Home / ANDHRAPRADESH (page 1008)

ANDHRAPRADESH

ఆళ్లగడ్డలో అఖిలమ్మ అరాచకం గురించి చిన్న పిల్లలు…జగన్ కు ఏం చెప్పారు

ప్రజాసంకల్పయాత్రలో ఏపీ ప్రతి పక్షనేత వైఎస్‌ జగన్‌ను 10వ రోజు పాదయాత్ర ప్రారంభమైన కొద్దినిమిషాల్లోనే ….స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ సమస్యలు జగన్ కి చెప్పుకున్నారు. ఆళ్లగడ్డ వైపీఎం హైస్కూల్‌ విద్యార్థినులు కూడా వైఎస్‌ జగన్‌ను కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు. వర్షం వస్తే తరగతి గదుల్లో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి వసతి లేక అవస్థలు పడుతున్నామని విద్యార్థినులు వాపోయారు. మాకు ఓటు …

Read More »

నేనూ పొగుడుతా.. నంది అవార్డు ఇచ్చేస్తారా? క‌త్తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

తెలుగు చ‌ల‌న చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల చంద్ర‌బాబు స‌ర్కార్ ప్ర‌క‌టించిన నంది అవార్డులు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇక నంది అవార్డుల‌ ప్రకటన వెలువడినప్పటి నుంచి టాలీవుడ్ వర్గాల్లో కొంతమంది సమర్దిస్తుంటే మరికొంతమంది విమర్శిస్తున్నారు. అయితే, ఇదే విష‌య‌మై ఓ ఛానెల్.. సినీ జ‌నాల అభిప్రాయాల‌ను తెలుసుకునేందుకు ప్రోగ్రామ్ నిర్వ‌హించింది. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న సినీ విశ్లేష‌కుడు, న‌టుడు క‌త్తి మ‌హేష్ చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, …

Read More »

చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ద్ద.. శిక్ష‌ణ తీసుకుంటేనే.. నంది అవార్డ్స్ వ‌స్తాయా..?

ఏపీ స‌ర్కార్ తెలుగు చ‌ల‌న చిత్రానికి సంబందించిన ప్ర‌తిష్టాత్మ‌క నంది అవార్డులు ప్ర‌క‌టించింది. వ‌రుస‌గా 2014,15,16 సంవ‌త్సరాల‌కు గానూ ప్ర‌క‌టించిన నంది అవార్స్‌లో విష‌యంలో పెద్ద దుమార‌మే చెల‌రేగుతోంది.ఇక నంది అవార్డుల‌ ప్రకటన వెలువడినప్పటి నుంచి టాలీవుడ్ వర్గాల్లో కొంతమంది సమర్దిస్తుంటే మరికొంతమంది విమర్శిస్తున్నారు. తాజాగా నంది అవార్డుల విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగిందని ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ సన్నిహితుడిగా వున్న బన్నీ వాసు ఆవేదన …

Read More »

నంది రాజ‌కీయాలు.. గుణ‌శేఖ‌ర్ ఆవేద‌న.. సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం..!

# నంది రాజ‌కీయాలు.. గుణ‌శేఖ‌ర్ ఆవేద‌న.. సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం..! ఏపీ ప్ర‌భుత్వం 2014,2015, 2016 సంవ‌త్స‌రాల‌కి గానూ వ‌రుస‌గా నంది అవార్డులు ప్ర‌క‌టించింది. దీంతో నంది అవార్డుల విష‌యంలో ఒకే సామాజిక వ‌ర్గానికి పెద్ద పీట వేశార‌ని సినీ వ‌ర్గీయుల్లో పెద్ద దుమార‌మే చెల‌రేగుతోంది. ఈ అవార్డుల ప్రకటనలో హేతుబద్ధత లోపించిందని.. అర్హత ఉన్న చిత్రాలను పక్కన పెట్టేశారంటూ నంది అవార్డులు ప్రకటించిన తీరుపైన విమర్శల వెల్లువ మొదలైంది. …

Read More »

టీడీపీ ప్రభుత్వంపై మండి పడుతున్న సీని రంగం

ఏపీ ప్రభుత్వం నంది అవార్డుల కేటాయింపులో సినీ రంగంలో ఒక వర్గానికి చెందిన వారికే ప్రయోజనం చేకూరిందని విమర్శలు వస్తున్నాయి. సాధారణ వ్యక్తుల నుంచి సినీ నిర్మాతల వరకు నంది అవార్డులను ప్రకటించిన తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే నిర్మాత బన్నీ వాసు, దర్శకనిర్మాత గుణశేఖర్ తమ అసహనాన్ని వెల్లబుచ్చారు. తాజాగా ఆ ఖాతాలో నిర్మాత బండ్ల గణేశ్ చేరారు. అవార్డుల విషయంలో మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని బండ్ల …

Read More »

సీఎం కేసీఆర్‌ను క‌లిసిన ల‌గ‌డ‌పాటి.. కార‌ణం ఇదే

సమైక్యాంధ్ర ఉద్యమంలో తెలంగాణవాదుల చేతుల్లో దెబ్బలు తిని, విజయవాడలో ఆమరణ నిరాహారదీక్ష చేసి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చి, నిమ్స్‌లో ఉరుకులు పరుగులతో బెడ్‌మీద చేరి, చివరకు….రాజ‌కీయాల‌కు దూరం అంటూనే జోస్యాలు చెప్తూ టైం గ‌డిపేస్తున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్…టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు బుధ‌వారం వ‌చ్చిన ల‌గ‌డ‌పాటి రాజగోపాల్ ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా త‌న …

Read More »

పదో రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ ఇదే

వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పదో రోజు షెడ్యూల్‌ విడుదలైంది.పదో రోజు పాదయాత్రలో భాగంగా ఉదయం 8గంటలకు ఆళ్లగడ్డలో పాదయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం ఉదయం 8.30లకు పెద్ద చింతకుంట చేరుకుంటారు. అక్కడ నుంచి దొర్నిపాడు మండలంలోని భాగ్యనగరం, రామచంద్రాపురం క్రాస్‌ రోడ్డు, కొండాపురం మీదుగా పాత్రయాత్ర కొనసాగుతుంది.మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3గంటల వరకూ భోజనం …

Read More »

నందీ అవార్డులు.. ఎన్నడు లేని విధంగా సిని ప్రపంచంలో ఆగ్రహజ్వాలలు

ఏపీ స‌ర్కార్ వరుసగా మూడేళ్లకి నంది అవార్డులు ప్రకటించింది. అవార్డులు అందుకున్న విజేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. విజేతలకు పలువురు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అయితే కొన్ని సినిమాలకు అర్హత ఉన్నా.. వాటిని పరిగణలోనికి ఎందుకు తీసుకోలేదంటూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. మనం సినిమా తెలుగు చిత్ర సీమలోనే ఎమోషన్స్‌ పరంగా ఎంతో అద్భుతమైన సినిమా. ఈ సినిమాకి సంబంధించి చైతూకి సహాయ నటుడి అవార్డు దక్కింది. అయితే ఇంకా ప్రాధాన్యత లభిస్తే బావుండేది. …

Read More »

నంది అవార్డ్స్ లోనూ.. ప్ర‌భాస్‌కు వెన్నుపోటు త‌ప్ప‌లేదా..?

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబందించి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన నంది అవార్డ్స్‌ను ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెండుగా విడిపోయాక‌ మొద‌టిసారి నంది అవార్డ్స్ ప్ర‌క‌టించ‌డం.. అదీ మూడు సంవ‌త్స‌రాల‌కి క‌లిపి ఒకేసారి ప్ర‌క‌టించ‌డంతో స‌ర్వ‌త్రా ఆశ‌క్తి నెల‌కొంది. ఒక‌వైపు రాష్ట్ర విభజ జరగడం.. మ‌రోవైపు ప్రత్యేక హోదా పోరాటాలు.. ఆ హడావిడిలో 2014 , 2015 సంవత్సరాలలో అవార్డ్స్ ప్రకటించలేకపోయామని కమిటీ సభ్యులు వెల్లడించారు. ఇక అస‌లు విషయానికి వ‌స్తే.. 2014 …

Read More »

క‌మ్మ‌వాస‌న కొడుతున్న.. నంది అవార్డులు..!

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ నుండి ప్ర‌తి ఏడాది అటు ఇటుగా 150 సినిమాల వ‌ర‌కు విడుద‌ల అవుతున్నాయి. దీంతో 24 క్రాఫ్ట్‌లో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన వారికి ఏపీ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నంది అవార్డుల‌ను ప్ర‌క‌టిస్తోంది. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక 2014 నుండి నంది అవార్డులు ఇవ్వ‌లేదు. ఇప్పుడు తాజ‌గా 2014, 2015, 2016 సంవ‌త్స‌రాల‌కు గానూ నంది అవార్డుల‌ను మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. అయితే చంద్ర‌బాబు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat