Home / 18+ (page 55)

18+

కమల్ పార్టీకి సేవలందిస్తానన్న పీకే పేరులేని రజినీ పార్టీకి ఎందుకు పనిచేస్తున్నారు.. మనసెందుకు మార్చుకున్నారు..

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో ప్రముఖనటుడు రజనీకాంత్‌ భేటీ అయ్యారు. ప్రస్తుతం వీరి భేటీ చర్చనీయాంశంగా మారింది. తలైవా రాజకీయాల్లోకి రావాలన్నది ఆయన అభిమానుల 25ఏళ్ల కల. అయితే అభిమానుల ఒత్తిడి మేరకు రజినీ రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు గత 2017 డిసెంబర్‌లో ప్రకటించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తన అభిమాన సంఘాలను రజనీ ప్రజాసంఘాలుగా పేరు మార్చారు. అభిమానులకు రాజకీయపరమైన దిశానిర్ధేశం చేశారు. అభిమాన సంఘాల్లో ముఖ్యులను నిర్వాహకులుగా బాధ్యతలప్పగించారు. …

Read More »

టార్గెట్ బన్నీ…ఒక్క ఫ్యామిలీలో ఇంతమంది ఉంటే ఇదే పరిస్థితి..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే మొన్న సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినప్పటినుండి మెగా ఫ్యాన్స్, సోషల్ మీడియా అందరు బన్నీనే టార్గెట్ చేస్తున్నారు. ఇంత పెద్ద ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ సైతం వచ్చిన్నప్పుడు, అల్లు అర్జున్ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. పోనీ ఎక్కడైనా బయట ఉండి రాలేదు అనుకుంటే పర్లేదు గాని ఇంట్లో ఉండి కూడా …

Read More »

ఈ పని అప్పుడే చేస్తే ఎంత బాగుండేదో..లేడీ అమితాబ్ కు సలహాలు !

లేడీ అమితాబ్ విజయశాంతి, 1990లో టాప్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక హీరోయిన్. తన నటనతో, డాన్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం కొన్నినాలకు ఆమెకు ఇలా ఎందుకు అనిపించిందో తెలియదు గాని రాజకీయాల్లో అడుగుపెట్టింది. మళ్ళీ ఇప్పుడు 13 సంవత్సరాల తరువాత సినిమాల్లో అడుగుపెట్టనుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా వస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. …

Read More »

ఇండియన్ మెగాస్టార్ కు అత్యున్నత పురస్కారం…ఆనందంలో సైరా టీమ్ !

భారత సినీ రంగంలో ఎన్నో సేవలు అందించునందుకు గాను గుర్తుగా సినీ ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది దాదా సాహెబ్ పాల్కే అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఏడాది ఈ అవార్డును ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచన్ కు ఇస్తున్నట్లు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. 60 ఏళ్లుగా సినీరంగానికి ఎనలేని సేవలు అందిస్తున్న బిగ్ బి కి ఈ అవార్డు ఇప్పటికే లేట్ అయ్యిందని కొందరు బావిస్తున్నారు. ఇక …

Read More »

ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ.. హెచ్చరించిన హైకోర్టు

ఏపీ ప్రభుత్వానికి తాజాగా ఓ ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ ఒప్పందాలపై ఇటీవల తాము చేస్తామంటున్న పునసమీక్ష వద్దంటూ ఒక వైపు కేంద్రం, మరోవైపు నిపుణులు హెచ్చరించినా జగన్ జీవో నెం.63ను జారీ చేసారు. అయితే ఈ జీఓ జారీ చేసినందుకు వైసీపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు మొట్టికాయలు వేసింది. పీపీఏల పున సమీక్షకోసం ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 63ను హైకోర్టు కొట్టేసింది. అలాగే విద్యుత్ …

Read More »

పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామని విష ప్రచారం చేస్తున్నారు

పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్సు, జల విద్యుత్‌ కేంద్రం పనుల రివర్స్‌ టెండరింగ్‌తో రూ. 780 కోట్లు ఆదాచేసి చరిత్ర సృష్టించామని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. దివంగత మహానేత డా. వైఎస్సార్‌ మానసపుత్రిక అయిన పోలవరం ప్రాజెక్టును గడువులోగా తాము పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు హయాంలో ఇష్టానుసారంగా టెండర్లు ఇచ్చారని అనిల్ ఆరోపించారు. తమప్రభుత్వం కచ్చితంగా పారదర్శకంగా ముందుకు వెళ్తుంటే ప్రతిపక్ష …

Read More »

ఇకనుంచి ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి అన్ని కార్డులకు ఒకే ఒక్క కార్డ్

ఆధార్ కార్డు, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి అన్ని గుర్తింపు కార్డుల స్థానంలో దేశ వ్యాప్తంగా ఒకే ఒక్క గుర్తింపు కార్డు ఉండాల్సిన అవసరముందని దేశ హోం మంత్రి అమిత్‌ షా అభిప్రాయపడ్డారు. సమాచారం అంతటినీ డిజిటల్‌ రూపంలోకి తీసుకువచ్చేందుకు 2021 లో దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణకు మొబైల్‌ యాప్‌ను వాడనున్నట్లు షా ప్రకటించారు. రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, జనగణన కమిషనర్‌ కార్యాలయ …

Read More »

బ్రహ్మ ముహూర్తం కొంచెం ముందుకు పొడిగించిన వర్మ..@4:59 PM

టాలీవుడ్ లో వివాదాలకు తెరలేపుతూ సంచలనాలు సృష్టించే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది రాంగోపాల్ వర్మనే. అతడు డైరెక్ట్ చేసే ఒక్కో చిత్రం ఒక ప్రభంజనం అని చెప్పక తప్పదు. ప్రతీ దానికి ఒక చిరిత్ర ఉందని తన సినిమాల్లో చూపిస్తాడు. ప్రస్తుతం వర్మ చంద్రబాబుకు మరోసారి చుక్కుల చుపించానున్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అందరికి తెలియజేసాడు. “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” లోని …

Read More »

జగన్ కేసీఆర్ ల భేటీపై ఎల్లో మీడియా తప్పుడు కధనం.. ఖండించిన ఏపీ సీఎంఓ..

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, కే.చంద్రశేఖర్‌రావులు హైదరాబాద్‌ లోని ప్రగతి భవన్‌లో భేటి అయ్యారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల అధికారులు వీరితోసపాటు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటిపంపిణీ, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై సీఎంలిద్దరూ చర్చించారు. ఈ సమావేశంలోనే నాగార్జునసాగర్‌, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడంపై జగన్, కేసీఆర్ లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల మేలు కొరకు …

Read More »

జగన్ తీసుకుంటున్న మొండి నిర్ణయాలతో రాష్ట్రంలో ఏం జరుగుతోంది..? ఇంకా ఏం జరగనుందో తెలుసా.?

పోలవరం ప్రధాన రీటెండర్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి 628 కోట్ల ఆదా వచ్చింది.గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధరకంటే తక్కువకే 12.6% అంటే రూ.4358 మొత్తానికి పనులు చేపట్టేందుకు మేఘా ముందుకొచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి 628కోట్ల నిధుల ఆదా జరిగింది. ఈ ప్రాజెక్ట్ లో జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ. 4987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలవగా ఆ పనికి మేఘా ఇంజనీరింగ్ ఒక్కటే రూ.4358 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat