Home / Blog List Layoutpage 844

Blog List Layout

ఏయ్‌ మాట్లాడే విధానం నేర్చుకో భూస్థాపితం అవుతావు’’కేఈ ప్రభాకర్.. .తుగ్గలి నాగేంద్ర హెచ్చ‌రిక‌

క‌ర్నూల్ జిల్లాలో టీడీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఆదివారం తుగ్గలి మండ‌లంలో టీడీపీ నియోజవర్గ ఇన్‌చార్జ్‌ కేఈ శ్యాంబాబు అధ్యక్షతన జరిగిన మినీ మహానాడు అందుకు వేదికైంది. కార్యక్రమం ప్రారంభం కాగానే ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ స్టేజి మీద వ‌చ్చారు. కొంతసేపటి తర్వాత శాలివాహన కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగేంద్ర తన భార్య జెడ్పీటీసీ సభ్యురాలు వరలక్ష్మితో కలిసి తప్పెట్ల హంగామాతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఇదంతా చూస్తున్న …

Read More »

పశ్చిమలోకి అడుగు పెట్టిన వైఎస్ జ‌గ‌న్..భారీగా జ‌నం

ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఆదివారం కైకలూరు నుంచి బయలుదేరి కృష్ణా జిల్లా సరిహద్దులోని పెదయడ్లగాడి వంతెన వద్ద పశ్చిమగోదావరి జిల్లాలోకి వైఎస్‌ జగన్‌ అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, శ్రేణులు, ప్రజలు వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. సోమవారం ఏలూరులో రెండువేల కిలోమీటర్ల మైలురాయిని వైఎస్‌ జగన్ దాటనున్నారు. …

Read More »

నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం అమ్మే..జగన్

ఈ రోజు మాతృ దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మకు శుభాకాంక్షలు తెలిపారు.తాను ఈ స్థాయిలో ఉండటానికి అమ్మే కారణమని అయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఈ ప్రపంచంలో అమ్మతనానికి మించిన హీరోయిజం లేదని చెప్పారు. అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అని ఆయన ట్వీట్ చేశారు. There’s no heroism greater than motherhood. …

Read More »

హాట్ ఆర్టిస్ట్‌తో… టీడీపీ నేత హాట్ రొమాన్స్‌..!!

హాట్ ఆర్టిస్ట్‌తో టీడీపీ నాయ‌కుడి జాలీ ట్రిప్‌. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు విప‌రీతంగా వైర‌ల్ అవుతున్న ఈ ఫోటోలు ఉన్న‌ది కృష్ణా జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయ‌కుడిగా చెప్ప‌బ‌డుతున్న వ్య‌క్తితోపాటు స‌పోర్టింగ్ రోల్స్‌తో తెలుగు సినిమాల‌తోపాటు క‌న్న‌డ, తెలుగు సినిమాలు అడ‌పా, ద‌డ‌పా చేసే టీవీ క‌మ్ సినీ ఆర్టిస్ట్‌. ఇద్ద‌రూ క‌లిసి థాయ్‌లాండ్‌కు ప్రైవేటు ట్రిప్ మీద జాలీగా గ‌డిపేందుకు వెళ్లార‌ని సోష‌ల్ మీడియాలో ఈ ఫోటోలు …

Read More »

ల‌క్ష కోట్ల దొంగ.. చంద్ర‌బాబును విమ‌ర్శించ‌డ‌మా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబును ల‌క్ష కోట్ల దొంగ విమ‌ర్శించ‌డ‌మా..? అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది టీడీపీ ఎమ్మెల్యే అనిత‌. కాగా, ఎమ్మెల్యే అనిత ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ, కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఏపీ పార్టీలు రెండూ క‌లిసి ఏపీకి ప్ర‌త్యేక హోదా రానివ్వ‌కుండా అడ్డుకున్నాయ‌న్నారు. …

Read More »

రైతు కష్టం తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్..!!

రైతు కష్టం తెలిసిన వ్యక్తి కేసీఆర్.. అందుకే రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ అన్నారు .సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో రైతులకు చెక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాలను మంత్రి అందజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. “రైతుల సంక్షేమం కోసమే రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా రైతుబంధు పథకం అమలు చేయాలన్నదే …

Read More »

క‌ర్నూల్ జిల్లా డోన్ లో 100 మంది వైసీపీలోకి..!

ఏపీలో ప్రస్తుతం అదికారా పార్టీ అయిన టీడీపీ నుండి వైసీపీలోకి భారీగా చేరికలు మొదలయ్యాయి. టీడీపీ పాలన నచ్చక ..చేసే పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత రావడంతో అన్ని పార్టీల నాయకులు బలంగా ఉన్న ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి చేరుతున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీదే విజయం అని తెలుసుకోని మరి వలసలు వస్తునారంట.   తాజాగా ఈ రోజు క‌ర్నూల్ జిల్లా డోన్ నియోజ‌క వ‌ర్గంలోని తాడూరు …

Read More »

గోదావరి జిల్లాలో పెను సంచలనం -వైసీపీలోకి బడా పారిశ్రామికవేత్త ..!

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి .ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతలు ,మాజీ ఎమ్మెల్యేలు ,మాజీ మంత్రులు చేరుతున్నారు .తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా గోదావరి జిల్లాల్లోకి పాదయత్ర చేరుకున్న సంగతి తెల్సిందే . ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ భీమవరానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గాదిరాజు …

Read More »

తనకున్న కొవ్వును కరిగించుకోవడానికే జగన్ పాదయాత్ర ..!

ఏపీలో గత నూట అరవై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .జగన్ చేస్తున్న పాదయాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి దేవినేని ఉమా .ఇటివల బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పై టీడీపీ నేతలు చేస్తున్న దాడిని వైసీపీ అధినేత ఖండించిన సంగతి తెల్సిందే . దీని గురించి మాట్లాడిన మంత్రి దేవినేని బీజేపీ …

Read More »

2019ఎన్నికలకు కైకలూరు వైసీపీ అభ్యర్థిని ఖరారు చేసిన జగన్ ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట అరవై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఇప్పటికే కృష్ణా జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర ముగించుకున్న జగన్ గోదావరి జిల్లాలో అడుగుపెట్టాడు . అయితే ఈక్రమంలో రానున్న ఎన్నికల్లో గెలుపొందే అభ్యర్థులను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తూనే వస్తున్నారు .తాజాగా కైకలూరు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat