అపోలో చైర్మన్ మనవడు ఆనందిత్ రెడ్డి, జీవీకే మనవడు శ్రియా భూపాల్ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. శ్రియా భూపాల్ అక్కనేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్తో పీకల్లోతు ప్రనేమలో కూరుకుపోయి.. నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ, ఆ తరువాత వచ్చిన విబేదాలు వారిద్దరూ కూడా విడిపోమారు. అఖిలల్లో విడిపోయాకు డిప్రెషనల్లోకి వెళ్లిపోయిన శ్రియా భూపాల్ని రామ్చరణ్ భార్య ఉపాసన ఓదార్చారు. తన కజిన్ అయిన ఆనందిత్ రెడ్డితో స్వయంగా దగ్గరుండి …
Read More »Blog List Layout
రెండే నిమిషాల్లో నీ అంతు చూస్తా-ఎమ్మార్వోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వార్నింగ్ ..!
ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల దాడులు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి .ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో కదిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ అయిన కందికుంట తన వర్గీయులకు ,టీడీపీ వాళ్ళకు ,ఆ పార్టీ సానుభూతి పరులకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలంటే ఎమ్మెల్యే చాంద్ భాషాను కలవమని ఎమ్మార్వో సూచించారు. దీంతో కోపోద్రిక్తుడైన కందికుంట దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మార్వో అయిన పీవీ …
Read More »వైఎస్సార్ పేరు కాదు ..బ్రాండ్-వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ..!
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అరవై తొమ్మిదివ జయంతి వేడుకలు అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగాయి .అందులో భాగంగా వైఎస్సార్ జయంతి ని పురష్కరించుకొని ఏపీలో నగరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజా వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన చనిపోయి ఇన్నేళ్ళు అయిన కానీ రెండు రాష్ట్రాల ప్రజలే …
Read More »అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఘనంగా వైఎస్ఆర్ జయంతి..!
అనంతపురం జిల్లా వ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 69వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు వైఎస్ఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా మాజీ ఎంపీ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించడం …
Read More »కృష్ణా టీడీపీలో గందరగోళం ..పార్టీకి సీనియర్ ఎమ్మెల్యే గుడ్ బై
ఏపీలో కృష్ణా జిల్లా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల మధ్య కోల్డ్ వార్ తీవ్రస్థాయికి చేరుకుంది .అందులో భాగంగా జిల్లాలో విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె ఏపీలో కృష్ణా జిల్లా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల మధ్య కోల్డ్ వార్ తీవ్రస్థాయికి చేరుకుంది .అందులో భాగంగా జిల్లాలో విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ,తెలుగు యువత నాయకుడు దేవినేని అవినాష్ మధ్య …
Read More »లోకేష్.. నీకు దమ్ముంటే – పవన్ కళ్యాణ్ సవాల్..!
దొడ్డిదారిన మంత్రివి అయిన నీవు.. మొదట నీ పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చెయ్.. నీ ప్రత్యర్థిగా జనసేన తరుపున ఒకరిని నిలబెడతా.. ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. కాగా, ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు దేశంలోనే ఎక్కువ అవినీతి జరుగుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను చేశారన్నారు. …
Read More »చంద్రబాబు పరువును.. అఖిలప్రియ ఎలా తీసిందో చూడండి..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరువును వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే అఖిలప్రియ గంగలో కలిపింది. కాగా, మంత్రి అఖిలప్రియ చేసిన ఈ పనికి తెలుగు భాషా పండితులు సైతం విస్తుపోతున్నారు. తెలుగు భాషపై మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత శ్రద్ధ చూపిస్తుందో.. ఈ ఒక్క సంఘటన చాలని విద్యావంతులు అంటున్నారు. అయితే, ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. ఇక అసలు విషయానికొస్తే.. ఇటీవల …
Read More »పంచెకట్టుకు, తెలుగుదనానికి, చిరునవ్వుకు బ్రాండ్ అంబాసిడర్.. వైఎస్ఆర్..!
పంచెకట్టుకు, తెలుగుదనానికి, చిరునవ్వుకు బ్రాండ్ అంబాసిడర్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి అని ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. కాగా, ఇవాళ వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించారు. అనంతరం పృథ్వీరాజ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను చూసిన రాజకీయ నాయకుల్లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్రెడ్డి ఇద్దరూ తనకు ఇష్టమని చెప్పారు. నాడు రాజశేఖర్రెడ్డి పాదయాత్ర చేస్తే ప్రజలు బ్రహ్మరథం పట్టారని, నేడు ఆయన కుమారుడు వైఎస్ …
Read More »జగన్ పాదయాత్రలో మరో రికార్డ్..!
ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 208వ రోజుకు చేరుకుంది. అయితే, వైఎస్ జగన్ తన పాదయాత్రను ఇప్పటి వరకు వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, జూన్ 12న తూర్పుగోదావరి జిల్లాలో జగన్ …
Read More »రాజశేఖర్రెడ్డి కారణ జన్ముడు..!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కారణ జన్ముడు, దేవుడు ఆదేశించిన పనులను సక్రమంగా నెరవేర్చి.. మళ్లీ దేవుడి దగ్గరకు వెళ్లారు. ప్రస్తుత రాజకీయ నాయకులకు ఆయన ఒక రోల్ మోడల్ అని వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. కాగా, ఇవాళ వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద విజయమ్మ నివాళులు అర్పించారు. ఒక ప్రజానేత ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో …
Read More »