ఏపీలో 2019 ఎన్నికల లక్ష్యంగా పాదయాత్ర ప్రారంభించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్రా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఒక వైపు పాదయాత్ర చేస్తూనే మరోవైపు రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం సైన్యాన్ని సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు జగన్. అందులో భాగంగానే వైసీపీలో కూడికలు తీసివేతలు మొదలు అయ్యాయి. ఒక వైపు నేతల సామర్ధ్యాలను అంచనా వేస్తూనే.. ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న బలమైన అభ్యర్థులెల పై …
Read More »వైరల్ పాలిటిక్స్ : జగన్ పై.. లైవ్లో తేల్చేసిన పోసాని..!
ప్రముఖ రచయితన దర్శకుడు విలక్షణ నటుడు పోసాని మురళికృష్ణ మీడియాకి ఎక్కారంటే ఆ వారమంతా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యి వైరల్గా మారిపోతుంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ లోకి విలీనం చేసిన చిరంజీవిని పోసాని ఏ రేంజ్లో తిట్టారో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఓ ప్రముఖ ఛానల్ చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతకి మురళి చూపించిన చుక్కలు ఇప్పటికీ అందరు యూట్యూబ్లో చూస్తూనే …
Read More »ఏపీలో బలహీన వర్గాల వారికోసం జగన్ సంచలన ప్రకటన …
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా ఈ రోజు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి భూమా అఖిల ప్రియ ఇలాఖా ఆళ్లగడ్డలో జగన్ పాదయాత్ర చేస్తున్నారు . ఈ క్రమంలో నియోజక వర్గంలో …
Read More »రెడ్డి సామాజిక వర్గంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ..
ఏపీ అధికార పార్టీ ,అనంతపురం పార్లమెంట్ నియోజక వర్గ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు .ఆయన మాట్లాడుతూ ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మంత్రులను డమ్మీలుగా మార్చేశారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు .రాష్ట్రంలో మంత్రులకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ లేకుండాపోయింది .రాష్ట్రంలో పెత్తనం అంతా ముఖ్యమంత్రికే దక్కింది .. ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు .కనీసం స్వతంత్రంగా మాట్లాడే అవకాశం ఉండటంలేదు అని …
Read More »బిగ్ బ్రేకింగ్.. జగన్ సీయం కావాలని.. వీరాభిమాని ఆత్మహత్య
ఏపీ ప్రజల కష్టాలు పోయి స్వర్ణయుగం రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. వైసీపీ అధినేత జగన్ అన్న సీఎం కావాలన్నదే తన ఆశయమని, అప్పుడే గ్రామం, మండలం అభివృద్ధి చెందుతుందని ఆ వ్యక్తి సూసైడ్ లెటర్లో ర పేర్కొన్నారు. కడప జిల్లా రాజుపాళెం మండలం టంగుటూరుకు చెందిన శ్రీనివాసులు రెడ్డి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. జగన్ పాదయాత్రలో శ్రీనివాసులురెడ్డి …
Read More »చంద్రబాబు బూటు పూజల పై.. రోజా జబర్ధస్త్ పంచెస్..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి ఆడేసుకుంది. కృష్ణ నది బోటు ప్రమాదానికి వంద శాతం చంద్రబాబే కారణమణి రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు దేవుడి పై అస్సలు ఏమాత్రం భక్తి లేదని.. ఆయన ఎక్కడ పూజలు చేసినా.. కాళ్ళకు బూట్లు వేసుకునే పూజలు చేస్తారని అందుకే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో గోదావరి పుష్కరాల్లో బూట్లు వేసుకుని …
Read More »అధికారంలో ఉన్నాం .త్రాగుతాం ..అంత మా ఇష్టం .పోలీసులపై టీడీపీ నేత వీరంగం ..
ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ఒకరు పోలీస్ అధికారులపై వీరంగం వేశారు .చేసిందే తప్పు మరల తిరిగి ఆ అధికారులను తమ విధులను నిర్వహించకుండా అడ్డుతగులుతూ అధికార మదాన్ని వారిపై చూపించారు .అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో గుంటూరు లో రాజేంద్ర నగర్ కు చెందిన టీడీపీ నేత మద్దన రామాంజనేయస్వామి ఫుల్ గా త్రాగి కారు వేగంగా నడిపి ఒక చిన్నారిని రాత్రి ఏడు గంటల …
Read More »కర్నూల్లో కేక పుట్టించిన జగన్.. ఆళ్లగడ్డలో వైసీపీ అభ్యర్ధి ఖరారు..?
వైసీపీ అధినేత పాదయాత్ర జోరుగా సాగుతోంది. ఇప్పటికే తన పాదయాత్ర ద్వారా సెంచురీ కొట్టిన జగన్ కర్నూలు గడ్డ పై అడుగు పెట్టి కేక పుట్టిస్తున్నాడు. ఇక కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజక వర్గంలో జగన్ విజృంభిస్తున్నారు. పాదయాత్రతో పాటు ఏర్పాటు చేస్తున్న చిన్న చిన్న సభల్లో జగన్ చెలరేగి పోతున్నారు. జగన్ పాదయాత్రలో ఒకవైపు ప్రజల కష్టాలను తెలుసుకుంటూనే మరోవైపు తన మాటలతో చంద్రబాబు సర్కార్ను రఫ్ఫాడిస్తున్నాడు. ఇంకో …
Read More »2019లో పవన్ కు ఓట్లేస్తే ఏపీ సర్వ నాశనం -టాలీవుడ్ ప్రముఖ నటుడు..
ఏపీ ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడమే అని అందరికి తెల్సిందే .గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ,అధికార పార్టీ అయిన టీడీపీకి మధ్య ఓట్ల తేడా శాతం కేవలం ఐదు లక్షలు మాత్రమే కావడం విశేషం . అయితే తాజాగా …
Read More »జగన్ సెంచరీ దెబ్బ… అపోజిషన్ బ్యాచ్ అబ్బా..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయత్ర తొమ్మిదవ రోజుకు చేరుకుంది. ఇక జగన్ పాదయాత్రకి జనం రోజు రోజుకి వేలల్లో తరలి వస్తున్నారు. కడప నుండి మొదలైన జగన్ పాదయాత్ర కర్నూలుకు చేరుకోగానే సెంచురీ కొట్టేశారు. మంగళవారం ఎనిమిదవరోజు పాదయాత్రలో వంద కిలో మీటర్ల మైలురాయిని దాటేశారు. దీంతో వందకిలోమీటర్ల పాదయాత్ర చేసిన సందర్భంగా ఆళ్లగడ్డ నియోజకవర్డంలోని గొడిగనూరు వద్ద జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇక తొమ్మిదో …
Read More »