Home / Blog List Layoutpage 754

Blog List Layout

రోడ్డు ప్రమాదంలో 9 మందికి గాయాలు..!

16వ నెంబర్‌ జాతీయ రహదారిపై దెందులూరు మండలం సత్యనారాయణ పురం వద్ద ఆటోను కారు ఢీ కొన్న ప్రమాదంలో 9 మందికి గాయాలయ్యాయి. భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన కూలీలు సత్యనారాయణపురంలో వరి నాట్లు వేయడానికి వెళ్లారు. జాతీయ రహదారి నుంచి సత్యనారాయణపురం వైపు మలుపు తిరుగుతున్న ఆటోను ఏలూరు నుంచి గుండుగొలను వైపు వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ సత్యనారాయణతో పాటు మత్త …

Read More »

విజయవాడలో కాల్ మనీ వేధింపులు తట్టుకోలేక..!

ఏపీలో మరోసారి కాల్ మనీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.. రాష్ట్రంలో విజయవాడలో కాల్ మనీ వేధింపులకు గురైన వ్యక్తి ఒకరు ఆస్పత్రిలో చేరారు. సోమా గోపాల కృష్ణమూర్తి అనే వడ్డీ వ్యాపారీ దగ్గర ఇజ్రాయేల్ అనే వ్యక్తి రెండు లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. అప్పు రెండు లక్షలిచ్చి మొత్తం ఇరవై లక్షలు కట్టాలని వేధించడం మొదలెట్టాడు గోపాల కృష్ణ మూర్తి. అంతేకాకుండా బెదిరించి మరి చెక్కులు,నోట్లు రాయించుకున్నాడు.ఈ వ్యవహారం …

Read More »

వైసీపీలోకి దాస‌రి కుటుంబం.. డేట్ ఫిక్స్‌.!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల గ‌డువు ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో ఏపీ వ్యాప్తంగా రాజ‌కీయ రంగు పులుముకుంది. మ‌రో ప‌క్క రాజ‌కీయ పార్టీల అధినేత‌లు సైతం 2019 ఎన్నిక‌ల కోసం అస్ర్త‌శ‌స్ర్తాల‌ను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీల‌ ప‌రిస్థితి ఏమిటి..? అభ్య‌ర్థుల బ‌ల‌మెంత‌..? గెలుస్తారా..? ఓడ‌తారా..? గెలుపుకు ఏం చేయాలి..? అనే అనే రీతిలో స‌ర్వేల‌తో బిజీ.. బిజీగా గ‌డుపుతున్నారు. ప్ర‌తి పార్టీ అధినేత 2019 ఎన్నిక‌లే లక్ష్యంగా …

Read More »

“అనంత”లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలోకి ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. గత 4 సవత్సరాలుగా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో తీవ్రవ్యతీరేకత రావడంతో వైఎస్ జగన్ వైపూ అందరి చూపు మళ్లింది. అంతేకాదు నవరత్నాలు…పాదయాత్రలో ప్రజలకు, ఉద్యోగులకు, యువకులకు,రైతులకు ఇలా అందరికి న్యాయం చేస్తా అని గట్టి హామీ ఇవ్వడంతో వైసీపీలోకి వీపరీతంగా వలసలు జరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ టీడీపీ ఎమ్మెల్యే …

Read More »

పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ కోసం ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌లు బ్ర‌హ్మర‌థం ప‌డుతున్నారు. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల మంచి కోసం ప‌రిత‌పించే వ్య‌క్త‌ని, పేద‌ల సంక్షేమం కోసం పాటుప‌డే గుణమ‌ని, రాష్ట్రాన్ని అభివృద్ధిలో ప‌రుగులు పెట్టించాల‌నే ప‌ట్టుద‌ల‌ వైఎస్ జ‌గ‌న్‌ను వేల కిలోమీట‌ర్లు న‌డిచేలా చేస్తున్నాయని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం త‌మ అభిప్రాయాన్నివ్య‌క్తం చేస్తున్నారు. ఆ క్ర‌మంలోనే …

Read More »

ఏపీలో కాంగ్రెస్ షాక్ న్యూస్..కిరణ్ కుమార్ రెడ్డి దెబ్బకు..వైసీపీలోకి రఘువీరారెడ్డి

ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విషయంలో కొత్త ప్రచారం ఊపందుకుంటోంది. ఈయన వైసీపీలోకి చేరనున్నారు అనేది తాజా ప్రచార సారాంశం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోలుకునే అవకాశాలు ఇప్పుడప్పుడే లేవని వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పాగా వేయ్యాలని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ కిరణ్ కుమార్ రెడ్డిను సాదరంగా పార్టీలోకి …

Read More »

ఒక్కో ఓటుకు చంద్ర‌బాబు చెల్లించే రేటు ఎంతో తెలుసా..?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గురించి చెప్పాలంటే పుంకాను.. పుంకాలుగా చెప్పొచ్చు. అత‌ను దుర్మార్గుడు. ఆ దుష్టుడికి త‌గిన విధంగా శిక్ష వేయాల‌ని ఏపీ ప్ర‌జ‌ల‌ను కోరుకుంటున్నా అంటూ టీడీపీ బ‌హిష్కృత నేత మోత్కుప‌ల్లి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు, ఆయ‌న త‌న‌యుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి …

Read More »

చంద్ర‌బాబు గురించి.. ఈ విష‌యాలు తెలుసా..?

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌స్తుతం ఉంటున్న ఇంటి విలువ ఎంతో..? కోట్ల సంపాద‌న ఏం చేస్తున్నాడో..? తెలిస్తే క‌ళ్లు చెమ‌ర్చుతాయి. నిరాడంబ‌రంగా ఉండాల్సిన ముఖ్య‌మంత్రి, పేద‌ల కోస‌మే బ‌త‌కాల్సిన ముఖ్య‌మంత్రి అక్ర‌మంగా ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల సంప‌ద‌ను వెన‌కేసుకుంటున్నాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్ర‌జ‌ల కోసం బ‌త‌కాలి.. కానీ చంద్ర‌బాబు నాయుడు మాత్రం ల‌క్ష‌ల కోట్ల ధ‌నాన్ని ల‌క్ష‌ల కోట్లు సంపాదిస్తూ …

Read More »

కర్నూల్ హాట్ టాపిక్ ఇదే..నంద్యాల నుండి తమ్ముడు ఔట్..ఆళ్లగడ్డలో అక్క ఔట్

కర్నూల్ జిల్లాలో ఒక హాట్ టాపిక్ వార్త హల్ చల్ చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు వ్యవహారం అధికారపార్టీ అయిన తెలుగదేశం పార్టీలో కొత్త చర్చను…అంతకు మించిన రచ్చను లేవనెత్తింది. కర్నూలు నియోజకవర్గానికి ఎస్వీ మోహన్‌ రెడ్డిని అభ్యర్థిగా మంత్రి లోకేష్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్‌ ఒక స్థాయిలో మండిపడగా… మరోవైపు నంద్యాల, ఆళ్లగడ్డ నియోజవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. …

Read More »

కిందపడి మరి జుట్టుపీక్కుంటూ కొట్టుకున్న ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ..!

గత ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ తరపున పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి గెలుపొంది ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశపెట్టిన తాయిలాలకు ,ప్రలోభలాకు లొంగి పసుపు కండువా కప్పుకున్నారు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ.. తాజాగా ఆమె ఒక భూవివాదంలో భాగంగా కుటుంబసభ్యులతో వాగ్విదానికి దిగి ఒక ఎమ్మెల్యే అనే సంగతి మరిచి మరి కింద పడుతూ..లేస్తూ ఒకరి జుట్టు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat