Home / ANDHRAPRADESH (page 1004)

ANDHRAPRADESH

విజయవాడలో టీడీపీని దెబ్బతీయడానికి ఏకమైన అన్ని పార్టీలు

అఖిలపక్షం ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అఖిలపక్షం ఈరోజు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ముందస్తుగా ప్రతిపక్ష నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. చలసాని శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని తెలంగాణలో తిప్పుతున్నారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ను అరెస్ట్‌ చేశారు. శ్రీకాళహస్తిలో వామపక్ష నేతలను …

Read More »

ఆంధ్ర‌జ్యోతి చెత్త‌ క‌థ‌నం.. గాలి తీసిన వైఎస్ భార‌తి..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ ఫొటో వైఎస్ భార‌తి పేరుతో ఉన్న ట్విట్ట‌ర్ ఖాతా నుండి మొద‌ట ఒక న‌కిలీ ఫొటో పోస్ట్ అవ‌డం.. దాని పై నిజ‌నిజాలేంటో తెలుసుకోకుండా ఆంధ్ర‌జ్యోతి వెంట‌నే.. జ‌గ‌న్ అనుకుని సాక్షాత్తూ వైఎస్‌ భార‌తే పొర‌పాటు ప‌డ్డారా.. జ‌గ‌న్‌ను ఆయ‌న భార్యే గుర్తించ‌లేక‌పోయారా.. జ‌గ‌న్‌లా …

Read More »

”చంద్ర‌బాబుది.. హ‌త్య‌ల ప్ర‌భుత్వ‌మే”!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు ఈ ఏడాది ఎక్కువే అని చెప్పాలి. అక్టోబ‌ర్ మాసంలో అయితే ఏకంగా 20 మంది విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టం గ‌మ‌నార్హం. అందులోను కార్పొరేట్ క‌ళాశాల‌లైన‌ నారాయ‌ణ‌, శ్రీ చైత‌న్య కాలేజీల్లో చ‌దివే విద్యార్థులే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన వారిలో ఎక్కువ‌. ఓ వైపు త‌మ క‌ళాశాల ప్ర‌తిష్ట‌ను కాపాడుకునేందుకు ర్యాంకుల వేట‌లోప‌డి విద్యార్థుల‌పై ఒత్తిడి పెంచ‌డం.. మ‌రో వైపు త‌ల్లిదండ్రులు క‌ట్టిన‌ ఫీజుకు త‌గ్గ సౌక‌ర్యాలు …

Read More »

ముద్ర‌గ‌డ కొత్త డెడ్‌లైన్.. బాబుకు బీపీ పెరగడం ఖాయం

తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇచ్చిన మాట నిలుపుకోవ‌డంలో వైప‌ల్యం చెందుతున్న తీరుపై కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ర‌గిలిపోతున్న సంగ‌తి తెలిసిందే. కాపుల‌ను బీసీల్లో చేరుస్తానని ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీని అమలుచేయకుండా కాలయాపన చేస్తుండ‌ట‌మే కాకుండా…కాపు ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంను గృహ‌నిర్భందం చేసిన తీరుపై ఆ వ‌ర్గాలు భ‌గ్గుమంటున్నాయి. ఇలా వేడిక్కిన వాతావ‌ర‌ణం ఉండ‌గా…ప్ర‌భుత్వాన్ని ముద్ర‌గ‌డ మ‌రోసారి …

Read More »

ఏపీలో సీన్ రివర్స్ -జనసేనలోకి టీడీపీ ఎమ్మెల్యే …?

వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్న కానీ ఇదే నిజం .గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి ..ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి అధికారం దూరం కావడానికి ప్రధాన కారణం జనసేన పార్టీ అయిన జగమెరిగిన సత్యం .అసలు పట్టు లేని ఉభయ గోదావరి జిల్లాలలో టీడీపీ క్లీన్ స్విప్ చేయడానికి ..మంచి ఓటు బ్యాంకు ఉన్న వైసీపీ పార్టీకి ఒక్క సీటు రాకపోవడానికి పవన్ చేసిన …

Read More »

2109 లో వైసీపీ కనబడదు….మంత్రి ప్రత్తిపాటి

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్న అధికారంలోకి రావడం కష్టం అని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరు పట్టణంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘అన్న సంజీవిని’ జనరిక్‌ మందుల దుకాణాన్ని మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్‌ వాగ్ధానాలన్నీ నీటిమీద రాతలేనన్నారు. రానున్న ఎన్నికల్లోగా ఏదొక విధంగా కేసుల నుంచి బయటపడాలన్న ఉద్దేశంతోనే …

Read More »

గ‌మ్మునుండ‌వ‌మ్మ జీవిత‌మ్మ‌.. గుణశేఖర్ ఫైర్‌..!

ఏపీ స‌ర్కార్ ప్రకటించిన నంది అవార్డుల మీద వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా గుణశేఖర్ తన మనసులో ఉన్న బాధను మీడియాతో పంచుకున్నాడు. నంది అవార్డుల జ్యూరీ చైర్మన్ జీవిత మాట్లాడిన మాటలు తనకు బాధ కలిగించాయని, బాహుబలి చిత్రం తరువాతైనా తమ రుద్రమను పరిగణలోకి తీసుకోకపోవడం అన్యాయమని ఆయన అన్నారు. జీవిత, ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశంసించి అవార్డులు ఎంతో నిష్పక్షపాతంగా ఇచ్చారని చెప్పిందని గుణశేఖర్ గుర్తు చేశారు. రాజ‌కీయ …

Read More »

వెలుగులోకి వచ్చిన టీడీపీ నేత బినామీ అక్రమాస్తులు -అక్షరాల 500 కోట్లు …

ఏపీ లో గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు పలు అక్రమాలకు ,అవినీతికి పాల్పడుతున్నారు .దాదాపు రెండున్నర లక్షల కోట్ల అవినీతికి ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుతమ్ముళ్ళు పాల్పడ్డారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఏకంగా బుక్ నే విడుదల చేశారు .తాజాగా రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో డిప్యూటీ సర్వే ఇన్ స్పెక్టర్ గేదెల లక్ష్మీ గణేశ్వరరావు ఆస్తులపై శనివారం …

Read More »

శిల్పా బ్రదర్స్ కు బాబు సర్కారు బిగ్ షాక్ ..

శిల్పా బ్రదర్స్ అంటే రాష్ట్రంలో కర్నూలు జిల్లా రాజకీయాల్లో తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో .అంతగా జిల్లా రాజకీయాల్లో ,రాయలసీమ ప్రాంత రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు .ఇటీవల జరిగిన నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో శిల్పా బ్రదర్స్ లో ఒకరైన శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీ తరపున పోటి చేసి అధికార టీడీపీ పార్టీ అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డికి గట్టి పోటిచ్చారు . తాజాగా …

Read More »

ఏపీ రాజ‌ధాని భూముల్లో.. టీడీపీ ఎమ్మెల్యే గేదెలు ప‌డ్డాయ్‌..!

ఆంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు.. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం వేలాది ఎక‌రాల పంట భూముల‌ను తీసుకున్నారు. రాజ‌ధాని సేక‌ర‌ణ‌కు గుంటూరు జిల్లాలో సేక‌రించిన భూముల‌న్ని కూడా ప‌చ్చని పంట పొలాల‌తో క‌ళ‌క‌ళ‌లాడేవే. ఈ భూముల్లో యేడాదికి మూడు పంట‌లు పండేవి. రాజ‌ధానికి భూముల సేక‌ర‌ణ విష‌యంలో ఎన్నో అభ్యంత‌రాలు వ‌చ్చినా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రెండేళ్లలోనే ప్రపంచం గ‌ర్వించ‌ద‌గ్గ రాజ‌ధానిని నిర్మిస్తామ‌ని చెప్పారు. అయితే వాస్తవానికి ఇప్పట‌కీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat