Home / ANDHRAPRADESH (page 1010)

ANDHRAPRADESH

టీడీపీ భ‌విష్య‌త్తు తేల్చేసిన.. చంద్ర‌బాబు సొంత స‌ర్వే..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి జ‌గ‌న్ ప‌డుతుంటే టీడీపీ నేత‌ల‌కి గుండెల్లో రైళ్ళు ప‌డుగెడుతున్నాయి. క‌డ‌ప నుండి క‌ర్నూలుకి చేరిన జ‌గ‌న్ పాద‌యాత్ర చంద్ర‌బాబు స‌ర్కార్ తుక్కు రేగ్గొడుతున్నాడు. దీంతో చంద్ర‌బాబు స‌ర్కార్ జ‌గ‌న్ పాద‌యాత్ర పై నిఘా పెంచిద‌ని ఆంగ్ల ప‌త్రిక‌లు కూడా పేర్కొన్నాయి. ఇక మ‌రోవైపు జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి కిక్కిరిసిన జ‌నం రావ‌డంతో.. చంద్ర‌బాబు స‌ర్కార్ అందుకు కార‌ణాలు వెదికే ప‌నిలో ప‌డింది. …

Read More »

మంత్రి అఖిల ప్రియ ఇలాఖాలో జగన్ కు బ్రహ్మరథం

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అశేష ప్రజాభిమానం, పార్టీ కార్యకర్తలు,అభిమానుల ఉత్సాహం నడుమ ముందుకు కొనసాగుతోంది. రాజన్న తనయుడు అడుగడుగునా జననీరాజనాలు అందుకుంటున్నారు.ఇవాళ తొమ్మిదోరోజు ప్రజాసంకల్పయాత్రను ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. బుధవారం ఉదయం ఆయన ఆర్‌.కృష్ణాపురంలో పాదయాత‍్రను మొదలుపెట్టారు. ప్రజాసంకల్పయాత్ర ఇవాళ… ఆర్‌.కృష్ణాపురం, పెద్దకోటకందుకూరు, పాలసాగరం మీదగా ఆళ్లగడ్డ నాలుగు రోడ్ల జంక్షన్‌ వరకూ కొనసాగనుంది. అక్కడ బహిరంగ …

Read More »

కేటీఆర్‌కు,జ‌గ‌న్‌కు మాత్ర‌మే సొంత‌మైన రికార్డు ఇది

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి మాత్ర‌మే ప్ర‌త్యేక‌మైన రికార్డు ఇది. మ‌రే రాజ‌కీయ నాయ‌కుడికి కూడా సొంతం కానీ ప్ర‌త్యేక‌మైన అంశం ఇది. ఇంత‌కీ ఏంటా విష‌యం అంటారా? క్రేజీ పొలిటీషియ‌న్లుగా యూత్‌లో ఆద‌ర‌ణ పొందిన ఈ ఇద్ద‌రు నేత‌లు ఇప్పుడు యువ‌త‌లో పిచ్చి క్రేజ్ ఉన్న సెల్ఫీల స్టార్లుగా కూడా మారిపోయారు. సాధారణంగా …

Read More »

వైసీపీలోకి కాపు సామాజిక వర్గ మాజీ మంత్రి ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎనిమిది రోజలుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .ఈ పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .తాజాగా ఒక వార్త ఏపీ రాజకీయాల్లో చక్కర్లు కొడుతుంది .అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన కాపు సామాజిక వర్గ …

Read More »

నువ్వు రావాలి జ‌గ‌న్ అన్నా.. బాబు పాల‌న‌లో మా’అయ్య’ తాగి తంద‌నాలాడుతున్నాడు..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర తొలి మైలురాయిని అధిగ‌మించింది. ఇక జ‌గ‌న్ ప్రారంబించిన పాద‌యాత్ర ఎనిమిద‌వ రోజుకు చేరుకోగా.. వంద కిలోమీట‌ర్లు దాటింది. క‌డ‌ప నుండి మొద‌లైన జ‌గ‌న్ పాద‌య‌త్ర క‌ర్నూలుకి చేరింది. క‌ర్నూలులో టీడీపీ మంత్రి అఖిల ప్రియ నియోజ‌క వ‌ర్గమైన ఆళ్ళ‌గ‌డ్డ‌లో ఎంట్రీ ఇచ్చిన జ‌గ‌న్ జంక్ష‌న్‌లో జ‌రిగిన స‌భ‌లో దుమ్మురేపారు. ఆళ్ళ‌గ‌డ్డ‌లో జనం అడుగడుగునా జగన్‌కు హారతి …

Read More »

నాలో ఊపిరి ఉన్నంత వ‌ర‌కు.. జ‌గ‌న్ వెంటే..!

జ‌గ‌న్ పాద‌యాత్రకి క‌నీ విని ఎరుగని రీతిలో జ‌నం వ‌స్తుండంతో టీడీపీ నేత‌లకి మైండ్ బ్లాక్ అవుతోంది. దీంతో జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభించిన రోజు నుండే జగ‌న్‌ని టార్గెట్ చేస్తూ జ‌గ‌న్‌కి వ్య‌తిరేకంగా క‌థ‌నాలు రాస్తున్నారు. ఆ ప‌చ్చ ప‌త్రిక‌ల పిచ్చి రాత‌లు ఎంత‌లా దిగ‌జారాయంటే.. జ‌గ‌న్ ఒక‌వైపు పాద‌యాత్ర చేస్తుంటే.. మ‌రోవైపు వైసీపీ నేత‌లంతా సెకిల్ ఎక్కుతున్నార‌ని కొంత మంది పేర్ల‌తో స‌హా ప్ర‌క‌టించి ఎల్లో పత్రిక‌. ఇప్ప‌టికే …

Read More »

తెలంగాణ ప్రజల పాలిట కేసీఆర్ దేవుడు -వైసీపీ ఎమ్మెల్యే సురేష్..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యే ఆదిమలుపు సురేష్ ప్రశంసల వర్షం కురిపించారు .ఆయన మంగళవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ లాబీల్లో విలేఖర్లతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పాలిట ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడుగా మారాడు . గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు …

Read More »

అఖిల ప్రియ అడ్డాలో.. జ‌గ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కి.. రైతులు ఇచ్చిన‌ జ‌వాబు ఏంటో తెలిస్తే షాకే..!

జ‌గ‌న్ పాద‌యాత్ర క‌డ‌ప నుండి క‌ర్నూలుకు చేరుకుంది. క‌ర్నూలులో మొట్ట‌మొద‌ట‌గా.. వైసీపీ నుండి ఫిరాయించి టీడీపీలోకి చేరి మంత్రి అయిన అఖిల ప్రియ‌ నియోజ‌క వ‌ర్గం ఆళ్ల‌గ‌డ్డ నుండే జ‌గన్ పాద‌యాత్ర మొద‌లైంది. దీంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో సైతం ఆశ‌క్తి నెల‌కొంది. జ‌గ‌న్ కూడా ఆళ్ల‌గ‌డ్డ‌లో అడుగుపెట్ట‌గానే అఖిల ప్ర‌య‌, చంద్ర‌బాబు పై ఫైర్ అయ్యారు. ఇక ఆళ్లగడ్డలో జనం అడుగడుగునా జగన్ కు హారతి పట్టారు. చాగలమర్రిలో ఏర్పాటు …

Read More »

బాల‌ల దినోత్స‌వం.. జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర వంద కిలోమీట‌ర్ల‌కు చేరుకుంది. జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌కి జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇక జ‌గ‌న్ ఒక‌వైపు పాద‌యాత్ర, మ‌రోవైపు కూడ‌ళ్ళ‌లో నిర్వ‌హిస్తున్న మీటింగుల్లో జ‌గ‌న్ చెల‌రేగిపోతున్నారు. ఇక మంగ‌ళ‌వారం బాల‌ల‌దినోత్స‌వం సంద‌ర్భంగా జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు తెల్పుతూ పిల్ల‌ల చ‌దువుకోసం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్ర‌తి త‌ల్లి దండ్రులు త‌మ పిల్ల‌ల్ని త‌ప్ప‌కుండా స్కూళ్ల‌కు పంపిస్తే చాల‌ని.. వారి చ‌దువుకు అయ్యే ఖ‌ర్యు …

Read More »

జగన్ పాదయాత్ర పై.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ జేసీ..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర దాదాపుగా వంద కిలోమీట‌ర్ల‌కు చేరుకుంది. ఇప్ప‌టికే జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుంటే.. టీడీపీ నేత‌ల గుండెళ్ళో రైళ్ళు ప‌రుగెడుతున్నాయి. దీంతో క‌లుగులో నుండి ఒక్కో ఎలుక బ‌య‌ట‌కి వ‌చ్చిన‌ట్టు.. ఒక్కొక‌రుగా టీడీపీ నేత‌లు బ‌య‌ట‌కు వ‌చ్చి జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఇక తాజాగా నోటి దూల మాస్ట‌ర్.. టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి జ‌గ‌న్ పై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat