తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అయిన అనుముల రేవంత్ రెడ్డి గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తనసహచర ఎమ్మెల్యేను కొనబోయి అడ్డంగా దొరికి దాదాపు నెలన్నర రోజుల పాటు జైళ్లలో గడిపిన సంగతి తెల్సిందే .ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్న సంగతి కూడా తెల్సిందే . రేవంత్ రెడ్డికి ఎంతో కష్టపడి ఓటుకు నోటు కేసులో బెయిల్ ఇప్పించిందే …
Read More »3లక్షలు పెట్టి మరి గెలిచా -ఏపీ డిప్యూటీ సీఎం కేఈ సంచలన వ్యాఖ్యలు ..
తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి రాష్ట్రంలో గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఒక ఎమ్మెల్యేకి యాబై లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిన సంగతి తెల్సిందే .అప్పట్లో ఈ వ్యవహారం ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని లేపింది . తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది .అది కూడా సాక్షాత్తు ఏపీ …
Read More »ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సంచలన నిర్ణయం …
ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సంచలన నిర్ణయం తీసుకున్నారు .రాష్ట్రంలో గత కొంతకాలంగా అధికార పార్టీ నిర్వహిస్తున్న ఇంటింటికి టీడీపీ కార్యక్రమం సమీక్షా సమావేశం సందర్భంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న వారిలో దాదాపు నలబై శాతం మందికి సీట్లు ఇవ్వను అని తేల్చి చెప్పిన సంగతి విదితమే …
Read More »వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష సమావేశం వాయిదా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంద్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరగనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం వాయిదా పడింది. తొలుత ఈ నెల 23న జరగనున్నట్లు ప్రకటించిన పార్టీ శాసనసభాపక్ష సమావేశం 26వ తేదీకి వాయిదా వేశారు. ఈ విషయాన్ని హైదరాబాద్ లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఉదయం 10:30 …
Read More »జగన్ భవితవ్యం తేలేది నేడే.. అనుకూలమా.. ప్రతికూతలమా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఏ ఆటంకాలు లేకుండా సాగేనా.. లేక బ్రేకులు తప్పవా.. అనే విషయం ఈ సోమవారం తేలనుంది. నవంబర్ 2వ తేదీ నుంచి జగన్ ఏపీలో మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. మొత్తం ఆరు నెలలపాటు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్ర కోసం జగన్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే తాను ఆరు నెలల పాటు పాదయాత్ర తలపెట్టానని, అందువల్ల …
Read More »నా ఇష్టం లేకుండానే మొదటి పెళ్లి జరిగింది..లక్ష్మీపార్వతి
గతంలో తన మొదటి పెళ్లి గురించి లక్ష్మీపార్వతి ప్రస్తావించారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘నేను ఎన్టీఆర్ జీవితంలోకి రావడంపై చాలా విమర్శలు వచ్చాయి. అలాంటి విమర్శలు వస్తూనే ఉంటాయి. ఏ మనిషినీ పూర్తిగా మంచి అని కానీ, లేదా చెడు అని గానీ అనం.. ఇది సహజమే’ అన్నారు.‘మీ మొదటి భర్త మిమ్మల్ని బాగా చూసేవారని అంటుంటారు. ఎంతవరకు వాస్తవం?’ అనే ప్రశ్నకు …
Read More »జనసేన అధినేత పవన్ సంచలన నిర్ణయం
జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పార్టీ అధినేత పవన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే జనసేన పార్టీ ప్లీనరీ నిర్వహించాలని పవన్ భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.. త్వరలోనే తుది నిర్ణయాన్ని పవన్ స్వయంగా వెల్లడిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నారు. జనసేన ఆవిర్భావం నాటి నుంచి ఇప్పటి వరకూ ఇంత సీరియస్గా జనసేన పార్టీ కోర్ కమిటీ భేటీ జరగలేదు. ఇలాంటి తరుణంలో ఆదివారం ఇక్కడి …
Read More »జనసేన పార్టీకి గట్టి దెబ్బ …
జనసేన పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది .రాష్ట్ర విభజన సమయంలో కేవలం కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో ప్రముఖ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పట్లో జనసేన పార్టీను స్థాపించిన సంగతి తెల్సిందే . తాజాగా ఆ పార్టీ అధికార ప్రతినిధిగా పలు టీవీ ఛానల్స్ లో నిర్వహించే పలు చర్చ కార్యక్రమాల్లో పాల్గొన్న కళ్యాణ్ సుంకర ను తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగర పోలీసులు …
Read More »రేపు జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్ సీఎల్పీ భేటీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం 10:30 గంటలకు వైఎస్ఆర్ సీఎల్పీ భేటీ కానుంది. వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. నవంబర్ 8 నుంచి 13వ తేదీ వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపిన విషయం విధితమే.
Read More »ఈ నెల 30న వైసీపీలోకి కోట్ల కుటుంబం ..
ఏపీ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో బాగా పేరున్న కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కుటుంబం త్వరలో వైసీపీలో చేరనున్నారు .రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శిధిలావస్తకు చేరుకోవటం, గత మూడున్నర ఏండ్లుగా అవినీతి అక్రమాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూట కట్టుకున్న ప్రస్తుత అధికార టీడీపీ పార్టీలోకి వెళ్ళేందుకు ఇష్టపడకపోవటంతో ఇంతకాలం ఆయన ఫ్యామిలీ మౌనంగా ఉన్నారు . గత కొంత కాలంగా కోట్ల కుంటుంబం త్వరలో …
Read More »