వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లా,గుడివాడలో విజయవంతంగా కొనసాగుతుంది.వేలాది మంది జగన్ తో పాటు పాదయాత్రలో అడుగులో అడుగు వేస్తున్నారు.అడుగడుగునా జనం జగన్ కు నీరాజనం పడుతున్నారు.ఈ క్రమంలోనే ఇవాళ గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు నుంచి జగన్ 155వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. గుడివాడ మండలం సిద్దాంతం మీదుగా జగన్ బొమ్ములూరు చేరుకుని అనంతరం బొమ్ములూరు శివారు లారీ …
Read More »Blog List Layout
జగన్ ప్రజాసంకల్పయాత్ర..155వ రోజు షెడ్యూలు ఇదే..
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కృష్ణా జిల్లా, గుడివాడ నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది.ప్రస్తుతం జగన్ చేపట్టిన ఈ యాత్ర నేటికి 154వ రోజు ముగిసింది.ఈ మేరకు రేపటి 155వ రోజు పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది. గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు నుంచి సోమవారం ఉదయం జగన్ పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అంగలూరు మీదుగా బొమ్మలురు …
Read More »15 సంవత్సరాల క్రితం ..ఈ నెల 14వ తేదీ వైసీపీ అభిమానులకు అతి ముఖ్యమైన రోజు
ఏపీలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ పాదయాత్ర 2 వేల కిలోమీటర్ల మైలురాయిని పశ్చిమ గోదావరి జిల్లాలో దాటుతుండటం తమ ప్రాంత అదృష్టమని వైసీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ అధికార ప్రతినిధి తలశిల రఘురాంతో కలసి 2 వేల కిలోమీటర్ల …
Read More »నూతన వధూవరులతో జగన్ ఏం చెప్పారో తెలుసా..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ ప్రస్తుతం కృష్ణా జిల్లా పెడన గుడివాడ నియోజకవర్గంలోని భీమవరంలో 154వ రోజు కొనసాగుతోంది. కాగా, ఇప్పటికే జగన్ పాదయాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అడుగడుగునా జగన్ తన పాదయాత్ర ద్వారా నడిచిన విషయం తెలిసిందే. అదే సమయంలో ప్రజలు నిత్యం …
Read More »టీడీపీకి బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యేతో పాటు 1000 మంది వైసీపీలో చేరిక
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి కన్నబాబు రాజు, ఆయన కుమారుడు, విశాఖ డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మలు టీడీపీని వీడి శనివారం ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నా సంగతి తెలిసిందే. వీరిని కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ వారికి కండువాలు కప్పి వైసీపీ పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఆయన వెంట …
Read More »వైఎస్ జగన్పై ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ ప్రస్తుతం కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో 154వ రోజు కొనసాగుతోంది. కాగా, ఇప్పటికే జగన్ పాదయాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అడుగడుగునా జగన్ తన పాదయాత్ర ద్వారా నడిచిన విషయం తెలిసిందే. అదే సమయంలో ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను …
Read More »పరిటాల సునీత ఇంట్లో మరో పెళ్లి సందడి…!
పరిటాల వారింట మరోమారు పెళ్లి సందడి నెలకొంది. పరిటాల రవి, సునీతల కుమార్తె డాక్టర్ స్నేహలత వివాహం నేడు జరగనుండగా, ఇప్పటికే వధువును పెళ్లి కుమార్తెను చేశారు. ఈ కార్యక్రమానికి కార్మిక మంత్రి పితాని సత్యనారాయణ హాజరై, వధువును ఆశీర్వదించారు. ఆమె వివాహం శ్రీహర్షతో నిశ్చయమైన సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకకు వైభవంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇక ఈ పెళ్లికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు హాజరు కానుండటంతో పోలీసులు …
Read More »టీడీపీ నుంచి చంద్రబాబు బహిష్కరణ..!!
1983లో వైశ్రాయ్ హోటల్ వేదికగా నాడు చంద్రబాబు నాయుడు నడిపిన కుఠిల రాజకీయాలే గతంలో ఆయన్ను ముఖ్యమంత్రి చేశాయన్నది జగమెరిగిన సత్యం. ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలతో చంద్రబాబు తను అనుకూల ఎమ్మెల్యేలతో చర్చలు జరిపించి, మీరు ఒక్కరు తప్పా అందరూ చంద్రబాబు వైపే ఉన్నారు.. అంటూ అలా.. అలా ప్రతీ ఒక్కరితోనూ మీరు తప్ప మిగతా వారంతా చంద్రబాబు వైపే ఉన్నారంటూ ప్రచారం చేయించి, ఎన్టీఆర్ వైపు ఉన్న …
Read More »ఎన్టీఆర్ కాలనీలో టీడీపీ ప్రభుత్వం వారానికి 5 బిందెల నీరే ఇస్తే..ఎలా
ఏపీలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. పెడన నియోజకవర్గంలోని కొంకెపూడి శివారు నుంచి ఆదివారం ఉదయం 154వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్ జగన్ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. అడుగడునా జననేతకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. మరి కొంతమంది వారి భాదలను జగన్ …
Read More »ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి టీడీపీ పార్టీని సర్వనాశనం..!
ఏపీలో తెలుగు తమ్ముళ్ల మద్య సఖ్యత లేదని మరోసారి రుజువైయ్యింది. కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి పార్టీని సర్వనాశనం చేస్తున్నాడని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బొల్లినేని రామ్మోహన్నాయుడు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా తన పదవికీ, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో జరుగుతున్న అవమానాలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. శనివారం రాజంపేటలో ఆయన మీడియాతో …
Read More »