Home / Blog List Layoutpage 984

Blog List Layout

ఛీ ఛీ వీడు తండ్రేనా…కన్న కూతురిపైనే

దేశంలో చాల దారుణంగా అమ్మాయిల‌పై లైంగిక దాడులు జ‌రుగుతున్నాయి.వావి వ‌రుస‌లు మ‌ర‌చి నీచాతి నీచంగా కామాంధులు రెచ్చిపోతున్నారు. మ‌రి దారుణంగా కన్న కూతురుపైనే అత్యాచారం చేస్తున్నారు. ఇలాంటి ఘ‌టనే ఏపీలో జ‌రిగింది. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని కొత్తపేటకు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురికి వివాహం జరిగింది. మిగతా ఇద్దరు కూతుళ్లు తల్లిదండ్రులతో కలిసి కూలీపనులకు వెళ్తున్నారు. ఏడాది క్రితం రెండవ …

Read More »

విజయవాడలో భారీ భూకుంభకోణం..బోండా ఉమా భార్య‌పై కేసు

విజయవాడలో భారీ భూకుంభకోణానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాతపై కేసు నమోదయింది. ఏపీలో టీడీపీ పార్టీ నాయకులు చేస్తున్న అక్ర‌మాల‌కు అత్యంత విలువైన స‌మాచారం.వివ‌రాల్లో వెళ్లితే.. స్వాతంత్ర్య సమరయోధులకు చెందిన సుమారు రూ.40 కోట్ల విలువైన ఐదెకరాల భూమిని కబ్జా చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే కుటుంబం యత్నించింది. ఆ భూమికి నకిలీ రిజిస్ట్రేషన్‌ పత్రాలను తయారుచేయించి, రామిరెడ్డి కోటేశ్వర్‌రావు అనే వ్యక్తి నుంచి కొనుగోలు …

Read More »

మీకు తెలుసా… సూర్యుడిని కనిపెట్టింది చంద్రబాబే నంట‌

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు డావోస్ గురించి చెప్పిన మాటలపై వైసీపీ నాయ‌కులు ఎద్దేవ చేశారు.చంద్రబాబు మాటలు వింటుంటే సూర్యుడిని ఎప్పుడూ చూడనట్లు దావోస్‌లో సూర్యుడిని కనుగొని వచ్చి ఇక్కడ జనానికి చెబుతున్నట్లు ఉందని వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ వ్యంగ్యంగా అన్నారు. దావోస్‌ వెళ్లి వచ్చి సూర్యుడు ప్రాధాన్యతలు చెబుతున్నారు. అనాదిగా సూర్య నమస్కారం చేయడం మన సాంప్రదాయం. అది మన సనాతన ధర్మం. అలాంటిది చంద్రబాబు …

Read More »

రైతుల కోసం..బ్యాంక‌ర్ల‌పై తెలంగాణ స‌ర్కార్ ఆగ్ర‌హం

అన్న‌దాత‌ల సంక్షేమం కోసం అన్ని ర‌కాల సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న తెలంగాణ ప్ర‌భుత్వం ఈ క్ర‌మంలో మ‌రో ముంద‌డుగు వేసింది. తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో నిర్దేశించిన లక్ష్యం కంటే 12 శాతం తక్కువగా బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చిన ఘటన పునరావృతం కాకుండా జిల్లా స్థాయిలో సమన్వయంతో ముందుకు వెళ్లాలని అధికారులను రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో 12 శాతం జిల్లాల్లో 75 శాతం కంటే తక్కువగా …

Read More »

25 విదేశీ నగరాల్లో వాక్‌ విత్‌ జగనన్న

ఈ నెల 29న నిర్వహిస్తున్న ‘‘వాక్‌విత్‌ జగనన్న’’ కార్యక్రమంలో పార్టీ శ్రేణులంతా పాల్గొని విజయవంతం చేయాలని వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటô శ్వర్లు, అంబటి రాంబాబు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. 29వ తేదీ వెయ్యి కిలోమీటర్ల మైలు రాయి దాటనున్న వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా వైసీపీ ఇత‌ర దేశాల్లో ఉన్న‌ఎన్‌ఆర్‌ఐలు మ‌ద్ద‌తు ఇస్తున్నారు. మెల్ బోర్న్ లో వైసీపీ క‌న్వీన‌ర్ మామిడి కౌసిక్ ఆధ్వ‌ర్యంలో …

Read More »

నిన్నుముఖ్యమంత్రిగా చూడాలని ఉంది..

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు అలుపు ఎరగకుండా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలో జగన్ పాదయాత్ర నేటికి 73వ రోజుకి చేరుకుంది. ఈ నేపధ్యంలో నెల్లూరు జిల్లలో కోనసాగుతుంది .జగన్ పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు మండలం మేగనూరుకు చెందిన కె.చెంచమ్మ …

Read More »

బ్రేకింగ్ : ఏపీ టెట్‌ మరోసారి వాయిదా..

ఏపీ టెట్‌ ( ఉపాధ్యాయ అర్హత పరీక్ష ) మరోసారి వాయిదా పడింది.వచ్చేనెల ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు జరగాల్సిన ఈ పరీక్షను మరో వారంపాటు వాయిదా వేశారు. దీంతో ఈ పరీక్షను ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3 వరకు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ తెలిపింది. పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం కావాలని అభ్యర్థులు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. టెట్‌ పరీక్ష తేదీలను ప్రకటించిన …

Read More »

31న తిరుమల ఆలయం మూసివేత..

ఈ నెల 31 న తిరుమల ఆలయం ముసివేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.ఈ నెల 31 న చంద్రగహణం కారణంగా ఉదయం 11గంటల నుండి రాత్రి 9.30గంటల వరకు ఆలయ తలుపులు ముసివేయనున్నట్లు వారు  ఒక ప్రకటనలోతెలిపారు.జనవరి 31న సాయంత్రం 5.18 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై రాత్రి 8.41 గంటలకు పూర్తవుతుందన్నారు. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తున్నట్టు వారు తెలిపారు.కాగా రాత్రి …

Read More »

క‌రెక్ట్ టైమ్‌లో త‌న టైమింగ్ ఏంటో చూపించిన జ‌గ‌న్

క‌రెక్ట్ టైమ్‌లో త‌న టైమింగ్ ఏంటో చూపించారు . వైసిపి అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..

Read More »

మేఘా సిగలో మరో నగ

ఆసియాలోనే అతిపెద్ద బిందు సేద్య ప్రాజెక్ట్ ప్రారంబోత్సవం నేడు కర్నాటకలోని భాగల్‌కోట్ జిల్లా రాంతాల్ మరోళాలో ప్రారంభించినున్న కర్నాటక మంత్రులు ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టి పూర్తి చేసిన మేఘా ఇంజీనిరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ 12,300 హెక్టార్లకు సాగునీరు అందించనున్న ప్రాజెక్టు ఆరువేల మందికి పైగా రైతులకు లబ్ధి 2150 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం హైదరాబాద్, జనవరి 27:మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ ( ఎం ఈ ఐ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat