ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రముఖ నటుడు శివాజీ వేసిన ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. గత సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు పొందు పర్చిన అంశాలను.. అధికారంలోకి వచ్చాక టీడీపీ సర్కార్ పూర్తిగా విశ్మరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ విషయాలన్నిటి పై వైసీపీ ప్రశ్నిస్తూనే ఉంది. అయితే తాజాగా సినీ నటుడు శివాజి చంద్రబాబు గారికి వేసిన ఐదు ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ …
Read More »ఓ తోటలో టీడీపీ నేతలు అమ్మాయిలతో అర్థనగ్న దుస్తులతో…ఎక్కడో తెలుసా
అదికారంలో ఉంటే టీడీపీ నేతలు ఏమైనా చేస్తారు. ఏపీలో జరిగే ప్రతి నేరంలో టీడీపీ నేతలు తప్పకుండా ఉంటారు అని వైసీపీ నాయకులు చేబుతున్నారు. తాజాగా ఉంగుటూరు నియోజకవర్గం ఆశ్లీల నృత్యాలకు అడ్డాగా మారింది. జాతర జరిగినా, జన్మదిన వేడుకలు జరిగినా అశ్లీల నృత్యాలు జరగడం ఆనవాయితీగా మారిపోయింది. తాజాగా భీమడోలు మండలంలోని కురెళ్లగూడెం రెవెన్యూ పరిధిలోని అంబర్పేటలోని ఓ తోటలో తెలుగు తమ్ముళ్లు అమ్మాయిలతో కలిసి అశ్లీల నృత్యాలు …
Read More »ఏమైందమ్మాఅంటూ.. ఆ చిన్నారితో జగన్..!
ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు వైకాపా అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్. ఇప్పటికే వైఎస్ జగన్కు చిన్నారుల నుంచి.. వృద్ధుల వరకు వారి వారి సమస్యలను వినతుల రూపంలో తెలియజేస్తున్నారు. వృద్ధులు.. తమకు పింఛన్ ఇవ్వడంలేదంటూ, యువత.. జాబు రావాలంటే బాబు రావాలన్న చంద్రబాబు.. ఇప్పటి వరకు …
Read More »మంత్రి అఖిల ప్రియా.. ఇదేం పని?
చంద్రబాబు సర్కార్ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుంది. దీనికంతటికీ కారణం ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కాగా.. మరో వైపు పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియ తీరేనంటున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే చంద్రబాబు పాలనపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంత్రుల వైఫల్య నిర్ణయాలతో ప్రభుత్వాధికారులు తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో వరుస ప్రమాదాలో చోటు చేసుకుంటున్నాయి. అయితే, ప్రస్తుతం చంద్రబాబు కేబినేట్లో వివాదాలకు కేరాఫ్ …
Read More »నంది అవార్డ్స్ పై లోకేష్ వివాదాస్పద వాఖ్యలు..!
ఏపీ సర్కారు 2014 ,15 ,16 ఏడాదికి గాను ఉత్తమ చిత్రాలకు నంది అవార్డులను ప్రకటించిన సంగతి తెల్సిందే .నంది అవార్డులపై ఇటు సినిమా ఇండస్ట్రీ నుండే కాకుండా అన్ని వర్గాల వారి నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి .సోషల్ మీడియా మొదలు ప్రింట్ ఎండ్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు ,సినిమా వర్గాల నుండి రాజకీయ వర్గాల వరకు ,సినిమా విమర్శకుల దగ్గర నుండి రాజకీయ విశ్లేషకుల వరకు అందరు బాబు …
Read More »వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 14వ రోజు షెడ్యూల్ ఇదే
ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జగన్వెంట నడుస్తున్నారు. అయితే, వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 14వ రోజు షెడ్యూల్ ఇలా ఉంది. 14వ రోజు మంగళవారం ఉదయం 8 గంటలకు డోన్ నియోజకవర్గం బేతంచర్ల మండలం కొలుములెపల్లి నుంచి వైఎస్ జగన్ …
Read More »రానున్నది రాజన్న పాలనే ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తూనే మరోవైపు కర్నూలు జిల్లాలోని హుసేనాపురంలో నిర్వహించిన మహిళా గర్జన సదస్సులో పాల్గొన్నారు .ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ సభకు వస్తున్న మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన వైఖరిపై మండిపడ్డారు. సదస్సుకు వస్తున్న మహిళలను అడ్డుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.పోలీసులు వారి డ్యూటీ మాత్రమే వారు చేసుకోవాలని… ప్రభుత్వం కోసం కాకుండా …
Read More »చంద్రబాబు సెవెంత్ సెన్స్కి.. అసలు తట్టనేలేదట..!
ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో రచ్చ లేపిన నంది అవార్డ్స్ రగడ పై తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత వ్యూహ కమిటీతో చంద్రబాబు భేటీ అయ్యారు నంది అవార్డుల ప్రకటనపై ఇంత వివాదం రేగుతుందని అనుకోలదట. వివాదాన్ని ముందే ఊహించుంటే అవార్డుల ఎంపికకు కూడా జ్యూరి విధానం బదులు ఐవిఆర్ఎస్ విధానాన్ని అవలంబించి ఉండేవారట. ఇక ప్రతీ విషయానికీ కులం రంగు పులిమేస్తున్నారంటూ …
Read More »జగన్ నుండి వరాల జడివాన.. ఇక వైసీపీనీ ఆపగలరా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రలో బాగంగా నిర్వహించిన మహిళా సదస్సులో వరాల జల్లు కురిపించారు. సన్న, చిన్నకారు కుటుంబీకులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తానని ప్రకటించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన సోమవారం హుసేనాపురంలో మహిళా సదస్సు నిర్వహించారు. మహిళా సదస్సుకి చుట్టుపక్క గ్రామాల మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా జగన్.. మహిళలతో మాట్లాడి …
Read More »రోజానా మజాకా.. వైఎస్ఆర్ని భలే టచ్ చేసింది..!
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో భాగంగా సోమావారం నిర్వహించిన.. వైసీపీ మహిళా సదస్సులో చంద్రబాబు సర్కార్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండి పడ్డారు. పురుషులను చంపడమే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోందని రోజా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి 50 వేల మందికీ ఓ వైన్స్ షాపును తెరిపించి, మగవాళ్ల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నాడని విమర్శించారు. జాతీయ రహదారులను లోకల్ రోడ్లుగా మార్చి ఇబ్బడి ముబ్బడిగా వైన్స్ షాపులను, బార్లను తెరిపించాడని చెప్పారు. …
Read More »