ఓ హత్య కేసులో అనకాపల్లి హై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కాగా, నాలుగేళ్ల క్రితం రాంచందర్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కేసు విచారణలో భాగంగా ఈ రోజు అనకాపల్లి కోర్టులో వాదోప వాదాలు జరిగాయి. అనంతరం కోర్టు తీర్పును వెలవరిస్తూ నిందితుల్లో ఇద్దరికి జీవిత ఖైదు, మరొకరికి మూడేళ్లు జైలు శిక్ష విధించింది.
Read More »ఇప్పటివరకు బాబు విదేశీ పర్యటనలు -చెప్పిన మాటలు .
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా రాష్ట్ర రాజధానిని ప్రపంచంలో అంత్యంత అద్భుతమైన రాజధాని మహానగరంగా తీర్చి దిద్దుతా అని ఇటు మీడియా ముందు అటు అసెంబ్లీ సమావేశాల్లో చెప్తున్నారు .అయితే గత మూడున్నర ఏండ్లుగా చంద్రబాబు నాయుడు ప్రపంచంలోని పలు దేశాలను చుట్టి వచ్చారు .ఆయన పర్యటించిన దేశాలు ..రాజధాని గురించి చెప్పిన మాటలు ఉన్నది ఉన్నట్లుగా ..రాష్ట్ర …
Read More »టీడీపీ బ్యాచ్ నెత్తిన.. లక్ష్మీ బాంబు వేసిన వర్మ..!
మిస్టర్ జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వివాదాలు క్రియేట్ చేయడంలో పట్టా పొందారు. ఇక ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ప్రకటించి నప్పటి నుండి సినీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఇక రాము లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫస్ట్ పోస్టర్ విడుదల చేసినప్పటి నుండి టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా వర్మ పై విరుచుకు పడుతుండగా.. వర్మ కూడా అంతే ధీటుగా సింగిల్ హ్యాండ్తో …
Read More »డిఎస్పి రవిబాబు అరెస్టు… మిగత10 మంది ఎవరు..
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింన హత్య కేసులో ఆర్టిసి విజిలెన్స్ డిఎస్పి రవిబాబు అరెస్టు అయ్యాడు. ఆయన చోడవరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఇటీవల గెదెల రాజు అనే రౌడీషీటర్ ను హత్య చేసిన ఘటనలోను, అలాగే మాజీ ఎమ్మెల్యే నూకరాజు కుమార్తె పద్మావతి హత్య కేసులో ను ఈయన నిందితుడుగా ఉన్నారు. పద్మావతితో సన్నిహిత సంబందాలు పెట్టుకున్న ఇతను ఆ తర్వాత ఆమెతో విబేధ పడి గొడవలు అవడంతో …
Read More »జగన్ పాదయాత్ర భవితవ్యం తేలేది నేడే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం జగన్ పాదయాత్ర సవ్యంగా సాగుతుందీ లేనిదీ నేడు తెలియనుంది. ఈరోజు సీబీఐ కోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. జగన్ వచ్చే నెల 2వ తేదీ నుంచి ఏపీలోని 13 జిల్లాల్లో పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. మొత్తం మూడు వేల కిలోమీటర్ల యాత్ర ఆరు నెలల పాటుసాగనుంది. అయితే సీబీఐ కోర్టుకు జగన్ తన కేసుల విషయమై ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. …
Read More »నేరుగా మహిళల ఇళ్లకు వెళ్లి రేప్ చేయబోతున్న ఎస్ఐలు
ఎస్ఐలు వివాహేతర సంబంధలతో రచ్చకెక్కుతున్నారు ఈ మధ్యనే కృష్ణా జిల్లాలో హనుమాన్ జంక్షన్ ఎస్ఐ విజయ్కుమార్.. నూజివీడుకు చెందిన ఓ బ్యూటీపార్లర్ నిర్వాహకురాలితో వివాహేతర సంబంధం కొనసాగించి సస్పెండైన ఘటన మరువకముందే… ఇదే జిల్లాలోని నూజివీడు వెంకటకుమార్ అనే ఎస్ఐ ఓ వివాహితను ఫోన్లో లైంగిక వేధింపులకు గురిచేసిన వైనం.. సంచలనం రేగింది. పోలీస్ లు అంటే ప్రజలని రక్షించే వారు.. కానీ ప్రస్తుతం ఏపీలో కొంతమంది పోలీస్ లు …
Read More »బ్రేకింగ్ న్యూస్.. వైసీపీ నేత షర్మిలా రెడ్డి కొడుకు కిడ్నాప్
రాజమండ్రి లో వైసీసీ నేత కుమారుడి కిడ్నాప్ కలకలం రేపింది. రాజమండ్రి మునిసిపల్ కార్పొరేషన్ లో వైసీపీ ఫ్లోర్ లీడర్ షర్మిలా రెడ్డి కొడుకు సిద్దార్థ్ రెడ్డి(10)ని గుర్తు తెలియని దుండగులు అపహరించారు. తనను కిడ్నాప్ చేసిన కారు లోనుంచి బయటకు దూకి సిద్దార్థ్ తప్పించుకున్నాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. షర్మిల – సిద్దార్థ్ లు తమ రెస్టారెంట్ లో జరిగిన ఓ కార్యక్రమం నుంచి కారులో …
Read More »దీపావళి నాడు లోకేష్ ను మించిన పవన్ కామెడీ -ఏమి చేశారంటే ?
దేశ వ్యాప్తంగా ఈ రోజు ప్రజలు దీపావళి పండుగను ఎంతో ఉత్సాహంగా సంతోషంగా కొత్త దుస్తులను ధరించి జరుపుకుంటున్నారు . తమ దోస్తులకు ..శ్రేయోభిలాషులకు ఫోన్ల ద్వారా ..ఫేస్ బుక్ ద్వారా ..వాట్సప్ ద్వారా మేసేంజర్స్ ద్వారా ఇలా పలు విధాలుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తోన్నారు .ఈ నేపథ్యంలో ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు తన …
Read More »డెంగ్యూ తో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మృతి …
ఏపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ,ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన గంధం నందగోపాల్ డెంగ్యూ భారిన పడి రాష్ట్రంలో విశాఖ పట్టణంలో ఒక ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న బుధవారం మరణించారు .నర్సింగబిల్లి ప్రాంతానికి చెందిన నందగోపాల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున అనకాపల్లి లోక్ సభ పార్లమెంట్ నియోజక వర్గం నుండి పోటి చేశారు . ఆ …
Read More »రేవంత్ పార్టీ మార్పు వార్తలపై లోకేష్ క్లారీటీ …
తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ఆ పార్టీకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని వస్తోన్న వార్తలపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు స్పందించారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ …
Read More »