ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముగిసింది. మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయాలివే..! పంచాయితీ రాజ్ చట్టంలో సవరణలకు ప్రభుత్వం ఆమోదించి. *పంచాయితీ ఎన్నికల్లో పోటీచేసే వ్యక్తులు గ్రామాల్లో ఉండేలా, గ్రామ అభివృద్ధి, పాలనా వ్యవహారాల్లో రోజువారీ పాల్గొనేలా ఎన్నికల్లో ప్రలోభపెట్టే చర్యలను నివారించేందుకు సవరణలు చేయనున్నారు. *పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో నియమావళికి విరుద్ధంగా అక్రమాలకు పాల్పడితే గతంలో ఉన్న 3–6 మాసాలు మాత్రమే శిక్షలు ఉండేవి కాని …
Read More »40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్.. ఆ విషయంలో జగన్కు జై కొట్టిన కుప్పం ప్రజలు..!
40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి కుప్పం ప్రజలు జై కొట్టారు. దీంతో ఈ విషయం సర్వత్రా హాట్టాపిక్గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ..జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇంగ్లీష్ …
Read More »15 తేదిలోగ ఏపీ పంచాయతీ ఎన్నికలు..ప్రచారానికి ఏడు రోజులే
ఏపీలో మార్చి 15 వతేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఎన్నికలలో డబ్బు, మద్యం ప్రబావం లేకుండా చేసేలా ఎన్నికలు నిర్వహించాలని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అద్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం అబిప్రాయపడింది. ఓటు కొనుగోలు చేసినా, మద్యం వాడినా అభ్యర్దిని అనర్హులను చేయాలని, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో ఈ నిబందన వర్తింపచేస్తామని ఆయన అన్నారు.అభ్యర్ది గెలిచినా, ఆ అబియోగాలు రుజువు అయితే …
Read More »వికేంద్రీకరణపై టీడీపీ రాజకీయం…టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఫైర్..!
ఏపీకి మూడు రాజధానుల విషయంలో ప్రజలను తప్పుదోవపట్టిస్తూ..టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుకుల మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. తాజాగా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైవి…సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా…ఎల్లోమీడియాకు కనిపించడం లేదని తీవ్రంగా ఆక్షేపించారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్ దళితులను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ …
Read More »పవన్కల్యాణ్కు వరుసషాక్లు..జనసేనకు 200 మంది గుడ్బై..వైసీపీలో చేరిక..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు వరుస షాక్లు తగులుతున్నాయి. గతంలో మళ్లీ సిన్మాలు చేయనని..పూర్తిగా రాజకీయాలకే అంకితం అని చెప్పిన పవన్ కల్యాణ్..తన మాట తప్పి..తిరిగి సిన్మాలు చేసుకోవడంపై జనసేన శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన కీలక నేత సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పవన్ సిన్మాల్లో తిరిగి నటించడాన్ని తప్పు పడుతూ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా విశాఖ జిల్లాకే చెందిన మరో కీలక …
Read More »కర్నూల్ జిల్లా సీఎం పర్యటనలో స్వల్ప మార్పు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూల్ జిల్లా పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఈ నెల 17వ తేదీకి బదులు 18న ఆయన జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. ముందుగా ఈ నెల 17న సీఎం కర్నూలు పర్యటన ఖరారైంది. అయితే ఆ రోజు సోమవారం కావడంతో ‘స్పందన’ కార్యక్రమానికి ఆటంకం కలుగుతుందని, 18వ తేదీన ఖరారు చేసుకోవాలని వీడియో కాన్ఫరెన్స్లో స్వయంగా సీఎం వైఎస్ జగన్ …
Read More »చంద్రబాబు. లోకేష్లపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్..!
టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ లోకేష్ చేస్తున్న పాడుపనులపై ఫిర్యాదు చేస్తే కనీసం 80 శాతం మంది టీడీపీ నేతలు జైలుకు వెళతారంటూ..వైసీపీ ఫైర్బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్లపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు శాసన మండలిలో ఆమోదం పొందినట్లేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. …
Read More »ఇదేందయ్య..ఇది..ఏందిది..బాబు, లోకేష్లను అలా ఆడుకున్నావేంటయ్యా అంబటి..!
లోకేష్ రాజకీయాలకు పనికిరాడని…చంద్రబాబు నిప్పో, తుప్పో తేలబోతుందని..వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. తాజాగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లపై అంబటి నిప్పులు చెరిగారు. చంద్రబాబు సారథ్యంలో టీడీపీ అంతరించిపోయే స్థితికి చేరిందని అన్నారు. ఇక తెలుగు దేశం పార్టీ మునిగిపోతున్న నావ అని చెప్పారు. స్వర్గీయ ఎన్టీఆర్ను చంద్రబాబు కుట్రపూరితంగా దెబ్బతీయడమే కాకుండా పథకం ప్రకారం ఆయన కుటుంబసభ్యులను …
Read More »ఆంధ్రాలో ఆడవారికి ఆపద్బాంధవుడిగా జగన్..మొదటి అడుగే సక్సెస్ !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మాయిల రక్షణ కొరకు సంచలణాత్మక చట్టం తీసుకొచ్చిన విషయం అందరికి తెలిసిందే. అదే దిశ చట్టం. దీనికి సంబంధించి జగన్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించారు. అంతేకాకుండా యాప్ ఒకటి మొదలుపెట్టారు. అమ్మాయిలకు ఎలాంటి ప్రమాదం వచ్చినా ఆ యాప్ ద్వారా రక్షించుకునే విధంగా చేపట్టారు. దీనికి సంబంధించి మొదటి విజయం కూడా నమోదు అయ్యింది. ఓ మహిళ ఇచ్చిన …
Read More »టీడీపీ ఎమ్మెల్సీతో మాట్లాడితే రూ.10వేలు జరిమానా
వినడానికి వింతగా ఉన్న కానీ ఇది నిజం . సహాజంగా ఎక్కడైన ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి.. వాటి పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ..ఎంపీ లేదా స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడాలని స్థానిక గ్రామాల ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. కానీ టీడీపీ ఎమ్మెల్సీ బీద రవీంద్రకు తన సొంత ఊరి ప్రజలే షాకిచ్చారు. రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ఇస్కపల్లి గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో దరిద్రపు ఊరు జిల్లాలోనే లేదు …
Read More »