Home / ANDHRAPRADESH (page 1000)

ANDHRAPRADESH

200 కి.మీ దాటిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌!.. జ‌గ‌న్ చేసిన మొద‌టి ప‌ని ఇదే!

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైకాపా అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జ‌ల స్వాగ‌తాల‌తో ఆద్యాంతం విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. తాజాగా క‌ర్నూలు జిల్లా బేతంచ‌ర్ల మండ‌లంలో వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, బేతంచ‌ర్ల గ్రామం వ‌ద్ద వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 200 కిలోమీట‌ర్ల‌కు చేరుకుంది. కాగా, ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ త‌న ప్ర‌జా …

Read More »

లోకేష్ రాజా నిజంగానే తాగి వాగాడా.. సోష‌ల్ మీడియా సంచ‌ల‌న క‌థ‌నం..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న‌యుడు మంత్రి లోకేష్ వ్య‌వ‌హారం స్వ‌యానా టీడీపీ నేత‌ల‌కే అంతు చిక్క‌దు. నారా వారి వారసత్వం కారణంగానే.. లోకేష్ దొడ్డి దారిన‌ ఎమ్మెల్సీగా ఎంపిక అయ్యి , మంత్రి పదవి చేపట్టిన విష‌యం తెలిసిందే. లోకేష్ మంత్రి కాకముందు మీడియా వారు పెద్ద‌గా ప‌ట్టించుకునేవారు కాదు. అయితే మంత్రి అయ్యిక మాత్రం మీడియా ఫోక‌స్ చిన‌బాబు పై ప‌డింది. ముఖ్యంగా సోష‌ల్ మీడియాకి …

Read More »

వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర.. 15వరోజు షెడ్యూల్‌ ఇదే

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కర్నూలు జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. 15వ రోజు బుధవారం ఉదయం 8 గంటలకు డోన్‌ నియోజకవర్గం బేతంచర్ల మండలం కొలుములుపల్లి నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ముద్దవరం చేరుకొని పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఉదయం 11 గంటలకు వైఎస్‌ జగన్‌ వెంకటగిరి చేరుకుంటారు. అక్కడి నుంచి నడక కొనసాగిస్తూ మధ్యాహ్నం 12 …

Read More »

అఖిల ప్రియ‌ని ఆడేసుకుంటున్న బాబు.. కొడుకు..!

ఏపీలో శోఖాన్ని నింపిన కృష్ణా బోటు ప్ర‌మాదం.. ప్రభుత్వశాఖల నిర్లక్ష్యంతోనే పడవ ప్రమాదంలో 22 మంది మృతిచెందారని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో శాఖాపరమైన వైఫల్యాలకు మంత్రులు రాజీనామా చేసేవారని.. మ‌రి తాజా ఘటనకు బాధ్యత వహించాల్సిందే అని అఖిలప్రియను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంతో ఆమె కంగుతిన్నారు. అంతేకాదు సహచర మంత్రులు, అధికారుల సమక్షంలో చంద్రబాబు సూచనలు చేయడం హాట్ టాఫిక్‌గా మారింది. ఘటనకు నైతిక బాధ్యత తీసుకోవాలని.. అవ‌స‌ర‌మైతే …

Read More »

బుగ్గన రాజ నాకు మంచి మిత్రుడు..డోన్‌ను మోడల్‌ నియోజకవర్గం చేస్తాం

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 14వ రోజు మంగళవారం సాయంత్రం వైఎస్‌ జగన్‌ కర్నూల్ జిల్లా బేతంచర్ల చేరుకున్నారు. బేతంచర్లలో పెద్దసంఖ్యలో ప్రజలు వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. డోన్‌ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నాకు మంచి మిత్రుడు మీరు ఇక్కడ వైసీపీని గెలిపించారు. గెలిపించిన ప్రజలకోసం మనం మంచిగా ప్రజలకు న్యాయం చేయాలి అన్నాడు . కనుక తప్పకుండా …

Read More »

అయ్యా లోకేషా.. అది జ‌గ‌న్ క‌ష్టం.. నీ య‌బ్బ క‌ష్టం కాదు..!

ఏపీలో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శిస్తున్నారంటూ చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేశ్‌ చేసిన వ్యాఖ్యల పై.. సినీ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి తీవ్రంగా స్పందించారు. లోకేశ్‌ నంది అవార్డులు నీ అబ్బ సొమ్మా.. గత ప్రభుత్వాలను చంద్రబాబు విమర్శించలేదా… అప్పుడు నీ బాబును ఎవరైనా నాన్‌ లోకల్‌ అన్నారా.. నంది అవార్డులు విమర్శిస్తే నాన్‌ లోకల్‌ అంటారా.. నంది అవార్డుల వివాదం మరింత పెద్దది …

Read More »

లోకేష్ ఆధార్‌ని.. చింపినంత ప‌ని చేసిన పోసాని..!

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల పై సినీ నటుడు పోసాని కృష్ణమురళి తీవ్రంగా స్పందించాడు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల పై అయితే పోసాని విరుచుకు ప‌డ్డారు. ఏపీలో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శలు చేస్తున్నారంటూ లోకేశ్‌ చేసిన వ్యాఖ్యల పై పోసాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్ర‌బాబు పుత్ర‌ర‌త్నం లోకేస్ చేసిన వ్యాఖ్యలతో తాము తెలుగు …

Read More »

అమ్మ‌నా లోకేషూ.. ప్రాంతీయ వాదాలు రెచ్చ‌గొడుతున్నావా..?

తెలుగు ప్ర‌ముఖ రచ‌యిత‌, ద‌ర్శ‌కులు, న‌టులు.. పోసాని కృష్ణ మురళి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ పై చేసిన విరుచుకుప‌డ్డారు. కొద్ది రోజుల క్రితం ఏపీ స‌ర్కార్ ప్ర‌క‌టించిన నంది అవార్డుల పై ర‌గ‌డ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా నంది ర‌గడ పై స్పందిస్తూ.. ఆంధ్ర ప్రదేశ్‌లో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శిస్తున్నారంటూ లోకేష్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో మీడియా ముందుకు …

Read More »

నువ్వు మంత్రి కావ‌డం మా ఖ‌ర్మ‌.. లోకేష్ పై విరుచుకు ప‌డిన పోసాని..!

ఏపీ స‌ర్కార్ ప్ర‌క‌టించి నంది అవార్డుల ర‌గ‌డ చిలికి చిలికి గాలి వాన‌లి మారుతోంది. 2014,15,16 సంవ‌త్స‌రాల‌కు గాను ఒకేసారి నంది అవార్డులు ప్ర‌క‌టించ‌డం.. ఇందులో కొంత‌మందికి అవార్డులు రావ‌డంపై మ‌రికొంద‌రు త‌మ అసంతృప్తిని బాహాటంగానే వెళ్ల‌గ‌క్కుతున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. వీటి పై సీఎం చంద్ర‌బాబుతో పాటు త‌న‌యుడు మంత్రి నారా లోకేష్ కూడా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. నాన్ రెసిడెంట్ ఆంధ్రా వాళ్లు మాత్ర‌మే …

Read More »

వారందరికీ ఇళ్ల స్థలాలు: వైఎస్‌ జగన్‌ హామీ

ఎక్కడైనా ప్రజలను మోసం చేస్తే ఏ ప్రభుత్వానికి అయినా పతనం తప్పదని ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ అన్నారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈ ప్రభుత్వానికి బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బేతంచర్లలో మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌ చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat