టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు , ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరుగుతున్న సంగతి తెలిసిందే..కొడాలి నాని అడ్డా..గుడివాడ గడ్డపై అడుగుపెట్టిన నారాలోకేష్ తన తల్లిని అవమానించిన వారితో ఉచ్చపోయిస్తా, కట్ డ్రాయర్లపై రోడ్ల మీద తిప్పుతా అంటూ రెచ్చిపోయి డైలాగులు విసిరారు. అయితే లోకేష్ విమర్శలపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు నిజంగా నీ అబ్బ …
Read More »నందమూరి ఆడబిడ్డ పరువు తీస్తున్న నారా తండ్రీ కొడుకులు..బాలయ్యా కొంచెం బుర్ర వాడయ్యా..!
మీరు విన్నది నిజమే… నందమూరి వారి ఆడబిడ్డ, ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరీ పరువును స్వయానా ఆమె భర్త..40 ఇయర్స్ ఇండస్ట్రీ, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆమె సుపుత్రుడు నారాలోకేశ్ తీస్తున్నారా..బహిరంగ వేదికలపై తండ్రీ కొడుకుల మాటలు వింటే..భువనేశ్వరీ పరువును అడ్డంగా రోడ్డున పడేస్తున్నారని అనుమానం రాక తప్పదు..గత ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తనపై లోకేష్ చేసిన విమర్శలకు కౌంటర్ …
Read More »చంద్రబాబు నిన్ను కనాలనుకోలేదు..కానీ అలా పుట్టావు…లోకేశ్కు ఆర్జీవీ కౌంటర్..!
అమ్మమ్మగారిల్లు అయిన ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేశ్ యువగళం పాదయాత్ర “కమ్మ”గా సాగుతోంది.. తన సామాజికవర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో సహజంగానే కులగణం చినబాబు పాదయాత్రకు బ్రహ్మరథం పడుతోంది. దీంతో లోకేశ్ బాబు తెగ రెచ్చిపోయి కట్ డ్రాయర్ల మీద తిప్పుతా…ఉచ్చపోయిస్తా అంటూ కొడాలినాని, వల్లభనేని వంశీలను ఉద్దేశిస్తూ డైలాగుల మీద డైలాగులు కొడుతున్నారు. పనిలో పనిగా కాంట్రవర్సీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ను కూడా …
Read More »లోకేష్ సులభ్ కాంప్లెక్స్…ఇక్కడ అందరికీ ఉచ్చ పోయించబడును..కట్ డ్రాయర్ లు అమ్మబడును..!
నారావారి పుత్రరత్నం, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ యుగగళం పాదయాత్రం ఉమ్మడి క్రృష్ణా, గుంటూరు జిల్లాలో “కమ్మ”గా సాగుతోంది. కొడాలి నాని అడ్డా గుడివాడ గడ్డపై అడుగుపెట్టిన లోకేష్ బూతులకు దిగారు. మా అమ్మను అసెంబ్లీకి లాగి, అవమానించిన వాడిని గుడ్డలూడదీసి, కట్ డ్రాయిర్ మీద గుడివాడ రోడ్ల మీద తిప్పుతా, ఉచ్చపోయిస్తా అంటూ మంగమ్మ శపథం చేశాడు. అయితే లోకేష్ కామెంట్లపై వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో సెటైర్లు …
Read More »అర్థరాత్రి పాదయాత్రలేంటీ లోకేశా..మతిపోయిందా ఏంటీ..గల్లా జయదేవ్ సంచలన వ్యాఖ్యలు..!
నారావారి పుత్రరత్నం, టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే..పాపం సొంతపుత్రుడు లోకేశ్ పాదయాత్రను జాకీలు పెట్టి లేపేందుకు చంద్రబాబు, టీడీపీ అనుకుల మీడియా పెద్దలు ఎంత ప్రయత్నించినా ప్రజల్లో పెద్ద స్పందన రావడం లేదు..అప్పటికీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర పేరుతో బయటకు వస్తే తన కొడుకు లోకేష్ పాదయాత్రను ఎవరూ పట్టించుకోరని చంద్రబాబు భయపడినట్లు ఉన్నారు. కొన్నాళ్లు సినిమాలు …
Read More »వరలక్ష్మీ వత్రం రోజు ఈ తప్పులు చేశారంటే మీ ఇంట్లో ఇక కటిక దరిద్రమే..!
శ్రావణమాసం అంతటా పవిత్రమైనది..ఈ మాసంలో మహిళలు మంగళగౌరీ వ్రతాలతో పాటు, వరలక్ష్మీ వ్రతాలు చేస్తుంటారు. ముఖ్యంగా శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే రెండో శుక్రవారం నాడు వరలక్ష్మీ వత్రం జరుపుకోవడ ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ నెల అంతటా అన్ని శుక్రవారాల్లో వరలక్ష్మీ వ్రతం జరుపుకోవచ్చు. ఈ సంవత్సరం ఆగస్టు 25వ తేదీన వరలక్ష్మీ వ్రతం వచ్చింది. మహిళలు తమ సౌభాగ్యం కలకాలం ఉండేలా వరం ఇవ్వమంటూ వేడుకుంటూ వరలక్ష్మీదేవి …
Read More »అమ్మ రామోజీ..యజమానికే టోపీ..ఇది దేశద్రోహానికి మించిన నేరం..!
నిత్యం ఉషోదయంతోపాటు సత్యం నినదించాలంటూ శ్రీరంగనీతులు వల్లించే పచ్చ పుత్రిక ‘ఈనాడు’ మూలాల్లోనే దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసేంతటి ‘ద్రోహం’ దాగుంది! పోటీ పత్రికల ఉసురు తీసేందుకు పతాక శీర్షికన పనికిరాని పాచి కథనాలను నిత్యం వండి వార్చి వినోదించే రామోజీ తాలూకు మార్గదర్శి చిట్ఫండ్ కంపెనీలోని పెట్టుబడులే… సీఐఏ ఏజెంట్గా న్యాయస్థానమే ప్రకటించిన ఓ వ్యక్తివి!! అంతేనా… పునాదుల నుంచి పెరుగుదల దాకా వాటికి కావాల్సిన నిధులు, ఇతరత్రా …
Read More »రేషన్, ఆరోగ్య శ్రీ కార్డులపై గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్..!
ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 2022 డిసెంబర్ నుంచి 2023 జూలై వరకు అమలైన వివిధ సంక్షేమపథకాలకు సంబంధించి ఏదైనా కారణం చేతనైనా లబ్దిపొందని 2,62,169 మంది అర్హుల వారి ఖాతాల్లో రూ.216.34 కోట్లు జమ చేశారు. ఈ మేరకు గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ స్వయంగా బటన్ నొక్కి అర్హుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. దీంతో పాటు ఇదే …
Read More »నగరికి వస్తున్న జగనన్నకు ఘనస్వాగతం పలకాలి…మంత్రి రోజా పిలుపు..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి రోజా ఇలాకా నగరిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో జగనన్న విద్యాదీవెన పథకం కింద ఈ సంవత్సరం నిధులను సీఎం జగన్ స్వయంగా బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. నగరిలో సీఎం జగన్ పర్యటనను మంత్రి రోజా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. బుధవారం నాడు …
Read More »ఈ నెల 28 నగరికి సీఎం జగన్…భారీ బహిరంగ సభతో సత్తా చాటనున్న రోజా..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 28 న నగరిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభతో స్థానిక ఎమ్మెల్యే, ఏపీ పర్యాటక , యువజన, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న విద్యాదీవెన ఒకటి…పేద విద్యార్థులను ఉన్నత విద్యలను చదివించాలనే సమున్నత లక్ష్యంతో సీఎం జగన్ ఈ విద్యాదీవెన పథకాన్ని …
Read More »