టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ తెలుగు ఇండస్ట్రీ కీర్తిని దేశవ్యాప్తంగా చాటిన డైరెక్టర్ ఎవరూ అంటే వెంటనే ఎవరికైనా గుర్తొచ్చేది రాజమౌళి నే. ఇతడికి ఉన్న క్రేజ్ ఇండస్ట్రీ లో ఏ డైరెక్టర్ కు ఉండదు. తన తెలివితేటలతో ప్రతీ హీరోని టాప్ లో ఉంచాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ను హీరోలుగా గా పెట్టి ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. దీనికి సంభందించి మొన్నటి …
Read More »జైల్లో భారతీయుడు..అసలేం జరుగుతుంది..?
టైటిల్ చూసి కంగారు పడుతున్నారు..? భారతీయుడు జైలుకి ఎందుకు వెళ్ళాడు అనుకుంటున్నారా..? దేనికీ చింత చెందాల్సిన అవసరం లేదు. అసలు విషయం ఏమిటంటే తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటిసారి డబ్బింగ్ తో వచ్చిన చిత్రం భారతీయుడు. ఇందులో కమల్ హాసన్ నటనకు యావత్ ప్రజానీకం ఫిదా అయిపోయారు. సినిమా వచ్చి చాలా ఏళ్ళు అయినా ఇప్పటికీ అందులో డైలాగ్స్, సంభాషణ, అందరి మదిలో ఫదిలంగా ఉండిపోయాయి. అయితే ప్రస్తుతం కమల్ …
Read More »సీఎంకు చేతులెత్తి మొక్కుతున్న సామాన్య ప్రజలు.. షేర్ చేసి వైద్యులను నిలదీయండి
ఆరోగ్యం రంగంపై నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు జీతాలు పెంచాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగీకరించారు. ఇందుకు ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులకు ఆదేశించారు. సిఫార్సులపై నిపుణులతో విస్తృతంగా చర్చించిన ముఖ్యమంత్రి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ సేవలకు నవంబర్ 1నుంచి ఆరోగ్యశ్రీ వర్తింపచేచనున్నారు. అలాగే ఈ డిసెంబర్ 21 నుంచి ఆరోగ్యకార్డుల జారీ ప్రారంభిస్తున్నారు. వీటితోపాటు ఆరోగ్యశ్రీ …
Read More »చంద్రబాబు కోడెల ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మరణాన్ని రాజకీయం చేస్తూ చంద్రబాబు ఆయన ఆత్మకు శాంతిలేకుండా చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీని దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబు తాను కొనుగోలు చేసిన 23మంది వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా కోడెలను వాడుకున్న చంద్రబాబు, ఆతర్వాత ఆయనను నిర్దాక్షిణ్యంగా వదిలేశాడని విమర్శించారు. నమ్మినవారు ఆపదలో తనకు అండగా నిలవలేదన్న నిస్పృహతోనే కోడెల ఆత్మహత్య …
Read More »బిగ్ బాస్ కు షాక్…ఫైనల్ కు వెళ్తే భారీ మొత్తంలో..?
టాలీవుడ్ లో మోస్ట్ ఎంటర్టైనర్ మరియు రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షో నే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకొని మంచి పేరు తెచ్చుకున్న ఈ షో ప్రస్తుతం మూడో సీజన్ మరింత రసవత్తరంగా మారింది. అక్కినేని నాగార్జున దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే హౌస్ మేట్ ఎవరైనా సరే షో నిర్వాహకులు వారికి …
Read More »ఇంకా 17మంది మృతదేహాలు లభించాల్సిఉంది.. 300 అడుగుల లోతులో బోటు ఉంది
గోదావరిలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ఎఫ్, నేవీ, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ అండ్ ఓఎన్జీసీ బృందాలు హెలికాప్టర్లతో గోదావరిని జల్లెడపడుతున్నాయి. మూడ్రోజులుగా రాజమండ్రి, దేవీపట్నం, కచ్చులూరులో ముమ్మర గాలింపు చేపట్టారు. ఇప్పటివరకూ మొత్తం మృతదేహాలను వెలికితీయలేకపోయారు. మూడోరోజు సెర్చ్ ఆపరేషన్స్ లోఎక్కడైతే బోటు మునిగిందో… అక్కడ లంగరేసి బోటును కదపడంతో మృతదేహాలు బయటికి వచ్చాయి. దాంతో ఒక్కరోజే 22 మృతదేహాలను వెలికితీశారు. ఇప్పటివరకు మొత్తం 30 మృతదేహాలను బయటికి తీసారు. …
Read More »దారుణంగా అవమానించాడు.. వాయ్యా.. కనీసం విలువ ఇవ్వలేదా.? తమ్ముళ్ల ఆందోళన..
నిన్న మోడీ పుట్టినరోజు సందర్బంగా ట్విట్టర్లో చాలామంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారిలో రాజకీయ నాయకులే కాకుండా, వివిధరంగాలవాళ్ళుకూడా విష్ చేశారు. ఈక్రమంలో సందట్లోసడేమియాలా మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు. అయితే మోడి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే గత ఎన్నికల ముందు థర్డ్ ఫంట్ పెట్టినపుడు మోడీని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టిన మమతా బెనర్జీ, కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, వైఎస్ జగన్, కేసీఆర్, …
Read More »ఛార్మి సంచలన నిర్ణయం…దీనికి ఒప్పుకుంటే అందరితో అది చేయడానికి రెడీ..?
ఛార్మి కౌర్.. ఒక్కప్పుడు తన నటనతో ఇండస్ట్రీనే వణికించింది. తాను చేసిన అన్ని సినిమాల్లో తన నటనతో ఫాన్స్ ఫాలోయింగ్ భారీగా పెంచుకుంది. అంతేకాకుండా డాన్స్ విషయంలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఛార్మి టాలీవుడ్ లో అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే టాప్ లిస్టులో స్థానం దక్కించుకుంది. అప్పటినుండి ఇండస్ట్రీ లో తన హవానే నడిచింది. కొన్నాలకి జోరు తగ్గడంతో స్పెషల్ సాంగ్ లకే పరిమితమైన ఛార్మి ఆ …
Read More »టీడీపీకి ఏమవుతోంది.. తన మనుగడ కోసం చంద్రబాబు ఇంతకు తెగిస్తున్నాడా.. మానసిక క్షోభతో హింసించి
తాజాగా ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కోడెల శివప్రసాదరావు చనిపోయిన అంశాన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకోవడం పట్ల వైసీపీ తీవ్రంగా విమర్శిస్తోంది. 1)గతంలో SC, ST కేసులతో భూమా నాగిరెడ్డిని హింసించి పార్టీ ఫిరాయింపచేసారు. ఆయనకు మంత్రిపదవి ఆశచూపి ఇవ్వకపోవడంతో అటు వైసీపీకి టీడీపీకి కాకుండా మధ్యలో ఉండి మానసిక వేదనతో భూమా నాగిరెడ్డి చనిపోయేలా చేసింది ఈ చంద్రబాబు కాదా.? అని ప్రశ్నిస్తున్నారు. 2) అలాగే గతంలో …
Read More »సూపర్ స్టార్ పోరాటం వృధా కాలేదు..కొండారెడ్డి బురుజుతోనే ఇదంతా సాధ్యం!
సూపర్ స్టార్ మహేష్ , కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటించబోతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ చిత్రం సగం షూటింగ్ అయిపొయింది. ఇందులో భాగంగానే చిత్ర ఇంటర్వెల్ బాంగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే ఎంత చిన్న హీరో ఐన లేదా పెద్ద హీరో …
Read More »