Home / Blog List Layoutpage 929

Blog List Layout

ప్ర‌త్యేక హోదా ఇచ్చేదాకా ఏపీలో ఒక్క రైలు క‌ద‌ల‌దు..వైసీపీ

ప్రత్యేక హోదా మా జన్మ హక్కు అని నినదిస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు. ప్ర‌జ‌ల‌తో పాటు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత, వైసీపీ అధినేత వైఎస్  జ‌గ‌న్ గ‌త 4ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నాడు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై సామాన్యుల నుంచి రాజకీయనేతలు, మేధావుల వరకు రగిలిపోతున్నారు. విభజన హామీలను అమలు చేయడంతో పాటు ప్రత్యేక హోదాను ఇచ్చి తీరాల్సిందేనంటూ సమర శంఖం పూరిస్తున్నారు. see also :అశోక్‌ గజపతిరాజు, సుజనాచౌదరి …

Read More »

నేను రెడీ….మీరు రెడీనా..? వైఎస్ జగన్

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన పై వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్పందించారు.ఇవాళ ఉదయం అయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..అరుణ్ జైట్లీ ప్రకటన పాతదేనని …రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు చంద్రబాబు తలొగ్గడం శుభపరిణామమేనని అన్నారు.అయితే ఇంకా ఎందుకు ఎన్డీఏలో కొనసాగుతున్నారో చెప్పాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. see also :బుల్లితెర బ్రేకింగ్: అంగ‌రంగ వైభవంగా ర‌ష్మీ, …

Read More »

అశోక్‌ గజపతిరాజు, సుజనాచౌదరి రాజీనామా..ప్రధానమంత్రికి సమర్పణ‌

కేంద్ర మంత్రివర్గంలో తెలుగుదేశం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు అశోక్‌ గజపతిరాజు, సుజనాచౌదరి గురువారం రాజీనామాలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఏ ఉద్దేశంతో అయితే కేంద్ర మంత్రివర్గంలో చేరామో అదే నెరవేరనప్పుడు ఇంకా అక్కడ ఉండటం వృథా అన్న ఉద్దేశంతోనే బయటకొచ్చేయాలనుకున్నామని అన్నారు. see also..ఆంధ్రజ్యోతికి వైఎస్ జగన్ వార్నింగ్..మ‌రోక‌సారి..! ప్రధానమంత్రికి రాజీనామాలు సమర్పించాలని ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అమరావతి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారితో మాట్లాడి నిర్ణయం …

Read More »

ఆంధ్రజ్యోతికి వైఎస్ జగన్ వార్నింగ్..మ‌రోక‌సారి..!

ప్రత్యేక హోదాపై గురువారం సాయంత్రం అరుణ్‌ జైట్లీ ప్రకటన.. ఆ ప్రకటనపై చంద్రబాబు స్పందన నేపథ్యంలో ప్రస్తుతం ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ ప్రకాశం జిల్లా సంతరావురులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.ఈ మీడియా సమావేశం ప్రారంభంలో ఆయన మీడియా ప్రతినిధులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ప్రతినిధులు కూడా తన ప్రెస్‌మీట్‌కు రావడంపై జగన్‌ అభ్యంతరం తెలిపారు. see also..బిగ్ బ్రేకింగ్: జ‌గ‌న్‌పై ఈడీ ఉత్త‌ర్వుల‌ను కొట్టేసిన …

Read More »

Big Breaking News: ఢిల్లీ గుండె అదిరేలా..! చంద్ర‌బాబు మైండ్ బ్లాక్ అయ్యేలా..!! జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు మైండ్ బ్లాక్ అయ్యేలా ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. కాగా, బుధ‌వారం కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, మీడియా స‌మావేశం పెట్టి మ‌రీ ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చేది లేద‌ని చెప్ప‌గా.. కేంద్ర‌మంత్రి అరుణ్ జైట్లీ ప్ర‌క‌ట‌న‌ను స‌మ‌ర్ధిస్తూ ఏపీకి ప్ర‌త్యేక హోదా …

Read More »

బిగ్ బ్రేకింగ్: జ‌గ‌న్‌పై ఈడీ ఉత్త‌ర్వుల‌ను కొట్టేసిన అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌..!!

బిగ్ బ్రేకింగ్: జ‌గ‌న్‌పై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట్‌) ఉత్త‌ర్వుల‌ను కొట్టేసిన అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌..!! అవును, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆస్తుల‌కు సంబంధించి ఈడీ జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను అప్పిలేట్ ట్రిబ్యున‌ల్ కొట్టేసింది. అయితే, జ‌గ‌న్‌పై గ‌త ప్ర‌భుత్వాలు క‌క్ష‌క‌ట్టి మ‌రీ అక్ర‌మంగా పెట్టిన కేసులు ఒక్కొక్క‌టిగా వీగిపోతున్న విష‌యం తెలిసిందే. ఇలా వైఎస్ జ‌గ‌న్‌పై ఒక్కొక్క‌టిగా వైఎస్ జ‌గ‌న్‌పై ఉన్న …

Read More »

ఏపీకీ ప్ర‌త్యేక హోదా..సాధ్యంకాద‌ని చెప్పిన జైట్లీ..!

గ‌త కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్ర‌త్యేక‌హోదా ఉద్య‌మం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సి ప్ర‌యోజ‌నాల‌తోపాటు హోదా విష‌యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఇవాల దేశరాజధాని ఢిల్లీలో కేంద్ర మంత్రి సుజనా చౌదరితో గంటసేపు మాట్లాడారు .అనంత‌రం జైట్లీ మీడియాతో మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వ‌లేమ‌ని స్ప‌ష్టం చేశారు. GST రాబడి కేంద్ర, రాష్ట్రాలకు పంపిణీ జరుగుతుందని అన్నారు. తగినంత రాబడి లేకపోవడం …

Read More »

కుంటాల జలపాతం తెలంగాణ పర్యాటక రంగానికే తలమానికం

కుంటాల జలపాతం తెలంగాణ పర్యాటక రంగానికే తలమానికం అని, అయితే అక్కడకు విహారం కోసం వచ్చే యువతీ, యువకులు ప్రమాదాల బారిన పడి చనిపోవటం చాలా బాధాకరం అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి  జోగు రామన్న  అన్నారు . కుంటాల వాటర్ ఫాల్స్ దగ్గర పర్యాటకుల కోసం కనీస వసతి సౌకర్యాలు, వచ్చే సందర్శకులు ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అరణ్య భవన్ లో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. …

Read More »

20 ఏళ్లుగా టీడీపీలో ఉన్న నేత‌లు వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలోకి..!

  ఏపీలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవ‌డం కోసం వైసీపీ పార్టీ అధ్యక్షుడు ,ఏపీ ప్ర‌తి ప‌క్ష‌నేత వైఎస్‌ జగన్ చేప‌ట్టిన‌ ప్రజాసంకల్పయాత్ర విజ‌య‌వంతంగా ఒంగోలు నియోజ‌క వ‌ర్గంలో జ‌రుగుతుంది. ఆశేశ జ‌న మ‌ద్య పాద‌యాత్ర కొన‌సాగుతుంది.జ‌గ‌న్ తో ప్ర‌జ‌లు అడుగులో అడుగు వేస్తున్నారు.106 వ రోజు బుధవారం ఉదయం వైఎస్ జ‌గ‌న్ ఇంకొల్లు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించి.. జరుబులపాలెం, కొడవలివారిపాలెం మీదుగా కేశరపుపాడు చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరించారు. …

Read More »

చంద్ర‌బాబు మీకు జనం ఓటు వేస్తారన్న నమ్మకం ఉంటే..వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న వాఖ్య‌లు

తెలుగుదేశం పార్టీ అదినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయించిన అడ్డగోలు ఫిరాయింపులపై ప్ర‌తి పక్ష నేత, వైసీపీ అద్య‌క్షుడు వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మంండిపడ్డారు. ప్ర‌జా స‌మ‌స్య కొర‌కు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్పాయాత్ర‌లో వైఎస్ జ‌గ‌న్ చంద్ర‌బాబుపై నిప్పులు చేరిగారు. ప్ర‌కాశం జిల్లాలో 105 రోజు పాద‌యాత్ర‌లో బాగంగా ‘ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరి రూ.20 కోట్లు, రూ.30 కోట్లకు కొనుగోలు చేయడమే కాక, నిబంధనలను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat