఉనికి కోసం పోరాటం చేస్తూ…ప‌చ్చ‌మీడియాకే ప‌రిమిత‌మైన తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ కొత్త కామెడీలు చేస్తోంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్పుడు ఆ పార్టీ ఆట‌లో అర‌టిపండు అనే రీతిలో చిత్ర‌విచిత్రాలకు పూనుకుంటోంద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు అవిశ్వాసం పెట్టిన సంద‌ర్భంగా టీటీడీపీ చేస్తున్న అసంద‌ర్భ‌ హ‌ల్‌చ‌ల్ గురించి. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్రమోడీ ప్రభుత్వం తొలిసారిగా అవిశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat